ఆశించినంతగా ఆవేశపడని చైనా
పాకిస్తాన్లోని ఉగ్రవాదుల మీద భారత్ సేనలు దాడి చేయడం విచారకరమని, ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో రెండు దేశాలు కూడా సంయమనం పాటించాలని మే 7న చైనా వ్యాఖ్యానించింది.…
పాకిస్తాన్లోని ఉగ్రవాదుల మీద భారత్ సేనలు దాడి చేయడం విచారకరమని, ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో రెండు దేశాలు కూడా సంయమనం పాటించాలని మే 7న చైనా వ్యాఖ్యానించింది.…
ఆపరేషన్ సిందూర్ పాక్ ఉగ్రవాద గుండెల్లో ప్రచండ యుద్ధభేరి. కల్నల్ సోఫియా, వింగ్ కమాండర్ వ్యోమిక, భారత నరనారీ హృదయ మందిరాల్లో కొలువు దీరిన ధీరనారీమణులు. వీర…
పెహల్గావ్ సంఘటన తర్వాత భారత్ ఆరంభించిన ఆపరేషన్ సిందూర్లో, పాక్ ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్, వైమానిక దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టిన రష్యా తయారీ ఎస్-400, ‘సుదర్శనచక్ర’ గురించి…
పెహల్గావ్లో భారతీయ మహిళల నుదుటి కుంకుమ చెరిపేయడం పాకిస్తాన్ చేసిన నూరో తప్పు. ఫలితం- ప్రపంచ పటం మీద ఆ దేశం తుడిచిపెట్టుకు పోయే పరిస్థితులు క్షిపణి…
భారత్ ప్రారంభించిన ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) నాయకుడు సర్దార్ అఖ్తర్ చేసిన వ్యాఖ్యలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. 1971లో 90 వేల…
ఆపరేషన్ సిందూర్లో కాల్పుల విరమణ ఒక ప్రహేళికగా చాలా మంది భావిస్తున్నారు. ఇప్పుడు విరమణ అవసరమా అని ప్రశ్నిస్తున్నారు. ఇది భారత్లో గొప్ప గందరగోళాన్ని సృష్టించిన మాట…
ప్రధాని నరేంద్ర మోదీ పాకిస్తాన్కు ఒక చేత్తో ఆకాశం వైపు చూపించి మరో చేత్తో వీపు విమానం మోత మోగించడంలో దిట్ట. అది 2019లో బాలాకోట్ దాడులు…
ఇదంతా మే 7వ తేదీన మురిద్కే అనే చోట కనిపించిన దృశ్యం. మురిద్కే లష్కరే తాయిబా ప్రధాన కేంద్రం. పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలను…
మే 12 రాత్రి 8 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. సమయం సందర్భం ఎరిగిన ప్రధానిగా మోదీ కాల్పుల విమరణ నిర్ణయం సృష్టించిన…
ఆపరేషన్ సిందూర్ నిర్వహించిన భారత సైనికులకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ తన సంపూర్ణ మద్దతును ప్రకటించింది. ఆర్ఎస్ఎస్ చీఫ్ డాక్టర్ మోహన్జీ భాగవత్, ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ…