క్వాంటం వ్యాలీ ఓ సువర్ణ అధ్యాయం
ఆంధప్రదేశ్ రాజధాని అమరావతి వేదికగా క్వాంటం వ్యాలీ భారత సాంకేతిక చరిత్రలో సువర్ణ అధ్యాయంగా ప్రారంభమైంది. ఇది భవనాల నిర్మాణానికో, పరిపాలన సౌలభ్యానికో పరిమితం కాదు. రాబోయే…
ఆంధప్రదేశ్ రాజధాని అమరావతి వేదికగా క్వాంటం వ్యాలీ భారత సాంకేతిక చరిత్రలో సువర్ణ అధ్యాయంగా ప్రారంభమైంది. ఇది భవనాల నిర్మాణానికో, పరిపాలన సౌలభ్యానికో పరిమితం కాదు. రాబోయే…
ఎట్టకేలకు భారత్, అమెరికాలు మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఫ్రేమ్ వర్క్ను ఖరారు చేసుకున్నాయి. దీంతో ఇరుదేశాల మధ్య పూర్తిస్థాయి వాణిజ్య ఒప్పందానికి ముందడుగు పడింది. ఈమేరకు రెండు…
కేరళలో ప్రజలు రాజకీయ మార్పు కోరుతున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. కాంగ్రెస్, కమ్యూనిస్టుల గ్రూపులకు ప్రత్యామ్నాయం కోరుతున్నారా? అంటే అవుననే పరిణామాలు కనిపిస్తున్నాయి. మార్పు అనివార్యం…
ఇటీవల విశేషంగా చర్చకు వచ్చిన అంశం వీచీ=జు+, లేదా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు. అయితే ఆ పథకం ఆశయాన్నీ, అది అందిస్తున్న…
గత ఆరు నెలలుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విసిరిన పాచికలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దీటుగా ఎదుర్కొన్న తీరు యావత్ ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. అది…
కేంద్ర బడ్జెట్లో పోలవరం నుండి బుల్లెట్ రైళ్ల వరకు, అమరావతి రాజధాని నుండి అరుదైన ఖనిజాల కారిడార్ వరకు.. ప్రతి అంశంలోనూ ఏపీకి అగ్రతాంబూలం దక్కింది. ఏపీ…
ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో 2026-27 సంవత్సరానికి ప్రవేశ పెట్టిన బడ్జెట్ తెలంగాణ రాష్ట్రానికి అనేక కొత్త అవకాశాలకు ద్వారాలు…
రెండు దశాబ్దాలుగా ఐరోపా సమాఖ్య దేశాలతో జరుపుతున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చింది. జనవరి 27న ముగిసిన చర్చల ఫలితంగా రెండు బిలియన్ల…
విమాన ప్రమాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ దాదా పవార్ మరణించారు. అదొక విషాదం. అయన ఆకస్మిక మృతి, రాష్ట్ర రాజకీయాలను కొత్త మలుపు తిప్పింది. కొత్త…
మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ నాయకత్వంలోని ఎన్.డి.ఏ ఘన విజయాలు సాధించిన తర్వాత ఇక అందరి దృష్టీ పశ్చిమ బెంగాల్ ఎన్నికల మీద కేంద్రీకృతమైంది. కొద్ది…