గ్రామ చరిత్రలే దేశ సమగ్ర చరిత్రకు మూలం
సమగ్ర జాతి నిర్మాణానికి ప్రాంతీయ, గ్రామ చరిత్రలు అత్యావశ్యకమని ఆధునిక చరిత్ర కారుల భావన. ‘‘తరతరాల సరస్వతీ పీఠం-మన కాకరపర్రు అనే పుస్తకాన్ని కానూరి బదరీనాథ్ రాశారు,…
సమగ్ర జాతి నిర్మాణానికి ప్రాంతీయ, గ్రామ చరిత్రలు అత్యావశ్యకమని ఆధునిక చరిత్ర కారుల భావన. ‘‘తరతరాల సరస్వతీ పీఠం-మన కాకరపర్రు అనే పుస్తకాన్ని కానూరి బదరీనాథ్ రాశారు,…
నా మాతృభాష తెలుగు కాబట్టి ప్రాకృత భాష నుండి దాని మూలాల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి నాకు సహజంగానే ఉంటుంది. అదేవిధంగా, తెలుగు లిపి బ్రాహ్మీ లిపి…
ఏప్రిల్ 13 జలియన్ వాలాబాగ్ దుర్ఘటన 107 సంవత్సరాల క్రితం జరిగిన జలియన్వాలాబాగ్ సంఘటన స్వాతంత్రోద్యమంలో ఓ కీలక మలుపు, భారతమాత నుదుట రక్త తిలకం. దేశ…
దక్షిణ భారతంలో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడిన టిప్ప్పు సుల్తాన్ 4వ మైసూర్ యుద్ధంలో మరణించాడు. దానితో దక్షిణ భారతాన్ని బ్రిటిష్ వారు వెల్లస్లీ ఆధ్వర్యంలో సైన్య సహకార…
యుద్ధం అనే చిన్నపదం ప్రపంచానికి మాత్రం చాలా ప్రమాదం. మహాభారత యుద్ధానికి ముందు పాండవుల తరపున శ్రీకృష్ణుడు రాయబారానికి కౌరవుల వద్దకు దూతగా వెళ్తాడు. ఆ సందర్భంలో…
Ramayana Retold with Scientific Evidences (శాస్త్రీయ ఆధారాలతో మరొకసారి రామాయణం) పుస్తకాన్ని సరోజ్ బాలా రచించారు. వాల్మీకంలోని ఖగోళ, పురావస్తు, భౌగోళిక ఆధారాలను ఉపయోగించుకుని శ్రీరాముని…
ఆ కుగ్రామానికి వెళ్లిన కొందరు స్వయంసేవకులు అక్కడి మట్టిని తీసి నుదుట అద్దుకున్నారు. ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు డాక్టర్ కేశవ్రావ్ బలీరామ్ హెడ్గెవార్ పూర్వీకులు నడిచిన నేల అదే.…
వేంగి చాళుక్య అని కూడా పేరొందిన తూర్పు చాళుక్య రాజవంశం, క్రీ.శ. 624-1189 వరకు దక్కన్ను ఎక్కువ కాలం పాలించిన రాజవంశం. ఇదే కాలం ప్రాకృత భాష,…
‘మధురము రామాయణ కథ/మధురము వాల్మీకి వాక్కు’ అంటారు కరుణశ్రీ, ‘తెలుగు రామాయణాలు’ వ్యాసంలో. వాస్తవానికి వాల్మీకి మహర్షియే తన రామాయణాన్ని ‘పాఠ్యే గేయేచ మధురమ్’ అని ఉగ్గడించాడు.…
గళమెత్తిన గతం మానవ అభ్యున్నతి సంఘ అభ్యున్నతిపై ఆధారపడి ఉంటుంది. ఆ అభ్యున్నతికి అక్కడి ప్రకృతి సిద్ధమైన సంపద, శీతోష్ణస్థితి తదితర పరిస్థితులు కూడా దోహదపడుతూ ఉంటాయి.…