Category: వార్తలు

జోగినిల నిరసనల మధ్య ‘లష్కర’

తెలంగాణ ముఖ్యంగా హైదరాబాద్`సికింద్రాబాద్ జంటనగరాల సంస్కృతి, సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచే సికింద్రాబాద్ లష్కర్ బోనాలు ఈసారి కూడా అంగరంగ వైభవంగా జరిగాయి. జై మహంకాళి నినాదాలతో…

బహుముఖ యుద్ధాలతో ప్రపంచ వాణిజ్యం కుదేలు!

ఉక్రెయిన్, రష్యా, ఇరాన్ దేశాల మధ్య సంబంధాలు ఉద్రిక్త స్థాయికి చేరుకోవడం తాజా పరిణామం! పశ్చిమాసియా సంక్షోభం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఒకదానితో ఒకటి ముడిపడి ప్రాంతీయ యుద్ధంగా…

ఉత్తరాంధ్ర వైభోగం ‘భోగాపురం’

విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఆగస్టు 1న జాతికి అంకితం చేశారు. రూ.17,900 కోట్లకు పైగా విలువైన…

అలంకార ప్రాయం..ఆరోగ్య కార్డులు

‌ప్రభుత్వం ఒక పథకాన్ని ప్రకటించినప్పుడు ప్రజలు ఆశలు పెట్టుకోవడం సాధారణం. అది కూడా ప్రభుత్వ పెన్షనర్ల కోసం రూపొందించిన పథకానికి మరింత ప్రాధాన్యం ఉంటుంది. కానీ, అలాంటి…

గజరాజుల నియంత్రణకు ‘కుంకీలు’

ఆం‌ధప్రదేశ్‌ ‌రాష్ట్రంలోని సరిహద్దు జిల్లాలు చిత్తూరు, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం ప్రాంతాల్లో రైతాంగానికి అడవి ఏనుగుల బెడద తీవ్ర సమస్యగా మారింది. పొరుగు రాష్ట్రం కర్ణాటక…

నావికుల మరణాలు, దౌత్య చిక్కులు

అంతర్జాతీయ సంఘర్షణల (ఇరాన్-యుఎస్ – ఉక్రెయిన్-రష్యా) కారణంగా వాణిజ్య నౌకల్లో ప్రయాణిస్తున్న పౌర నావికుల రక్షణకు అంతర్జాతీయ చట్టాలు ఉన్నప్పటికీ, అవి ఉల్లంఘనకు గురవుతున్నాయి. దాడుల్లో మనదేశ…

స్వావలంబనకే ఇథనాల్‌

ఇథనాల్‌ ‌కలిపిన పెట్రోల్‌ ‌లాభమా? నష్టమా?.. మన వాహనాల మైలేజీ తగ్గుతుందా? ఇంజన్‌ ‌దెబ్బతింటుందా? ప్రస్తుతం దేశ వ్యాప్తంగా జరుగుతున్న చర్చ ఇది. ముడి చమురు దిగుమతులనూ,…

పాక్‌పై భస్మాసురహస్తం: పీఓకే

పాకిస్తాన్‌కు భస్మాసుర హస్తంగా మారిన ఆక్రమిత జవ్మ కశ్మీర్‌ (‌పీఓకే)లో ప్రస్తుతం తీవ్రమైన ప్రజా తిరుగుబాటు, పౌర అశాంతి నెలకొంది. జాయింట్‌ అవామీ యాక్షన్‌ ‌కమిటీ (జాక్‌)…

బడిలో అన్యమత బోధనతో అలజడి

విద్యాలయం అనేది మతాలకతీతమై. విజ్ఞానాన్ని, నైతిక విలువలను అందించే పవిత్రమైన ప్రదేశం. అందుకు భిన్నంగా హైదరాబాద్‌, ‌సైదాబాద్‌లో స•క్సెస్‌ ‌స్కూల్‌ అనే ఒక ప్రైవేటు పాఠశాలలో హోంవర్క్…

వ్యూహాత్మక దౌత్యంలో తిరుగులేని భారత్‌!

కేవలం అమెరికాపై మాత్రమే పూర్తిగా ఆధారపడకుండా, ఇండో-పసిఫిక్‌ ‌ప్రాంతంలో సొంతంగా ఒక బలమైన కూటమిని ఏర్పాటు చేసే లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ జూలై 6 నుండి…