Category: ముఖపత్ర కథనం

ఎక్కడ దాగినా అదే గతి!

‘ఘర్‌ మె ఘుస్‌కర్‌ మారేంగే’` ‘ఘర్‌ మె ఘుస్‌కర్‌ మారా’ (ఇంట్లోకి చొరబడి నిర్వీర్యం చేస్తాం) ఈ రెండు ప్రకటనలు దేశంలో రేకెత్తించిన సంచలనం, వచ్చిన స్పందన…

మా నాగరికతను, విలువలను తీర్చిదిద్దినదే రామనామం

న్యూస్‌వీక్‌ ముఖాముఖీలో ప్రధాని నరేంద్ర మోదీ భారత్‌ ఇప్పుడు ఆర్థికాభివృద్ధి పథంలో దూసుకుపోతున్నది. మన జనాభా చైనాను అధిగమించింది. సాధించిన దౌత్య విజయాలు, శాస్త్ర సాంకేతిక పురోగతి,…

ఊరూరా రాముడు.. రామాలయాలు…

శ్రీరాముడు కేవల పురాణ పురుషుడు కాదు. కావ్య నాయకుడూ కాదు. భారతీయ నాగరికతా చరిత్రకు ఆయన శ్రీకారం. దాశరథి భారతీయు లకు మాత్రమే కాదు.. హిందువులకు మాత్రమే…

సహనం…అసహనం..

మార్చి నెల నాలుగో వారంలో భారతదేశంలో జరిగిన రెండు ఘటనలను పరిశీలిస్తే చాలా విషయాలు తేటతెల్లమవుతాయి. దేశంలో మతం పేరుతో ఎవరు సమీకృతమవుతున్నారో చాలా సులభంగానే అర్ధమయ్యేటట్టు…

సంఘే శక్తిః కలౌయుగే

జనవరి 22న అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రపంచం మొత్తం పండుగలా జరుపుకుంది. కానీ భారతదేశంలో అదే రోజు తలపెట్టిన రామ శోభాయాత్రల మీద, ఇతర ఉత్సవాల…

భారత్‌లో సీఏఏ.. వాస్తవాలు, వాగుళ్లు

కాలు తొక్కినప్పుడే కాపురం సంగతి తెలిసిపోతుందంటారు. 1947 నాటి దేశ విభజన తొలి క్షణాలలోనే పాకిస్తాన్‌లో మిగిలిన మైనారిటీల భవిష్యత్తు తేలిపోయింది. హిందువులు, సిక్కులు, క్రైస్తవులు, బౌద్ధులు,…

కటిక దారిద్య్రాన్ని నిర్మూలించినట్టే

భారతదేశం అధికారికంగా ‘కటిక పేదరికాన్ని’ (యాబ్సల్యూట్‌ పావర్టీ)ని జయించింది. ఈ విషయాన్ని ప్రభుత్వం వెల్లడిరచింది. విదేశీ యూనివర్సిటీ ‘బ్రూక్లిన్‌ యూనివర్సిటీ’ అధ్యయనం చేసి మరీ తమ నివేదికను…

శిలాన్యాస్‌ ‌నవ భారతానికి పునాది

జనవరి 22,2024- భారత నాగరికత చరిత్రలో చిరస్మరణీయమైన, స్ఫూర్తిదాయకమైన రోజు. ఐదు వందల ఏళ్ల పోరాటం తరువాత అయోధ్యలో నిర్మించుకున్న భవ్య రామమందిరంలో బాలక్‌రామ్‌ను హిందూ సమాజం…

ఆ రాష్ట్రాలకేమయింది?

భారతదేశ దక్షిణ ప్రాంతానికి ఏమైంది? కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న వారందరినీ వేధిస్తున్న ప్రశ్న ఇది. ఉచిత హామీలతో పది నెలల క్రితం…

ద్రావిడ నమూనా కాదు, డ్రగ్స్‌ దందా!

నరేంద్ర మోదీ గుజరాత్‌ నమూనాకు పోటీగా ద్రావిడ నమూనా అని డంబాలు పలుకుతూ, అనవసరమైన హడావిడి చేస్తున్న డీఎంకే ప్రభుత్వం నానాటికి తీసికట్టుగా తయారవుతోంది. ఆ వైఖరి…

Twitter
Instagram