Category: వార్తలు

బడిలో అన్యమత బోధనతో అలజడి

విద్యాలయం అనేది మతాలకతీతమై. విజ్ఞానాన్ని, నైతిక విలువలను అందించే పవిత్రమైన ప్రదేశం. అందుకు భిన్నంగా హైదరాబాద్‌, ‌సైదాబాద్‌లో స•క్సెస్‌ ‌స్కూల్‌ అనే ఒక ప్రైవేటు పాఠశాలలో హోంవర్క్…

వ్యూహాత్మక దౌత్యంలో తిరుగులేని భారత్‌!

కేవలం అమెరికాపై మాత్రమే పూర్తిగా ఆధారపడకుండా, ఇండో-పసిఫిక్‌ ‌ప్రాంతంలో సొంతంగా ఒక బలమైన కూటమిని ఏర్పాటు చేసే లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ జూలై 6 నుండి…

భారత ‘జలాంతర్గామి శక్తి’కి పాక్‌ ‌సవాలు?

భారత్‌-‌పాక్‌ ‌యుద్ధం తర్వాత ఉత్తర అరేబియా సముద్ర జలాల్లోనే పాక్‌ ‌నావికాదళం మోహరింపులు చేస్తూ వచ్చింది. 1971 తర్వాత బంగాళాఖాతం వైపు కన్నెత్తి చూసేందుకు జంకిన పాకిస్థాన్‌…

ఉన్మాది ఘాతుకం..‘పోక్సో’ దర్యాప్తుపై సందేహాలు

రెండు గంటల్లో ఆరు ప్రాణాలు… ఒక ఉన్మాది చేతిలో ఛిద్రమైన రెండు కుటుంబాలు… రాజధానికి సమీపంలోని రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో చోటుచేసుకున్న ఈ దారుణం రాష్ట్రాన్ని కుదిపేసింది.…

విశ్వాసం కోల్పోతున్న గ్రామసభలు

‌గ్రామసభల్లో ప్రజల భాగస్వామ్యం తగ్గిందా? ముఖ్యంగా యువత, మహిళలు వాటిపట్ల ఆసక్తి చూపడం లేదా? అవునని అంగీకరించక తప్పదు. ఇటీవల నీతి ఆయోగ్‌ ‌విడుదల చేసి జాతీయ…

‌ట్రంప్‌కు సుప్రీంకోర్ట్ ‌మరో షాక్‌!

అమెరికా సుప్రీంకోర్టు 6-3 మెజారిటీతో అధ్యక్షుడు డొనాల్డ్ ‌ట్రంప్‌ ‌జారీ చేసిన ‘బర్త్‌రైట్‌ ‌సిటిజన్‌షిప్‌’ (‌జన్మహక్కు పౌరసత్వం) నియంత్రణ ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌ను కొట్టివేసింది. జూన్‌ 30, 2026…

అధికార విపక్షాల సవాళ్ల ‘నాటకాలు’

తెలంగాణ రాజకీయాల్లో భావోద్వేగాలకూ, సిద్ధాంతాలకూ ఎంత పదును ఉంటుందో.. వ్యూహాత్మక రాజకీయాలకూ అంతే పదును ఉంటుంది. కానీ, ఇటీవల చోటు చేసుకుంటున్న ‘సవాళ్లు-ప్రతిసవాళ్ల’ పర్వం ఇటు పాలకుల…

అం‌దరికీ ఉపాధి ‘జీ రామ్‌ ‌జీ’ లక్ష్యం

తిరుపతి జిల్లా ముక్కావారిపల్లి గ్రామం నుంచి ‘‘వికసిత్‌ ‌భారత్‌-‌జీ రామ్‌ ‌జీ యోజన’ జూలై 1న జాతీయ స్థాయిలో ప్రారంభమైంది. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ, గ్రామీణాభివృద్ధి…

జొన్నగిరితో ‘సీమ’లో సువర్ణాధ్యాయం

కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని జొన్నగిరి గోల్డ్ ‌మైనింగ్‌ ‌ప్రాజెక్టు భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్‌ ‌రంగ బంగారుగనిగా చారిత్రాత్మక మైలురాయిని లిఖించింది. ఈ ప్రాజెక్టును జియో మైసూరు,…

‘సంకల్ప పత్ర’  దిశగా పశ్చిమ బెంగాల్ బడ్జెట్

దేశ స్వాతంత్య్ర పోరాటంలో కీలకపాత్ర పోషించిన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో సుదీర్ఘ పోరాటం తర్వాత భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తొలిసారిగా 2026లో అధికార పగ్గాలు చేపట్టింది.…