భారత్-బాంగ్లా సంబంధాలపై కొత్త ఆశలు
హసీనా ప్రభుత్వ పతనం తర్వాత అనుక్షణం హింసాకాండతో అట్టుడికిన బాంగ్లాదేశ్లో ఎట్టకేలకు ప్రజా ప్రభుత్వం ఏర్పాటైంది. ఫిబ్రవరి 17న బాంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్ఎస్) నాయకుడు, దివంగత…
హసీనా ప్రభుత్వ పతనం తర్వాత అనుక్షణం హింసాకాండతో అట్టుడికిన బాంగ్లాదేశ్లో ఎట్టకేలకు ప్రజా ప్రభుత్వం ఏర్పాటైంది. ఫిబ్రవరి 17న బాంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్ఎస్) నాయకుడు, దివంగత…
నేడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను సిలికాన్ చిప్ శాసిస్తోంది. ఈ నేపథ్యంలో, భారతదేశాన్ని గ్లోబల్ సెమీకండక్టర్ హబ్గా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0’…
ఇండియా బ్లాక్ నేత ఎవరు? ఈ ప్రశ్న జాతినేమీ వేధించడం లేదు కానీ ఒకరిద్దరిని బాగా తొలుస్తోంది. మళ్లీ వారిద్దరిలో ఎవరి బాధ వారిది. అందులో తమిళనాడు…
తెలంగాణలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సమయంలో, కొద్ది రోజుల వ్యవధిలోనే రెండు కలవరపరిచే ఘటనలు చోటు చేసుకోవడం విస్తృత…
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కోరలు తొడుక్కున్న సుంకాలను విధించాలని పట్టుబట్టడంతో ప్రపంచ వాణిజ్యంలో అనిశ్చితి కొత్త ఊపిరి పోసుకుంది, కానీ తగ్గే సూచనలు లేవు. అధ్యక్షుడు డొనాల్డ్…
రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ కూటమి ప్రభుత్వం భారీ బడ్జెట్ ప్రవేశపెట్టింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ.3,32,205 కోట్లతో బడ్జెట్ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు.…
ఈశాన్య రాష్ట్రాýకు గుండెకాయ అయిన అస్సాంలో త్వరలో శాసనసభ ఎన్నికలు జరగనున్న వేళ దేశ భద్రతకు సంబంధించిన అంశాలు వెలుగులోకి వచ్చాయి. అల్లకల్లోలమైన బాంగ్లా దేశ్కు సరిహద్దుకు…
వాట్సప్, మెటా సంస్థలకు వ్యతిరేకంగా నాలుగైదేళ్లుగా పిటిషన్లు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఒక్కసారిగా ఆ సంస్థల మీద విరుచుకుపడింది. “మా రాజ్యాంగాన్ని అనుసరించదలచుకోని పక్షంలో మీరు మా…
తెలంగాణలో బీజేపీ దూసుకుపోతుంది. క్షేత్రస్థాయిలో క్రమంగా విస్తరించుకుంటూ పోతుంది. ఏ ఎన్నికలు జరిగినా ఓట్ల శాతాన్ని, సీట్ల సంఖ్యను పెంచుకుంటూ రాష్ట్రంలో అప్రతిహతంగా ముందుకు సాగిపోతోంది. మొత్తం…
ఆంధప్రదేశ్ రాజధాని అమరావతి వేదికగా క్వాంటం వ్యాలీ భారత సాంకేతిక చరిత్రలో సువర్ణ అధ్యాయంగా ప్రారంభమైంది. ఇది భవనాల నిర్మాణానికో, పరిపాలన సౌలభ్యానికో పరిమితం కాదు. రాబోయే…