రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దిక్సూచి అమరావతి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును అత్యున్నత శిఖరాలకు చేర్చే చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. పన్నెండేళ్ల సుదీర్ఘ నిరీక్షణ, సందిగ్ధతలకు శాశ్వత ముగింపు పలుకుతూ, అమరావతిని రాష్ట్ర ఏకైక రాజధానిగా…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును అత్యున్నత శిఖరాలకు చేర్చే చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. పన్నెండేళ్ల సుదీర్ఘ నిరీక్షణ, సందిగ్ధతలకు శాశ్వత ముగింపు పలుకుతూ, అమరావతిని రాష్ట్ర ఏకైక రాజధానిగా…
ఆంధ్రప్రదేశ్లో ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. కొందరు దుండగులు మత కలహాల ముసుగులో కూటమి ప్రభుత్వ నాయకులనే లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతున్నారు. రాష్ట్రంలో…
పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా దేశాల మధ్య కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, యుద్ధ వాతావరణం దేశ వ్యవసాయ రంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టేస్తున్నాయి. భౌతికంగా యుద్ధం…
ఆంధప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టు, విశాఖపట్నంలోని రుషికొండపై నిర్మాణాలపై కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) అందించిన తాజా నివేదిక గత…
భారతీయ జనతా పార్టీ ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తోంది. ఎన్నికల సమయంలోనే కాకుండా, నిత్యం ప్రజల మధ్యే ఉంటూ, వారి సమస్యలను పరిష్కరిస్తూ, ప్రభుత్వ సంక్షేమ…
నేడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను సిలికాన్ చిప్ శాసిస్తోంది. ఈ నేపథ్యంలో, భారతదేశాన్ని గ్లోబల్ సెమీకండక్టర్ హబ్గా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0’…
రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ కూటమి ప్రభుత్వం భారీ బడ్జెట్ ప్రవేశపెట్టింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ.3,32,205 కోట్లతో బడ్జెట్ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు.…
ఆంధప్రదేశ్ రాజధాని అమరావతి వేదికగా క్వాంటం వ్యాలీ భారత సాంకేతిక చరిత్రలో సువర్ణ అధ్యాయంగా ప్రారంభమైంది. ఇది భవనాల నిర్మాణానికో, పరిపాలన సౌలభ్యానికో పరిమితం కాదు. రాబోయే…
కేంద్ర బడ్జెట్లో పోలవరం నుండి బుల్లెట్ రైళ్ల వరకు, అమరావతి రాజధాని నుండి అరుదైన ఖనిజాల కారిడార్ వరకు.. ప్రతి అంశంలోనూ ఏపీకి అగ్రతాంబూలం దక్కింది. ఏపీ…
ఆంధ్రప్రదేశ్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న పథకాలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు…