Category: ముఖపత్ర కథనం

బీజేపీ… ఆ మూడు రాష్ట్రాలు

అక్కడ పశ్చిమ బెంగాల్‌, ఇక్కడ కేరళ, తమిళనాడు.. మచ్చుకైనా ప్రజాస్వామ్యం కనపడని ప్రభుత్వాల ఏలుబడిలో ఉన్న రాష్ట్రాలు. అవినీతి, హింసాకాండ, బుజ్జగింపు ఫలితంగా పెట్రేగిన మతోన్మాదం వంటి…

‌కేంద్రంలో తెలంగాణ విధేయతకు ‘గని’,  ‘హోం’లో బండి

ఎనిమిది లోక్‌సభ స్థానాలు సాధించిన తెలంగాణకు నరేంద్ర మోదీ మంత్రివర్గంలో రెండు కీలక పదవులు దక్కాయి. అసెంబ్లీ ఎన్నికలలో దగా పడిన బీజేపీ లోక్‌సభ ఎన్నికలలో మాత్రం…

ఎన్నికల మాటున వేర్పాటువాద పోకడలు

ఈసారి ఎన్నికలు చిత్రవిచిత్రమైన ఫలితాలను ఇవ్వడాన్ని మనందరం చూశాం. వాస్తవానికి ప్రజాస్వామ్యమంటే అదే. ప్రజలు తమకు కావలసిన నాయకుడిని ఎన్నుకొని, తమ అభిమతమేమిటో తెలియచేశారు. అయితే, పంజాబ్‌…

కూర్చున్న కొమ్మను నరుక్కుంటున్నాం…

నానాటికీ విపరీతంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా వేసవి వచ్చిందంటే జనానికి వణుకు పుట్టేస్తోంది. విపరీతమైన ఎండలు, కాలుష్యం కారణంగా రాత్రి అయినా చల్లబడని భూమి, కనీసం ముఖమాటానికైనా…

మన భూమి… మన భవిష్యత్తు…

కళ, సంగీతాల మాదిరిగానే ప్రకృతి ఆరాధన కూడా ఉమ్మడి భాష వంటిదే. దానికి రాజకీయ, సామాజిక హద్దులు ఉండవు. కానీ ప్రకృతిని ఆరాధించడానికీ, రక్షించుకోవడానికీ మధ్య ఇప్పుడు…

ఆక్రమిత కశ్మీర్ ఆఖరి పోరాటం

విదేశీ పాలనలో భారత్‌కు వందలాది గాయాలు తగిలాయి. వాటిలో ఏడున్నర దశాబ్దాలు గడిచినా ఇప్పటికీ మానని గాయాలు ఉన్నాయి. అందులో ఒకటి కశ్మీర్‌ ‌సమస్య. భారత పరిభాషలో…

తగ్గిపోతున్నాం.. తస్మాత్‌ ‌జాగ్రత్త!

జనాభాలో హిందువులు వాటా 1950-84.68% 2015-78.06% తగ్గుదల 7.82% ముస్లింల వాటా 1950-9.84 % 2015-14.09% పెరుగుదల 43.15% ఈ సార్వత్రిక ఎన్నికలలో ముస్లిం రిజర్వేషన్‌ల గురించి…

వీళ్లకా ఓటు వేసేది?

నాలుగో విడత పోలింగ్‌ జరుగుతున్నది. దేశంలో బీజేపీయేతర పార్టీల వాస్తవ రూపం ఒక్కొక్క విడతలో ఒక్కొక్క రూపంలో జాతి ముందు నిలబడుతోంది. మూడో విడత పోలింగ్‌ నాటికి…

మంగళసూత్రాలకు మార్క్సిస్ట్ ‌మంత్రం

కేంద్రంలో తమ ప్రభుత్వం వస్తే స్థిర, చరాస్తులపై ఆర్థిక, సంస్థాగత సర్వే నిర్వహిస్తామంటూ ఏప్రిల్‌ 7‌న కాంగ్రెస్‌ ‌నాయకుడు రాహుల్‌ ‌గాంధీ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే…

కెవ్వు కేరళీయం

కేరళ సీపీఎం, కాంగ్రెస్‌ ఇం‌డీ కూటమికి తొలి అడుగులు వేశాయి. చిత్రంగా ఇండీ అక్కడే అకాల మరణం పొందింది. ఏప్రిల్‌ 26‌న రెండో దశలో పోలింగ్‌ ‌పూర్తి…

Twitter
YOUTUBE