జపాన్ మైనారిటీల శ్మశాన రగడ
ఇంగ్లండ్ ముస్లింలు మెజారిటీగా ఉండే దేశంగా మారిపోవడానికి సుదీర్ఘకాలం అవసరం లేదని అమెరికా ఇప్పటికే హెచ్చరించింది. ఫ్రాన్స్, ఇటలీ ఇంకొన్ని ఐరోపా దేశాలు ముస్లిం జనాభాతో సతమవుతున్నాయి.…
ఇంగ్లండ్ ముస్లింలు మెజారిటీగా ఉండే దేశంగా మారిపోవడానికి సుదీర్ఘకాలం అవసరం లేదని అమెరికా ఇప్పటికే హెచ్చరించింది. ఫ్రాన్స్, ఇటలీ ఇంకొన్ని ఐరోపా దేశాలు ముస్లిం జనాభాతో సతమవుతున్నాయి.…
యతో ధర్మస్తతో జయ: (ధర్మం ఎక్కడ ఉంటుందో అక్కడే విజయం పరిఢవిల్లుతుంది). భారత అత్యున్నత న్యాయస్థానం నినాదం ఇదే. భారత అత్యున్నత న్యాయస్థానం ప్రస్థానంలో అలాంటి విజయాన్నే…
రవి అస్తమించని రాజ్యపాలనకు చరమగీతం పాడుతూ ది.14/15 ఆగష్టు 1947న అర్ధరాత్రి మన భారతదేశం స్వాతంత్య్ర ప్రభాత శంఖాన్ని పూరించింది. స్వాతంత్రం వచ్చిన నూతనోత్సాహంతో దేశం నలుమూలలున్న…
‘‘మా ముందుకు వచ్చే కేసుల్లో అంత తేలిగ్గా పరిష్కరించలేనివి కూడా ఉంటాయి. అలాంటిదే అయోధ్య విషయంలో జరిగింది. ఆ కేసు మూడు నెలల పాటు నా ముందు…
భారత రాజ్యాంగంలో పార్ట్-3 లోని 12 నుంచి 35 అధికరణాల వరకు పౌర హక్కులను పొందుపరచారు. భారత పౌరులు ప్రశాంతయుత జీవితాన్ని గడిపేందుకు ఇవి హామీ ఇస్తాయి.…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ – ఏఐ అనే నాణేనికి మంచీ చెడూ రెండూ కూడా బొమ్మాబొరుసుల్లా ఉన్నాయి. ఏఐని వినియోగించడంలో భద్రతా ఏజెన్సీలు ఎంతో చురుకుదనాన్ని ప్రదర్శిస్తుండగా, మానవాళికి…
భారతదేశంలో ఉగ్రవాదం, ఆర్థిక నేరాలకు పాల్పడిన వారికి విదేశాల్లో ఆశ్రయం లభిస్తోంది. ఆ నేరగాళ్లను భారత్కు రప్పించేందుకు విదేశాల్లో భారత్ న్యాయ పోరాటం చేస్తోంది. ముంబై ఉగ్రవాది…
బాంగ్లాదేశ్ భుజాల మీద తుపాకీ పెట్టి రొహింగ్యాలను తూటాలుగా చేసుకొని భారత్పై కుయుక్తితో దాడి చేయాలని చూస్తోంది పాకిస్తాన్కు చెందిన గూఢచారి సంస్థ` ఐఎస్ఐ. ఆ క్రమంలో…
సంపూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయం. బెనారస్లోని హిందూ యూనివర్సిటీ. ‘వసంతపంచమి’ శుభసందర్భంలో తొలిగా పుస్తక ఆవిష్కరణ. భారత పర్వ మహోత్సవం, జానపద సంగీతరంగ విస్తృతికి నియమితమైన నిపుణుల సంఘంలో…
76వ గణతంత్ర దినోత్సవానికి దేశరాజధాని ఢిల్లీలోని కర్తవ్యపథ్ జనవరి 26 ఆదివారం ప్రధాన వేదికగా అవతరించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, వేడుకకు ముఖ్య అతిథి అయిన ఇండోనేషియా…