స్వర్ణాంధ్రతో వికసిత్ భారత్
ఆంధప్రదేశ్ అభివృద్ధితోనే భారతదేశ ప్రగతి ముడిపడి ఉందని, రాయలసీమ అభివృద్ధి ఎంతో కీలకమని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ‘ఢిల్లీ- అమరావతి’ కలిసి ప్రగతిని పరుగులు తీయిస్తాయని…
ఆంధప్రదేశ్ అభివృద్ధితోనే భారతదేశ ప్రగతి ముడిపడి ఉందని, రాయలసీమ అభివృద్ధి ఎంతో కీలకమని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ‘ఢిల్లీ- అమరావతి’ కలిసి ప్రగతిని పరుగులు తీయిస్తాయని…
ఆంధప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ సారథ్య యాత్ర ముగింపు సందర్భంగా విశాఖ రైల్వే మైదానంలో సెప్టెంబరు 14న నిర్వహించిన భారీ బహిరంగ సభ రాజకీయ, అభివృద్ధి చర్చలకు…
ఆంధప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ నూతన అధ్యక్షుడిగా పీవీఎన్ మాధవ్ ‘సారథ్యం’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా పర్యటించారు. ఆ సందర్భంగా పార్టీ జిల్లా, స్ధానిక నాయకులు…
సమాజంలో అత్యంత దుర్భర జీవనం గడుపుతున్న వెనుకబడిన తరగతుల్లో అత్యంత వెనుకబడిన కులాలకు చెందినవారే సంచార జాతుల వారు. రాష్ట్రంలో సంచార అర్ధసంచార విముక్త కులాలు మొత్తంగా…
రాష్ట్రంలో మామిడి, నిమ్మ, బ్లాక్ బర్లీ పొగాకు, ఆక్వా రైతులు ఈ ఏడాది నష్టాలపాలయ్యారు. ప్రత్యామ్నాయ మార్కెట్లు, నూతన పద్ధతులను అందిపుచ్చుకోలేకపోవడం, ప్రభుత్వ అలసత్వం ఈ సంక్షోభానికి…
ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి రాయలసీమ వరకు ఉగ్రవాదుల ఉనికి బయటపడుతోంది. స్థానికంగా వివిధ వృత్తుల్లో కొనసాగుతూ గుట్టుగా ఉగ్ర కార్యకలాపాలను సాగిస్తున్నారు. పట్టుచీరలకు ప్రసిద్ధి చెందిన శ్రీసత్యసాయి…
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ నేతృత్వంలో పార్టీ సారథ్య కార్యక్రమం తొలి, రెండవ విడతలు విజయవంతంగా ముగిసి, మూడవ విడత ప్రారంభమైంది. ఆయన…
ఆంధప్రదేశ్కు వచ్చే రెండేళ్లలో రూ. లక్ష కోట్ల విలువైన రహదారి ప్రాజెక్టులను మంజూరు చేస్తామని కేంద్ర రహదారులు, రవాణ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. రాష్ట్ర…
ఆంధప్రదేశ్ వ్యవసాయ రంగం ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ప్రకృతితో పెద్ద పోరాటమే చేస్తోంది. తొలకరి పలకరింపుతో చిగురించిన ఆశలు, ఆపై వర్షాభావంతో నెలకొన్న ఆందోళనలు, తిరిగి భారీ…
ఉత్తరాంధ్రలోని నీటి ప్రాజెక్టులు పూర్తికాకపోవడంతో సాగు, తాగునీటి కొరత తీవ్రమైంది. భూసేకరణ సమస్యలు, నిధుల విడుదలలో ఆలస్యం, పరిపాలనా పరంగా జాప్యం, పొరుగు రాష్ట్రం ఒడిశాతో వివాదాలు…