ఏకాత్మ మానవ దర్శనం @ 60
స్వతంత్ర భారతదేశం ఎలా ఉండాలి? స్వరాజ్య సమరం సాగుతున్న దశలో దురదృష్టవశాత్తు ఈ ప్రశ్న వైపు దృష్టి సారించడంలో భారతీయ సమాజం వెనుకబడిరది. అందుకు కారణం స్వాతంత్య్రోద్యమంలో…
‘మానవ దర్శనం’ చేసిన మహనీయుడి మరణం
ఏకాత్మ మానవ దర్శనం చేసిన మహనీయుడి జీవితం విషాదాంతం కావడమే గొప్ప విషాదం. ఫిబ్రవరి 11, 1968న ఆ మహనీయుని భౌతిక కాయం వారణాసి సమీపంలోని మొగల్సరాయ్…
దీపకాంతిలో కమల వికాసం
భారతీయ జనతా పార్టీ నిబంధనావళి (రాజ్యాంగం)లోని 3వ అధికరణం ప్రకారం పండిత్ దీనదయాళ్ ఉపాధ్యాయ రూపొందించిన ఏకాత్మ మానవ దర్శనాన్ని సంస్థ తన మౌలిక సిద్ధాంతంగా ప్రకటించుకుంది.…
భారత రాజకీయ రంగంలో నూతనాధ్యాయానికి శ్రీకారం
1965 నాటి విజయవాడ జనసంఘ్ మహాసభలపై జాగృతి 08.02.1965 వెలువరించిన సమీక్ష విజయవాడ జనసంఘ మహాపభలు ప్రజానీకానికొక నూతనానుభవం. రాజకీయ మహాసభలంటే ప్రజానీకానికి కొన్ని నిశ్చితాభిప్రాయా లున్నాయి.…
పోర్టల్ పేరు మార్పే…దందా మామూలే…!!
ప్రధానంగా వ్యవసాయంపై ఆధారపడిన రాష్ట్రంలో ప్రభుత్వాలు తీసుకొచ్చిన కొత్త విధానాలు దోపిడీకి దారులు తెరిచాయన్న విమర్శలకు తావిస్తూ ఆధారాలు కూడా దొరుకుతున్నాయి. ముఖ్యంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం…
మానసిక పరివర్తన తేవడమే నిజమైన మహిమ!
శ్రీ సత్యసాయిబాబా శతజయంతి వేడుకలను యావత్ ప్రపంచం జరుపుకుంటున్న తరుణంలో మానవాళికి ప్రేమను పంచుతూ ఆయన ఇచ్చిన సందేశం మరో శతాబ్దం తర్వాత కూడా అంతే ఆవశ్యకతను…
మంచు దేశంలో మతకలహాల మంటలు
ఎత్తయిన మంచు కొండలకు నెలవై ఆహ్లాదకరమైన చల్లని వాతావరణంలో ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులను ఆకట్టుకునే నేపాల్ దేశంలో ప్రస్తుతం అనిశ్చితి రాజ్యమేలుతోంది. ఒకప్పుడు ప్రపంచంలో ఏకైక హిందూ…
దీనదయాళ్ చింతన – నరేంద్ర మోదీ పాలన
దేశం స్వాతంత్య్రమైతే రాజకీయ వ్యవస్థలో ఎలాంటి విలువలు? అభివృద్ధికి కొలమానం ఏది? ఈ మౌలిక ప్రశ్నలకు భారతీయతతో కూడిన స్పష్టమైన సమాధానాలు ఇచ్చిన ద్రష్ట దీనదయాళ్ ఉపాధ్యాయ.…
గణపతిదేవుడు-19
‘జాగృతి’ నిర్వహించిన స్వర్గీయ కొండపాక కిషన్రావు స్మారక నవలల పోటీలో ప్రథమ బహుమతి పొందిన రచన అనంతరం చింతనా శిబిరానికి ముగింపు ఉపన్యాసం చేశాడు గణపతిదేవుడు. ‘‘రాజ్ఞి…