ఇంధన భద్రతకు ఆసియన్ దేశాల స్నేహం కీలకం
ఆగ్నేయాసియా దేశాల గ్రూపు – భారత్ (ఆసియన్-ఇండియా)ల సంయుక్త సదస్సు అక్టోబర్ 26న మలేసియా రాజధాని కౌలాలంపూర్లో జరిగింది. ఈ సదస్సులో ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్గా పాల్గొనగా,…
ఆగ్నేయాసియా దేశాల గ్రూపు – భారత్ (ఆసియన్-ఇండియా)ల సంయుక్త సదస్సు అక్టోబర్ 26న మలేసియా రాజధాని కౌలాలంపూర్లో జరిగింది. ఈ సదస్సులో ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్గా పాల్గొనగా,…
సాంఘిక సంస్కరణలకు, ప్రగతిశీల రాజకీయాలకు మారుపేరని చెప్పుకునే కేరళ రాష్ట్రం ఇప్పుడు సరికొత్త అస్తిత్వం కోసం తహతహలాడుతున్నట్టు కనిపిస్తోంది. భారతదేశంలో వామపక్ష భావజాలానికి, లౌకికవాదానికి పెట్టనికోటగా ఉన్న…
మొంధా తుపాను ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాలు… ముఖ్యంగా కోస్తా జిల్లాలు తీవ్రంగా నష్టపోయాయి. శ్రీకాకుళం మొదలు తిరుపతి దాకా జనజీవనం అస్తవ్యస్తం అయ్యింది. రాష్ట్రప్రభుత్వం తీసుకున్న…
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపై గర్జిస్తున్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపంతో ప్రజల ప్రాణాలు గాలిలో దీపాలవుతున్నాయి. ఒకప్పుడు భద్రంగా భావించిన రాత్రి బస్సు ప్రయాణం,…
దీపావళి వచ్చిదంటే కాలుష్యం పెరగిపోతోందంటూ గగ్గోలు పెట్టడం కొన్ని వర్గాలకు ఆనవాయితీగా మారింది. కాలుష్యానికి కారణం టపాకాయలేనంటూ ఏటా ఒక ప్రణాళిక ప్రకారం వీరంతా దుష్ప్రచారం మొదలు…
ఆంధప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ తన ప్రాధాన్యతను పెంచుకోడానికి పలువిధాలుగా కృషి చేస్తోంది. ముఖ్యంగా వెనుకబడిన వర్గాకు మరింత దగ్గరయ్యేలా సంచార జాతుల సదస్సు, విశ్వకర్మ…
అంతర్జాతీయంగా బంగారం వెండి ధరలు అనూహ్యంగా ఆకాశాన్నంటే రీతిలో పెరిగిపోతుండటం అందరినీ ఆశ్చర్య పరుస్తున్న అంశం. అడ్డూ అదుపూ లేకుండా పెరుగుతున్న ఈ రెండు విలువైన లోహాల…
ఆంధప్రదేశ్ అభివృద్ధితోనే భారతదేశ ప్రగతి ముడిపడి ఉందని, రాయలసీమ అభివృద్ధి ఎంతో కీలకమని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ‘ఢిల్లీ- అమరావతి’ కలిసి ప్రగతిని పరుగులు తీయిస్తాయని…
ఇటీవల ఇజ్రాయెల్, హమాస్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం ఎంత వరకు నిలుస్తుందన్నది ప్రశ్నగా మారింది. ఇది ఒక బలహీన ఒప్పందం అనే భావన పాశ్చాత్య…
నానుడి పాతదే అయినా సజీవమైనది. ఒకవైపు అఫ్గానిస్తాన్ విదేశాంగమంత్రి అమీర్ఖాన్ ముత్తఖీ భారత్ పర్యటన. మరోవైపు ఆ దేశంతో పాకిస్తాన్ ఘర్షణ ప్రస్తుతం ప్రధాన వార్తలయ్యాయి. అఫ్గాన్…