క్వాంటం వ్యాలీ ఓ సువర్ణ అధ్యాయం
ఆంధప్రదేశ్ రాజధాని అమరావతి వేదికగా క్వాంటం వ్యాలీ భారత సాంకేతిక చరిత్రలో సువర్ణ అధ్యాయంగా ప్రారంభమైంది. ఇది భవనాల నిర్మాణానికో, పరిపాలన సౌలభ్యానికో పరిమితం కాదు. రాబోయే…
ఆంధప్రదేశ్ రాజధాని అమరావతి వేదికగా క్వాంటం వ్యాలీ భారత సాంకేతిక చరిత్రలో సువర్ణ అధ్యాయంగా ప్రారంభమైంది. ఇది భవనాల నిర్మాణానికో, పరిపాలన సౌలభ్యానికో పరిమితం కాదు. రాబోయే…
కేంద్ర బడ్జెట్లో పోలవరం నుండి బుల్లెట్ రైళ్ల వరకు, అమరావతి రాజధాని నుండి అరుదైన ఖనిజాల కారిడార్ వరకు.. ప్రతి అంశంలోనూ ఏపీకి అగ్రతాంబూలం దక్కింది. ఏపీ…
ఆంధ్రప్రదేశ్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న పథకాలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు…
రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధప్రదేశ్, తెలంగాణ మధ్య కృష్ణా, గోదావరి నదీ జలాల పంపిణీ దశాబ్దాలుగా కొనసాగుతున్న జటిలమైన సమస్య. రాష్ట్ర విభజన అనంతరం జలవివాదాలు మరింత…
మతం-విజ్ఞానం భిన్న స్వభావం కలిగినవంటారు. జ్ఞానం ఆధ్యాత్మికమైనది, అంతరంగానికి సంబంధించినది. విజ్ఞానం బైటకు కనిపించేది. అది ప్రామాణికం, మానవ అనుభవసారంతో కూడినది. ప్రతి ఒక్కరూ సత్య ప్రమాణ…
బతుకుతెరవు కోసం ఆంగ్లం అవసరమేనని,అదే సమయంలో మాతృభాషలో చదివితే ఎంతో రాణింపు ఉంటుందని, అందుకు ఎందరో ఉదాహరణగా కనిపిస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.పెరుగుతున్న సాంకేతికతతో తెలుగును…
అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన ‘అటల్-మోదీ సుపరిపాలన యాత్ర’ ముగింపు సభ ఆంధప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో అమరావతిలోని వెంకటపాలెంలో వాజ్పేయి జయంతి…
రాష్ట్రంలో వైద రంగం బలోపేతం కావాలంటే బోధనాసుపత్రుల నిర్మాణంలో ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ•) అత్యవసరమని ప్రభుత్వం దృఢంగా విశ్వసిస్తోంది. ఈ విధానం ద్వారా వైద్య సేవల్లో నాణ్యత…
ఆంధప్రదేశ్లో భారతరత్న, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శతజయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆంధప్రదేశ్ శాఖ ‘అటల్ –…
ఆంధప్రదేశ్ ప్రభుత్వం పాలనాపరం సంస్కరణలు చేపట్టింది.అందులో భాగంగా కొత్త మూడు జిల్లాలు, అయిదు రెవెన్యూ డివజన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.దీంతో రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 29కి పెరుగుతుంది.…