ఏరువాక కావాలి ‘సిరి’ వాకిలి
జూన్ 14 ఏరువాక పౌర్ణమి నాగరికత ఎంత ముందుకు సాగుతున్నా నాగలి (రైతు) లేనిదే మనుగడే లేదు. పుడమిని పుత్తడిగా మార్చే అన్నదాతకు పండుగ రోజు. సమాజం…
రాష్ట్రంలో పాగా వేయడమే లక్ష్యం
భారతీయ జనతాపార్టీ అధిష్ఠానం తెలంగాణపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. సందర్భం వచ్చినప్పుడల్లా ఆ సందేశం ఇస్తోంది. ఈ కోణంలో నిర్ణయాలు తీసుకుంటోంది, అమలు చేస్తోంది. ఫలితంగా రాష్ట్రంలోని…
సర్వామోద నేత
మోదీ 8 ఏళ్ల పాలన మే 30 నాటికి మోదీ ప్రధానిగా పగ్గాలు చేపట్టి సరిగ్గా ఎనిమిదేళ్లు. గుజరాత్ ముఖ్యమంత్రిగా 12 ఏళ్లు, ప్రధానిగా 8 ఏళ్లు…
జాతి హితం సంఘ లక్ష్యం
భాగ్యనగర్: హిందువునని చెప్పుకోవడానికి ఎవరూ ఏమాత్రం వెనుకాడవద్దని, స్వాభిమానంతో ముందుకు సాగాలని తెలంగాణ అబ్కారీ శాఖ విశ్రాంత డిప్యూటీ కమిషనర్ చల్లా వివేకానందరెడ్డి అన్నారు. ఆర్ఎస్ఎస్ తెలంగాణ…
మయన్మార్లో హైందవ మూలాలు – 1
నేడు మయన్మార్గా పిలుచుకుంటున్న నాటి బ్రహ్మదేశం భారతదేశానికి తూర్పున, ఈశాన్య రాష్ట్రాలు మిజోరమ్, మణిపూర్, నాగాలాండ్, అరుణాచల ప్రదేశ్లతో 1624 కి.మీ. అత్యంత సుదీర్ఘమైన సరిహద్దును కలిగి…
ఎస్సీలు, మైనార్టీలు ఒక్కసారి ఆలోచించాలి
జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా రాకతో రాష్ట్ర బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం వచ్చింది. భాజపా ఏపీ శక్తి కేంద్రాల ప్రముఖు లతో సమావేశమైన నడ్డా…
ధన్యజీవి అప్పాజీ
అందరూ ఆప్యాయంగా అప్పాజీ అని పిలిచే, పరిచయం అవసరం లేని చిరపరిచిత జ్యేష్ఠ ప్రచారక్ అప్పారావు (74) హాస్పిటల్లో చికిత్స పొందుచూ జూన్ 5న ఉదయం స్వర్గస్థులయ్యారు.…
పండిట్లపై కొత్త పగ
పచ్చని కశ్మీర్లో చిచ్చు పెట్టేందుకు దాయాది దేశం పాకిస్తాన్ శక్తివంచన లేకుండా పనిచేస్తోంది. పాకిస్తాన్ తన నిఘా సంస్థ ఐఎస్ఐ (ఇంటర్ సర్వీస్ ఇంటలిజెన్స్) ద్వారా భూలోక…
రైతు సంక్షేమమే లక్ష్యం
2014లో కేంద్రంలో నరేంద్రమోదీ మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టింది. రైతు ఆర్థిక స్థితిగతుల్ని పెంపొందించేందుకు…
నేను అప్పారావు కొడుకుని
– చిక్కాల జానకిరామ్ అతని చెంప పైనుండి కన్నీళ్లు జారీ అతని సెల్ స్క్రీన్పై పడ్డాయి. జాన్ వాళ్ల నాన్న వలన ఏడవడం అదేమీ మొదటి సారి…