Category: వార్తలు

దక్షిణ కోస్తా రైల్వేజోన్‌ ‌కల సాకారం

ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నాన్ని సాకారం చేస్తూ దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ‌జూన్‌ 1‌న కార్యకలాపాలు ప్రారంభించింది. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లు ఈ…

చొరబాటుదారులకు కళ్లెం

గత కొద్ది వారాలుగా తట్టా బుట్టా సర్దుకొని కుటుంబాలతో తరలి వెళ్లిపోతున్న దృశ్యాలు భారత్‌ – ‌బాంగ్లాదేశ్‌ ‌సరిహద్దుల్లో కనిపిస్తు న్నాయి. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వం…

యుద్ధంతో ఆర్థిక సంక్షోభంలో ప్రపంచం!

యూఎస్‌-ఇరాన్‌ ‌యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో రోజుకు 1.3 కోట్ల నుండి 2 కోట్ల బారెళ్ల ముడి చమురు సరఫరా నిలిచిపోవడంతో ప్రపంచ దేశాలు తీవ్ర ఇంధన…

కరెన్సీ చిక్కుముడి

సంఘర్షణల ప్రభావాన్ని తగ్గించడానికి ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసుకోవాలి. ప్రాధాన్యత లేని దిగుమతులను వాయిదా వేసుకోవాలి. డాలర్‌ ఆధారిత వాణిజ్య లావాదేవీలు, కరెన్సీ మార్పిడులు, డాలరేతర ఒప్పందాలపై…

ధాన్యం కొనుగోళ్ల సంక్షోభం.. రైతన్నల అగచాట్లు

తెలంగాణలో అన్నదాతలు మరోసారి తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చిన సమయంలో ఆనందపడాల్సింది పోయి, కొనుగోలు కేంద్రాల వద్ద రోజులు తరబడి పడిగాపులు…

సంక్షోభ వేళ విజయవంత పర్యటన!

‌ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ తాజా పర్యటనలో భాగంగా యూఏఈతో దీర్ఘకాలిక లిక్విఫైడ్‌ ‌పెట్రోలియం గ్యాస్‌ (ఎల్‌పీజీ) సరఫరాకు సంబంధించి ద్వైపాక్షిక ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. అబుదాబి నేషనల్‌…

‌మతవిద్వేషాల సృష్టికి ‘దాడుల’ నాటకాలు

సమాజంలో అత్యంత సున్నితమైన ‘మతాన్ని’ అడ్డం పెట్టుకుని రాజకీయ పబ్బం గడుపుకునే సంస్కృతి ఆంధప్రదేశ్‌లో ఆందోళనకరంగా మారుతోంది. ప్రజల్లో సానుభూతి పొందడానికి, తమకంటూ రాజకీయ ఉనికిని సృష్టించుకోవడానికి…

సనాతన ధర్మంపై విషం కక్కుతున్న డీఎంకే

రాజకీయ లబ్ది కోసం ప్రజల విశ్వాసాలు, మనోభావాలను కించపరుస్తూ వ్యాఖ్యలు చేయడం దేశ రాజకీయాల్లో పరిపాటిగా మారింది. దేశంలో సనాతనధర్మాన్ని కించపర్చడం, హిందూ దేవతలను దూషించడం, జాతీయవాదాన్ని…

విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు

దేశంలో విద్యారంగాన్ని, విద్యాబోధనను సవ•లంగా సంస్కరించడానికి కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఈ సంవత్సరానికి కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ‌ప్రకటించిన విద్యా విధానం అంతర్జాతీయ స్థాయి…