అందరికీ ఉపాధి ‘జీ రామ్ జీ’ లక్ష్యం
తిరుపతి జిల్లా ముక్కావారిపల్లి గ్రామం నుంచి ‘‘వికసిత్ భారత్-జీ రామ్ జీ యోజన’ జూలై 1న జాతీయ స్థాయిలో ప్రారంభమైంది. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ, గ్రామీణాభివృద్ధి…
తిరుపతి జిల్లా ముక్కావారిపల్లి గ్రామం నుంచి ‘‘వికసిత్ భారత్-జీ రామ్ జీ యోజన’ జూలై 1న జాతీయ స్థాయిలో ప్రారంభమైంది. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ, గ్రామీణాభివృద్ధి…
కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని జొన్నగిరి గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టు భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ రంగ బంగారుగనిగా చారిత్రాత్మక మైలురాయిని లిఖించింది. ఈ ప్రాజెక్టును జియో మైసూరు,…
రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతి సహా అనేక నగరాలు, పట్టణాలు కల్తీ మాంసంతో కలవరపడుతున్నాయి. ప్రజల జిహ్వాచాపల్యం ఆసరాగా మాంసం వ్యాపారులు వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. రోజుల…
విశాఖపట్నం నగరం భారీ పరిశ్రమలకు నిలయంగా, దేశ ప్రగతికి చోదక శక్తిగా పేరుగాంచింది. కానీ, తరచూ జరుగుతున్న పారిశ్రామిక ప్రమాదాలలో ఎందరో అమాయక కార్మికుల ప్రాణాలు గాలిలో…
దక్షిణ గంగగా, జీవనదిగా ఖ్యాతిపొందిన గోదావరి నది నేడు కాలుష్య కోరల్లో కొట్టుమిట్టాడుతోంది. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల మీదుగా ప్రవహించే ఈ నది లక్షల…
ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నాన్ని సాకారం చేస్తూ దక్షిణ కోస్తా రైల్వే జోన్ జూన్ 1న కార్యకలాపాలు ప్రారంభించింది. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లు ఈ…
సమాజంలో అత్యంత సున్నితమైన ‘మతాన్ని’ అడ్డం పెట్టుకుని రాజకీయ పబ్బం గడుపుకునే సంస్కృతి ఆంధప్రదేశ్లో ఆందోళనకరంగా మారుతోంది. ప్రజల్లో సానుభూతి పొందడానికి, తమకంటూ రాజకీయ ఉనికిని సృష్టించుకోవడానికి…
ఆంధప్రదేశ్ను రక్షణ, వైమానిక రంగంలో కీలక కేంద్రంగా మార్చే దిశగా మే 15వ తేదీన భారీ ముందడుగు పడింది. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో సుమారు రూ.15,803…
ఇటీవల కడపలో ఒక సర్కిల్ పేరు ఏర్పాటుపై జరిగిన ఘర్షణ హిందూ, ముస్లింల మధ్య జరిగిన గొడవగా కనిపిస్తున్నా వాస్తవానికి ఇది ఉగ్రవాదుల పన్నిన కుట్రగా ఆరోపణలు…
రాష్ట్రంలోని తిరుపతి, చిత్తూరు, కడప, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల పరిధిలో విశాలంగా విస్తరించి ఉన్న శేషాచలం అడవులు ప్రపంచ ప్రఖ్యాతి గాంచినవి. ఈ అడవులకు మాత్రమే…