రాజకీయ వైరి…వ్యక్తిగతంగా ఆరాధ్యుడు
అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన ‘అటల్-మోదీ సుపరిపాలన యాత్ర’ ముగింపు సభ ఆంధప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో అమరావతిలోని వెంకటపాలెంలో వాజ్పేయి జయంతి…
అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన ‘అటల్-మోదీ సుపరిపాలన యాత్ర’ ముగింపు సభ ఆంధప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో అమరావతిలోని వెంకటపాలెంలో వాజ్పేయి జయంతి…
ఆచార్య చాణక్య రాజనీతి శాస్త్రంలో గొప్ప నాయకత్వం గురించి చెబుతూ… ధైర్యం, న్యాయం, నిజాయతీ, వినయం, ఆత్మవిశ్వాసం, లక్ష్యాలపై స్పష్టమైన అవగాహన, ప్రజా సంక్షేమం, క్రమశిక్షణ, దూరదృష్టి…
దేశంలో బుజ్జగింపు రాజకీయాలు 1930వ దశకంలోనే ప్రారంభమయ్యాయి. ‘సెక్యులరిజం’ పేరుతో వందేమాతరం గేయంపై ముస్లింలీగ్ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవడం దగ్గరినుంచి కాంగ్రెస్ సంతుష్టీకరణ విధానాలు మొదలయ్యాయని చెప్పాలి.…
కేరళ రాజధాని తిరువనంతపురం కార్పొరేషన్ ఎన్నికలు జాతీయ స్థాయిలో చిన్నవే కావచ్చు. కానీ అది బీజేపీ వశం కావడం ఇప్పుడు దేశ రాజకీయా లలో కీలక రాజకీయ…
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారతదేశ పర్యటనకు రావడం సహజంగానే అంతర్జాతీయ దృష్టిని ఆకట్టుకుంది. ఇదొక ప్రపంచ స్థాయి రాజకీయ పరిణామంగా కూడా గుర్తింపు పొందింది. పుతిన్,…
రాష్ట్రాన్ని చలి వణికిస్తోంది. శీతల గాలుల తాకిడి ముంచెత్తుతోంది. ఇదే సమయంలో వేడిగాలులకు, మాటల మంటలకు అసెంబ్లీ సిద్ధమవుతోంది. శాసనసభ శీతకాల సమావేశాలకు సమయం ఆసన్నమైంది. రాష్ట్రంలో…
రాష్ట్రంలో వైద రంగం బలోపేతం కావాలంటే బోధనాసుపత్రుల నిర్మాణంలో ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ•) అత్యవసరమని ప్రభుత్వం దృఢంగా విశ్వసిస్తోంది. ఈ విధానం ద్వారా వైద్య సేవల్లో నాణ్యత…
ఆంధప్రదేశ్లో భారతరత్న, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శతజయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆంధప్రదేశ్ శాఖ ‘అటల్ –…
అన్ని ఆధారాలతో తీర్పు ఇచ్చిన ఒక న్యాయమూర్తిని రాజకీయ ప్రయోజనాల కోసం, బుజ్జగింపు ధోరణిలో భాగంగా అభిశంసించే దుస్సాహసానికి ఒడిగట్టింది తమిళనాడు డీఎంకే ప్రభుత్వం. ఇందుకు లోక్సభను,…
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా, అట్టహాసంగా అంతర్జాతీయ స్థాయి సమ్మేళనం నిర్వహించింది. హైదరాబాద్ శివారు ఆవల ఫ్యూచర్ సిటీ పేరుతో కొత్తగా అభివృద్ధి చేస్తున్న ప్రాంతంలో డిసెంబర్…