Month: September 2021

గోమాత కోసం…

‘గోవును జాతీయ జంతువుగా ప్రకటించవలసిందే’, ఈ సెప్టెంబర్‌ 1‌వ తేదీన అలహాబాద్‌ ‌హైకోర్టు ఇచ్చిన తీర్పులో గుండెకాయ వంటి అంశమిది. గోవును రక్షించుకునే కార్యక్రమాన్ని హిందువుల ప్రాథమిక…

రెండు దశాబ్దాల పోరాటం: అగ్రరాజ్యం ఏం సాధించింది?

– గోపరాజు విశ్వేశ్వరప్రసాద్‌ ‌మారుతున్న కాలమాన పరిస్థితుల నేపథ్యంలో అంతర్జాతీయ వ్యవహారాలు అత్యంత వేగంగా కుదుపులకు లోనవుతు న్నాయి. ఇవి ఒక్కోసారి విపరిణామాలకు దారి తీస్తాయి. అందువల్ల…

సవాళ్లున్నా కాపాడుకోవాలి!

పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం, నాచుగుంట గ్రామంలో గోపాలకృష్ణ గోశాలను నిర్వహిస్తున్నారు. గౌతమీ సేవా సమితి ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ గోశాలను ఇటీవలి వరకు భూపతిరాజు…

మత్స్య సంపదపై ప్రభుత్వం వల

వైకాపా ప్రభుత్వం ఎవరినీ వదలడం లేదు. ఇసుక, మద్యం వ్యాపారాలు చేస్తున్న ప్రభుత్వం మాసం దుకాణాలు, సినిమా టిక్కెట్లు అమ్ముతామని ప్రకటించింది. తాజాగా చేపల చెరువుల మీద…

గాంధీజీ దృష్టిలో నాటి చట్టసభలు

అక్టోబర్‌ 2 ‌గాంధీ జయంతి బ్రిటిష్‌ ఇం‌డియాలో చట్టసభలను బహిష్కరించాలంటూ తాను ఇచ్చిన పిలుపు పట్ల గాంధీజీ పట్టుదలతో పనిచేశారు. గౌరవనీయులు వెళ్లడం వల్ల వాటి ప్రతిష్ట…

ఇక గోరక్షణ భారతీయుల  ప్రాథమిక హక్కు

ఆజాదీ కా అమృతోత్సవ్‌ – ‌దేశ స్వాతంత్య్ర 75 వసంతాల ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంలో గోరక్షణకు అలహాబాద్‌ ‌హైకోర్టు ఇచ్చిన తీర్పు జాతి మనోబలాన్ని పెంచేదే.…

మహేంద్ర స్మృతిలో కొత్త వర్సిటీ

ఒక గొప్ప దేశభక్తుడు, స్వాతంత్య్ర సమరయోధుడు, విద్యావేత్త, సాంఘిక సంస్కర్త, స్మృతి శాశ్వతంగా నిలిచిపోయేలా చేసిన పని ఇది. రాధాష్టమి రోజున ఉత్తరప్రదేశ్‌లో రాజా మహేంద్ర ప్రతాప్‌సింగ్‌…

సొంతిల్లు కూడా లేని ప్రధాని!

– డాక్టర్‌ ఆరవల్లి జగన్నాథస్వామి రూపంలో వామనమూర్తి. సంకల్పంలో త్రివిక్రముడు. పట్టుదల, స్వయంకృషి, దీక్ష, నిరాడంబరత, నిజాయతీ, నిస్వార్థం, మానవత లాంటివి విజయసోపానాలు. ‘ఎదిగిన కొద్దీ ఒదిగి…

నల్లని తారు రోడ్డు

– కవికొండల వెంకటరావు జన బాహుళ్యం కోసం గాను సేవ నెరపుతూ, స్వార్థమునకుగాని చిరునవ్వు నవ్వుతూ వున్నారా అన్నట్టు ఒక్కొక్కసారి ముఖవికాసం వెలిబుచ్చుతూ – పొట్ట గడవక…

Twitter
Instagram