మతకలహాల ముసుగులో దాడులు
ఆంధ్రప్రదేశ్లో ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. కొందరు దుండగులు మత కలహాల ముసుగులో కూటమి ప్రభుత్వ నాయకులనే లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతున్నారు. రాష్ట్రంలో…
ఆంధ్రప్రదేశ్లో ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. కొందరు దుండగులు మత కలహాల ముసుగులో కూటమి ప్రభుత్వ నాయకులనే లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతున్నారు. రాష్ట్రంలో…
లోక్సభ, శాసనసభ నియోజకవర్గాలను పునర్విభజించడం, పునర్వ్యవస్థీకరించడం అన్నది అన్ని ప్రజాస్వామ్య దేశాల్లోనూ సాధారణ విషయమే. ప్రజలకు సరైన ప్రాతినిధ్యం లభించేందుకు కనీసం పదేళ్ల కొకసారి నియోజకవర్గాలను పునర్విభజించడం…
అన్నాప్రగడ శివరామప్రసాద్ (ASR ప్రసాద్) గుంటూరు జిల్లా కారుమంచిలో, 1955లో జన్మించారు. 2025, డిసెంబర్ 7న స్వర్గస్తు లయ్యారు. ఆంధ్రప్రభలో జర్నలిస్ట్గా వీరి రచనలు, వీరి విషయ…
ప్రతినిత్యం ప్రజాసేవలో సేవాభావంతో తరించే సంస్థ సేవాభారతి అని తెలగాణ రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రశంసించారు. భాగ్యనగర్ కోఠీలో వైఎమఐఎస్ భవనంలో ‘రక్తనిధి’కేంద్రాన్ని ఆయన మార్చి…
రాష్ట్ర ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్లో అంచనాలు గత యేడాది కంటే పెరిగాయి. అయితే పైకి ఈ అంకెలు ఆకర్షణీయంగా కనిపిస్తున్నా ఈ బడ్జెట్…
పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా దేశాల మధ్య కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, యుద్ధ వాతావరణం దేశ వ్యవసాయ రంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టేస్తున్నాయి. భౌతికంగా యుద్ధం…
ఇటీవలి నెలల్లో భారతదేశాన్ని సందర్శించే ప్రపంచ నాయకుల సంఖ్య భారీగా ఉంది. అలా భారతదేశాన్ని సందర్శించిన అగ్ర నాయకులలో రష్యా నాయకుడు వ్లాదిమిర్ పుతిన్, ఫ్రెంచ్ అధ్యక్షుడు…
ఆంధప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టు, విశాఖపట్నంలోని రుషికొండపై నిర్మాణాలపై కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) అందించిన తాజా నివేదిక గత…
పశ్చిమాసియాలో యుద్ధానంతర అనిశ్చితి చమురు ఆస్తులపై నియంత్రణ కోసం జరిగే పోటీతో తీవ్రమైన సవాళ్లను కలిగిస్తుంది. ఇరాన్ను ఉక్కు పిడికిలితో పాలిస్తుంది. భారత్కు చేయాల్సిన పని తగ్గిస్తుంది.…
అమెరికా, యు.కె, ఇజ్రాయెల్ల నుంచి వచ్చే నౌకలపై ఆంక్షలు విధించినప్పటికీ, ప్రపంచంలో మూడో అతిపెద్ద చమురు దిగుమతిదారైన భారతదేశానికి చెందిన చమురు నౌకలు హర్మూజ్ జలసంధి గుండా…