మోదీ అభివృద్ధి పథంలో ఏపీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ పరివర్తనాత్మక పాలన 12 సంవత్సరాలు పూర్తి చేసుకొని, 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించే లక్ష్యం దిశగా కీలక…
సోదరుడు..స్నేహితుడు.. గురువు
భారతదేశంలో అత్యధిక కాలం పాటు ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన నేతగా నరేంద్ర మోదీ ఒక కీలక మైలురాయిని చేరుకోవడం పట్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాయకులు అభినందనలు తెలియజేశారు.…
పీవోకేలో రక్తపాతం-పాక్ అప్రజాస్వామ్యం
ఒకే కశ్మీరం..కానీ భిన్న రూపాలు.. జవ్మ-కశ్మీర్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించేలా అత్యంత కీలకమైన జోజిలా సొరంగా మార్గ పనుల కీలక ఘట్టం కొద్ది రోజుల క్రితమే పూర్తయింది.…
పుష్కరం – నవభారత దర్శనం
సంపాదకీయం శాలివాహన 1948 శ్రీ పరాభవ నిజ జ్యేష్ఠ శుద్ధ అష్టమి – 22 జూన్ 2026, సోమవారం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ…
పారిశ్రామిక కేంద్రం… ప్రమాదాల కూడలి
విశాఖపట్నం నగరం భారీ పరిశ్రమలకు నిలయంగా, దేశ ప్రగతికి చోదక శక్తిగా పేరుగాంచింది. కానీ, తరచూ జరుగుతున్న పారిశ్రామిక ప్రమాదాలలో ఎందరో అమాయక కార్మికుల ప్రాణాలు గాలిలో…
తెలుగునాట సంఘ శిల్పి శ్రీ సోమయ్య
సోమేపల్లి సోమయ్యగారు తెలుగునాట 30 సంవత్సరాలపాటు ప్రాంత ప్రచారక్గా గ్రామగ్రామాన సంఘకార్యం కోసం అవిశ్రాంతంగా పర్యటిస్తూ ఒక్కొక్క స్వయంసేవక్ను గుర్తించి కార్యకర్తగా మలచిన తీరు అద్భుతం. సామాజిక…
నీటి నిల్వలో అపర భగీరధులు
సృష్టిలో తొలుత జన్మించింది జలమని చెబుతారు. బ్రహ్మదేవుడు మొదట సృష్టించింది నీరే (శాకున్తలం). ‘ఎప్పుడు ఎడతెగక పారే ఏరు’ ఉన్నచోటనే కాపురం పెట్టమన్నాడు సుమతీ శతక కర్త…
రాజ్యాధికారమూ దైవకార్యమే..!
జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి (జూన్ 27) హిందూ సామ్రాజ్య దినోత్సవం సింహాల్లా గర్జించడంకాదు, గర్జించే సింహాలను, గడగడ లాడించిన చరిత్ర మనది. భారతచరిత్రలో క్రీ.శ.712లో దాహిర్ రాజు…
గణపతిదేవుడు-41
‘జాగృతి’ నిర్వహించిన స్వర్గీయ కొండపాక కిషన్రావు స్మారక నవలల పోటీలో ప్రథమ బహుమతి పొందిన రచన మరి కాసేపటికి బలిష్టమైన కర్రలతో కట్టిన కొన్ని పెద్ద పెద్ద…
కాంగ్రెస్తోనే దేశానికి సమస్య
దేశానికి అతి పెద్ద సమస్యగా కాంగ్రెస్ పార్టీ మారిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం 12 సంవత్సరాల మైలు రాయిని చేరుకున్న సందర్భంగా…