Category: సేవ

ఏఎసఆర్ ప్రసాద్ – స్మృత్యంజలి

అన్నాప్రగడ శివరామప్రసాద్ (ASR ప్రసాద్) గుంటూరు జిల్లా కారుమంచిలో, 1955లో జన్మించారు. 2025, డిసెంబర్ 7న స్వర్గస్తు లయ్యారు. ఆంధ్రప్రభలో జర్నలిస్ట్‌గా వీరి రచనలు, వీరి విషయ…

సేవాభావనలో సేవాభారతి

ప్రతినిత్యం ప్రజాసేవలో సేవాభావంతో తరించే సంస్థ సేవాభారతి అని తెలగాణ రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రశంసించారు. భాగ్యనగర్ కోఠీలో వైఎమఐఎస్ భవనంలో ‘రక్తనిధి’కేంద్రాన్ని ఆయన మార్చి…

ఆలయ వ్యవస్థ రక్షకుడికి అక్షరాంజలి

ఆలయ వ్యవస్థ, వంశపారంపర్య అర్చకత్వ పరిరక్షణకు ఉద్యమించిన ఆధ్యాత్మిక అక్షరయోధుడు డాక్టర్ ఎం.వి.సౌందరరాజన్. హిందూ దేవాలయాల నిర్వహణలో విశ్లేషణాత్మక దృష్టి, అంకితభావం, అనుభవం గల ఆయన ‘చట్టం…

అయోధ్య రామ మందిర ప్రధాన అర్చకులు దాస్‌ ‌నిర్యాణం

అయోధ్య రామ జన్మభూమి ఆలయ ప్రధాన అర్చకులు మహంత సత్యేంద్రదాస్‌ ‌ఫిబ్రవరి 12న పరమపదించారు. 85 సంవత్సరాల దాస్‌ (1940-2025) ‌మెదడులో నాళాలు చిట్లి కొద్దిరోజులుగా అస్వస్థులుగా…

భక్తుల సేవలో 16వేల మంది స్వయంసేవకులు

ప్రయాగరాజ్‌ కుంభమేళాకు కోట్లాదిగా భక్తులు తరలివస్తున్న దృష్ట్యా అక్కడ వాహనాల రాకపోకలు సజావుగా జరగడం కోసం, భక్తులకు నిత్యావసర సేవలు సమకూర్చడానికని 16,000 మంది స్వయంసేవకులను రాష్ట్రీయ…

హైందవ శంఖారావాన్ని విజయవంతం చేద్దాం!

భారతదేశమంతటా హిందూ దేవాలయాలకు స్వయం ప్రతిపత్తిని కోరుతూ విశ్వహిందూ పరిషత్‌ (‌వీహెచ్‌పీ) దేశవ్యాప్త ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నది. దేవాలయాలకు సంబంధించి ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఇవ్వడమే ఈ ఉద్యమం…

ఆదర్శమూర్తి జస్టిస్‌ ‌సుంకవల్లి పర్వతరావు

ఉమ్మడి రాష్ట్రానికి ఎన్‌.‌టి. రామరావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వం ఒక ఉన్నత వ్యక్తిని న్యాయమూర్తిగా ఎంపిక చేసింది. వీరికి ఆర్‌ ఎస్‌ఎస్‌లో బాధ్యతలు ఉన్నందున జడ్జిగా నియామకం…

‘కర్మయోగి’ భీష్మాచార్య

నివాళి రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్ జ్యేష్ఠ ప్రచారక్‌ మల్లాపురం భీష్మాచారి సెప్టెంబర్‌ 12 రాత్రి నాగపూర్‌ నుండి భాగ్యనగర్‌కు రైలులో వస్తుండగా గుండెపోటుతో మరణించారు. భీష్మాచారి మే…

ఆపత్కాలంలో ఆపన్న హస్తం ‘సేవా భారతి’

ప్రకృతి విలయంతో గాయపడిన కేరళ రాష్ట్ర ప్రజలు మానవతా స్పర్శ ఎలా ఉంటుందో స్వయంసేవక్‌ సంఘ్, సేవాభారతి కార్యకర్తల సేవలతో చవిచూస్తున్నారు. దయనీయమైన, విపత్కర పరిస్థితుల్లో ఉన్న…

Twitter
YOUTUBE