Category: వార్తలు

దేవుళ్ల ఆస్తులకు ఏదీ జవాబుదారీ?

పాలనా నిర్వహణ కోసం కంటి ఎదుటి ప్రభుత్వ ఆస్తులనే తాకట్టు పెడుతున్న పరిస్థితుల్లో, వినడమే కాని చూడడం తెలీని దేవుళ్ల ఆభరణాలు, ఆస్తుల భద్రతపై నీలి నీడలు…

జనం వద్దకు బీజేపీ.. సభ్యత్వ నమోదు  ముమ్మరం

భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్‌ శాఖ రాష్ట్రంలో సభ్వత్వాల నమోదు ప్రక్రియ ఉత్సాహంగా సాగుతోంది. కేంద్రంలో పార్టీ మూడోసారి అధికారంలోకి రావడంతో పాటు, ఆంధ్రప్రదేశ్‌లో కూడా కూటమి…

వరద బీభత్సంలోనూ రైల్వేల అంకిత భావం

వానలు సృష్టించిన బీభత్సం నడుమ సౌత్‌ సెంట్రల్‌ రైల్వేకు చెందిన ఆరుగురు క్షేత్ర స్థాయి సిబ్బంది నిశిత పరిశీలన, శీఘ్ర ఆలోచన కారణంగా సెప్టెంబరు ప్రారంభంలో ఘోర…

గురువును మించిన శిష్యులు

పాములకు పాలు పోసి పెంచితే ఏం జరుగుతుందో పాకిస్తానీ మౌలానా తారీక్‌ మసూద్‌కు ప్రస్తుతం ప్రత్యక్షంగా అనుభవంలోకి వస్తోంది. ఇస్లాంకి వ్యతిరేకంగా ఎవరు ఏం మాట్లాడినా, దానిని…

పెడనలో అర్ధరాత్రి అరాచకం

సెప్టెంబర్‌ 15 ఆదివారం అర్థరాత్రి కృష్ణా జిల్లా పెడనలో బస్‌ స్టాండ్‌ వెనుక ఉన్న గణపతి మందిరంపై, నవరాత్రి ఉత్సవ పందిరిపై ఇస్లామీయులు రాళ్లతో దాడి చేశారు.…

జమిలికి జై

జమిలి ఎన్నికలకు మార్గం సుగమం అయింది. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ ‌కోవింద్‌ ఆధ్వర్యంలోని ఉన్నత స్థాయి కమిటీ అందించిన సిఫార్సులను కేంద్ర కేబినెట్‌ ఆమోదించింది. డిసెంబరు 4న…

నూతన యుద్ధరీతికి తెరలేపిన ఇజ్రాయెల్‌

కాలంతో పాటు యుద్ధ రీతులు కూడా మారుతున్నాయి. ఇటీవలే ఇజ్రాయెల్‌, ‌మొస్సాద్‌ ‌కలిసి చేసిన ప్రయోగాత్మక సైబర్‌ ‌యుద్ధం ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి లోను చేసింది. తీవ్రవాద గ్రూపుగా…

ఎందెందు వెతికినా అందందే అవినీతి

పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో తెలంగాణలో ప్రజాస్వామ్య పోకడలు మరుగున పడి, నియంతృత్వ ధోరణే రాజ్యమేలిందన్న వాదనలు మొదటి నుంచి వినిపిస్తున్నాయి. కాంగ్రెస్‌పార్టీకి అధికార మార్పిడి జరిగిన తర్వాత…

ఐడబ్ల్యుటిపై పునఃసమీక్షకు పట్టుబడుతున్న భారత్‌

భారత్‌, ‌పాకిస్థాన్‌లు రెండూ వ్యవసాయాధారిత దేశాలే. విభజన కాకపోతే దేశాన్ని ముక్కలు చేసినట్టుగా, నదీ జలాలను కూడా పంచుకోవలసిన అవసరం ఉండేది కాదు. కానీ, విభన జరిగింది,…

అవినీతి అడ్డాగా టీటీడీ

తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ జరిగిందని, జంతువుల కొవ్వు కలిపి అపవిత్రం చేశారని వచ్చిన ఆరోపణలతో హిందూ సమాజం ఆగ్రహంతో మండిపోతుంది. శ్రీ వే•ంకటేశ్వర…

Twitter
YOUTUBE