కీలక దశలో నిధులకు ఇక్కట్లు
ఉత్తరాంధ్రలోని నీటి ప్రాజెక్టులు పూర్తికాకపోవడంతో సాగు, తాగునీటి కొరత తీవ్రమైంది. భూసేకరణ సమస్యలు, నిధుల విడుదలలో ఆలస్యం, పరిపాలనా పరంగా జాప్యం, పొరుగు రాష్ట్రం ఒడిశాతో వివాదాలు…
ఉత్తరాంధ్రలోని నీటి ప్రాజెక్టులు పూర్తికాకపోవడంతో సాగు, తాగునీటి కొరత తీవ్రమైంది. భూసేకరణ సమస్యలు, నిధుల విడుదలలో ఆలస్యం, పరిపాలనా పరంగా జాప్యం, పొరుగు రాష్ట్రం ఒడిశాతో వివాదాలు…
యావత్ ప్రపంచాన్ని యోగా ఏకం చేయడం శుభసూచకమని, తనకు ఎంతో సంతోషంగా ఉందని ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యా నించారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో జూన్ 21న జరిగిన 11వ…
కొల్లేరు అభయారణ్య ఆక్రమణలు, పర్యావరణానికి విఘాతం, ప్రజల ఇబ్బందులు, జిరాయితీ, డీఫాం భూముల అంశాలపై సుప్రీంకోర్టులో పిటీషన్లు దాఖలైన నేపథ్యంలో కేంద్ర సాధికారత కమిటీ (సీఈసీ) అతి…
సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగానికి ప్రయత్నిస్తున్న అభ్యర్థులకు, ముఖ్యంగా ఫ్రెషర్లకు, కెరీర్ గ్యాప్ అనేది ఒక పెద్ద అడ్డంకిగా మారింది. ఈ అడ్డంకిని అధిగమించగలుగుతున్నది కేవలం 1 శాతం…
ఆంధప్రదేశ్లో కూటమి ప్రభుత్వం గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంటింటికీ రేషన్ పంపిణీ విధానాన్ని రద్దు చేసింది. రేషన్ దుకాణాల ద్వారా బియ్యం పంపిణి…
పర్సంటేజీ విధానం అమలుచేస్తేనే తెలుగు రాష్ట్రాల్లో తమ థియేటర్లను ఆడిస్తామని సింగిల్ స్క్రీన్ థియేటర్ల యాజమాన్యం నిర్మాతలను హెచ్చరించడం, ఈ డిమాండ్ను నిర్మాతలు ఒప్పుకోకపోవడం, దీనిపై ఆంధ్రప్రదేశ్…
భారత్ మాతాకి జై.. జయహో భారత్ అంటూ హోరెత్తిన దేశభక్తి నినాదాలు.. రెపరెపలాడిన మువ్వెన్నెల జెండాలు. ఆపరేషన్ సిందూర్ విజయోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలో జరిగిన తిరంగా ర్యాలీలకు…
ఇదంతా మే 7వ తేదీన మురిద్కే అనే చోట కనిపించిన దృశ్యం. మురిద్కే లష్కరే తాయిబా ప్రధాన కేంద్రం. పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలను…
ప్రధానమంత్రి జనౌషధి కేంద్రాల గురించి సరైన ప్రచారం లేకపోవడం, ఈ కేంద్రాలు అందుబాటులో లేకపోవడంతో సాధారణ, పేద ప్రజలు ఉపయోగించుకోలేకపోతున్నారు. ఫలితంగా మందులను అధిక ధరలకు కొనుగోలు…
రాష్ట్ర రాజధాని అమరావతిలో రూ. 58 వేల కోట్ల విలువైన 92 ప్రాజెక్టులకు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఈ నెల 2న శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ముఖ్యమంత్రి…