యువతకు భరోసాగా బిల్లు

నీట్-యూజీ లీకేజీ తర్వాత కేంద్ర ప్రభుత్వం మొత్తం పరీక్షల ప్రక్రియ ప్రక్షాళన చేపట్టింది. ఇప్పటికే ఎన్‌టీఏ సంస్కరణల కోసం నందన్ నీలేకని నేతృత్వంలో ఉన్నత స్థాయి నిపుణుల…

భారత్‌పై మెటా కుట్ర!

భారత్‌పై అమెరికా సోషల్ మీడియా దిగ్గజం మెటా కుట్రకు పాల్పడుతోందనే సంగతి మరోసారి తేటతెల్లమైంది. ఫేస్‌బుక్ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగంతో కూడిన ఒక వీడియోను…

ఏ వెలుగులకీ ప్రస్థానం ? -1

‘జాగృతి’ నిర్వహించిన స్వర్గీయ కొండపాక కిషన్‌రావు స్మారక నవలల పోటీలో ద్వితీయ బహుమతి పొందిన రచన ఆరోజు ఆగస్టు పదిహేను! మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజు.…

ఉత్తరాంధ్ర వైభోగం ‘భోగాపురం’

విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఆగస్టు 1న జాతికి అంకితం చేశారు. రూ.17,900 కోట్లకు పైగా విలువైన…

దారి దొరికింది

భండారు సదాశివరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది చైతన్యం నశించిన ఆకాశం అంచులా, చచ్చుబడిపోయిన శరీర అవయంలా కోనసీమలో చివరి రైల్వేస్టేషన్ అది. దాని పక్కనే…

అలంకార ప్రాయం..ఆరోగ్య కార్డులు

‌ప్రభుత్వం ఒక పథకాన్ని ప్రకటించినప్పుడు ప్రజలు ఆశలు పెట్టుకోవడం సాధారణం. అది కూడా ప్రభుత్వ పెన్షనర్ల కోసం రూపొందించిన పథకానికి మరింత ప్రాధాన్యం ఉంటుంది. కానీ, అలాంటి…

మానవ మనుగడకే సవాలా?

‌ప్రపంచంలో అత్యధిక ఇంటెలిజెన్స్ ‌కోషెంట్‌ (‘ఐక్యూ’) గల దేశాలో దక్షిణకొరియా, చైనా, జపాన్‌ ‌నిలబడతాయని 2026లో జరిపిన సర్వే ఒకటి చెబుతోంది. ఇందుకు కారణం, ఈ దేశపు…

ధర్మ గంట మోగింది

భండారు సదాశివరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనదిమీ -‌కలశపూడి శ్రీనివాసరావు న్యూయార్క్‌లోని వాల్‌‌స్ట్రీట్‌ ఆఫీస్‌ 34 అం‌తస్తులో తన విశాలమైన ఆఫీసులో ఉన్నాడు శంకరం విష్ణుభట్ల.…