వైసీపీ పాలనలో బీసీలే బాధితులు
బీసీల పక్షపాతిగా చెప్పుకుంటున్న వైసీపీలో తామే బాధితులమని బీసీలు చెబుతున్నారు. తమకు అసెంబ్లీ సీట్లు, పార్టీ బాధ్యతలు ఇచ్చినా పెత్తనం మాత్రం రెడ్లదే. 56 బీసీ కార్పొరేషన్లు…
బీసీల పక్షపాతిగా చెప్పుకుంటున్న వైసీపీలో తామే బాధితులమని బీసీలు చెబుతున్నారు. తమకు అసెంబ్లీ సీట్లు, పార్టీ బాధ్యతలు ఇచ్చినా పెత్తనం మాత్రం రెడ్లదే. 56 బీసీ కార్పొరేషన్లు…
రాజధాని అమరావతి నిర్మాణానికి 29 గ్రామాల పరిధిలోని 34,322 ఎకరాల భూములను 29,881 మంది రైతులు భూ సమీకరణ కింద ఇచ్చారు. వారిలో చిన్న, సన్నకారు రైతులే…
అమరావతి రాజధాని కేసు విచారణను సుప్రీంకోర్టు ఏప్రిల్కు వాయిదా వేయడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతానికి వైసీపీ ప్రభుత్వంలో మూడు రాజధానుల బెడద, విశాఖకు సీఎం క్యాంపు…
రాష్ట్రంలో ఉద్యోగావకాశాలు లేక నిరుద్యోగులు తీవ్ర నిరాశ నిస్పృహలతో ఉన్నారు. ఎన్నో ఆశలతో పట్టభద్రులైన వారు ఏళ్ల తరబడి ఖాళీగా ఉంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలు భర్తీ…
నియోజకవర్గాల ఇన్ఛార్జిల మార్పు, సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో సగానికి పైగా తిరిగి టిక్కెట్లు ఇవ్వబోమని జరుగుతున్న ప్రచారంతో వైసీపీలో ఓటమి భయం పట్టుకుందని తెలుస్తోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి,…
– టిఎన్.భూషణ్ తుపాను బాధితులైన తమకు భరోసా ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర వైఫల్యం చెందిందని, ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి కనీసం తమ గోడు వినే ప్రయత్నం కూడా…
టి.ఎన్.భూషణ్ తెలంగాణ ఎన్నికల ఫలితాలు పాలకుల అహంకారం, అధికార దుర్వినియోగం, అవినీతి, అభివృద్ధినిరోధంవంటి అంశాలపై ప్రజల వ్యతిరేకతను ప్రతిబింబించాయి. బీఆర్ఎస్ నాయకులు, అనుచరుల అధికారమదానికి ఈ ఎన్నికల…
రాష్ట్రంలో ఏర్పడిన వాతావరణ పరిస్థితులు రాబోయే కరవును సూచిస్తున్నాయి. పదేళ్లలో ఎన్నడూ లేనంత తీవ్ర వర్షాభావ పరిస్థితులు రైతులకు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రధాన జలాశయాలైన తుంగభద్ర, శ్రీశైలం,…
వైసీపీ ‘ఆంధ్రప్రదేశ్కు జగనే ఎందుకు’ అనే కార్యక్రమాన్ని ప్రభుత్వ ఖర్చులతో నిర్వహిస్తూ, యంత్రాంగాన్ని ప్రచారంలో వాడుకుంటూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది. పాలనలో విఫలమైన వైకాపా ప్రభుత్వం, ప్రజా…
రాష్ట్ర ప్రజలు వైసీపీ ప్రభుత్వాన్ని తిరస్కరిస్తున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు, హామీలను బుట్టదాఖలు చేయడమే కాదు… వనరులన్నీ దోచుకోవడం, అవినీతిని ప్రోత్సహించడం, ప్రశ్నించిన గొంతులను నలిపేయడం,…