Category: ముఖపత్ర కథనం

కాలం కప్పిన పొరలను చీల్చుకొచ్చిన ‘దర్శనం’

రాజకీయ, ఆర్థిక, సామాజిక, పరిపాలనా శాస్త్రానికి సంబంధించి సిద్ధాంతాలు జనించడం ఇప్పటిది కాదు. కౌటిల్యుడు, అరిస్టాటిల్, ప్లేటో, మెకెయవెల్లి, మార్క్స్, హెగెల్, సెయింట్ సైమన్, రాబర్ట్ ఓవెన్,…

ఏకాత్మ మానవ దర్శనమే గెలిచింది

రెండురోజుల సభల తరువాత జనవరి 24న ముగింపు కార్యక్రమం జరిగింది. గంభీరమైన ఉపన్యాసాలతో, స్ఫూర్తిదాయకమైన మార్గదర్శనంతో ఇవి ముగిశాయి. కేంద్రమంత్రి అర్జున్‌రామ్ మేఘవాల్, బీజేపీ జాతీయ సహ…

వెండి బంగారమాయెనె..!

గత ఏడాది మన దేశంలోకి వెండి దిగుమతులు విపరీతంగా పెరిగాయి. ముఖ్యంగా పారిశ్రామిక అవసరాల కోసం వెండికి గిరాకీ పెరగడం, దీనికి అనుగుణంగా ఈ లోహం సరఫరా…

అమెరికా జాతీయ భద్రతకు అండగా వెండి!

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఏకకాలంలో గ్రీన్‌లాండ్ పైనా, వెండిపైనా కన్నేశారు. గ్రీన్‌లాండ్ కొనుగోలు వ్యవహారం ఈ మధ్య మళ్లీ తెర మీదకొచ్చినదైతే, వెండి నిల్వలను పెంచుకునే…

ఏకాత్మ మానవ దర్శనం @ 60

స్వతంత్ర భారతదేశం ఎలా ఉండాలి? స్వరాజ్య సమరం సాగుతున్న దశలో దురదృష్టవశాత్తు ఈ ప్రశ్న వైపు దృష్టి సారించడంలో భారతీయ సమాజం వెనుకబడిరది. అందుకు కారణం స్వాతంత్య్రోద్యమంలో…

దీపకాంతిలో కమల వికాసం

భారతీయ జనతా పార్టీ నిబంధనావళి (రాజ్యాంగం)లోని 3వ అధికరణం ప్రకారం పండిత్‌ దీనదయాళ్‌ ఉపాధ్యాయ రూపొందించిన ఏకాత్మ మానవ దర్శనాన్ని సంస్థ తన మౌలిక సిద్ధాంతంగా ప్రకటించుకుంది.…

‘మానవ దర్శనం’ చేసిన మహనీయుడి మరణం

ఏకాత్మ మానవ దర్శనం చేసిన మహనీయుడి జీవితం విషాదాంతం కావడమే గొప్ప విషాదం. ఫిబ్రవరి 11, 1968న ఆ మహనీయుని భౌతిక కాయం వారణాసి సమీపంలోని మొగల్‌సరాయ్‌…

భారత రాజకీయ రంగంలో నూతనాధ్యాయానికి శ్రీకారం

1965 నాటి విజయవాడ జనసంఘ్ మహాసభలపై జాగృతి 08.02.1965 వెలువరించిన సమీక్ష విజయవాడ జనసంఘ మహాపభలు ప్రజానీకానికొక నూతనానుభవం. రాజకీయ మహాసభలంటే ప్రజానీకానికి కొన్ని నిశ్చితాభిప్రాయా లున్నాయి.…

దీనదయాళ్‌ చింతన – నరేంద్ర మోదీ పాలన

దేశం స్వాతంత్య్రమైతే రాజకీయ వ్యవస్థలో ఎలాంటి విలువలు? అభివృద్ధికి కొలమానం ఏది? ఈ మౌలిక ప్రశ్నలకు భారతీయతతో కూడిన స్పష్టమైన సమాధానాలు ఇచ్చిన ద్రష్ట దీనదయాళ్‌ ఉపాధ్యాయ.…

గణపతిదేవుడు-19

‘జాగృతి’ నిర్వహించిన స్వర్గీయ కొండపాక కిషన్‌రావు స్మారక నవలల పోటీలో ప్రథమ బహుమతి పొందిన రచన అనంతరం చింతనా శిబిరానికి ముగింపు ఉపన్యాసం చేశాడు గణపతిదేవుడు. ‘‘రాజ్ఞి…

Twitter
YOUTUBE