అధఃపాతాళం నుంచి అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా..
వర్తమాన భారతంలోని ప్రజలలో అత్యధికులు స్వాతంత్య్రానంతరం జన్మించినవారే. ముఖ్యంగా నేటితరం యువత ఆర్థిక సంస్కరణలు అమలు జరిపిన అనంతరం పుట్టినవారే. కాబట్టి వాళ్లలో చాలామందికి మనం స్వాతంత్య్రానంతరం…
వర్తమాన భారతంలోని ప్రజలలో అత్యధికులు స్వాతంత్య్రానంతరం జన్మించినవారే. ముఖ్యంగా నేటితరం యువత ఆర్థిక సంస్కరణలు అమలు జరిపిన అనంతరం పుట్టినవారే. కాబట్టి వాళ్లలో చాలామందికి మనం స్వాతంత్య్రానంతరం…
ఆగస్ట్ 15 అరవింద జయంతి జాతి అంటే భౌగోళిక ఆకారమనీ, నదులు, పర్వతాలు, పొలాలతో కూడినదనీ ఇతర దేశాలు భావిస్తాయి. కానీ భారతీయ మహర్షులు, మనీషులు జాతిని…
భారతదేశాన్ని రెండు శతాబ్దాలకు పైగా పాలించినా, ఇంగ్లిష్ వారి ఆధిపత్యానికి ఎప్పుడూ సవాళ్లే. 19వ శతాబ్దం మధ్యకాలం నుండే ఆ పరి పాలనపై తిరుగుబాటు జ్వాలలు రేగటం…
భండారు సదాశివరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది -పి.వి.ఆర్. శివకుమార్ ‘‘ఎవరా పక్కన కనబడుతున్నదీ – వంటింట్లో?’’ అనుమానంగా అడిగాడు వేదాద్రి. ‘‘క్రింది ఫ్లోర్ వాళ్లమ్మాయి,…
స్వతంత్ర భారతదేశం మొదటిసారి దిగుమతి చేసుకున్న ఆయుధాలతో పాటు స్వదేశీ రక్షణ వ్యవస్థలూ, ఆయుధాల ఆధారంగా యుద్ధం చేసింది. దాని పేరే ఆపరేషన్ సిందూర్. స్వాతంత్య్ర దినోత్సవం,…
భారతీయ జనతాపార్టీ వ్యక్తుల ఆధారంగా కాకుండా, సిద్ధాంతం ఆధారంగా నడిచే దేశంలోనే అతి పెద్ద పార్టీ అని అందరికీ తెలుసు. పార్టీ కోసం నిజాయితీగా పనిచేసేవాళ్లకు, నిబద్ధతతో…
ఆంధ్రప్రదేశ్లో ఎన్డీయే కూటమి సాధించిన చరిత్రాత్మక విజయం తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో కొత్త అధ్యాయం మొదలైంది. ఈ కీలక సమయంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా…
కృషి పరాశరము: రెండో భాగం సంచార సంస్కృతి అంతరించింది. సాగు చేపట్టిన ప్రతీచోట ప్రజలు స్థిరపడటం ప్రారంభించారు. సేద్యం ప్రారంభించారు. కృషి అంటే సాగు చేసిన భూమి.…
మానవాళిని ‘నేను’ నుంచి ‘మనం’ అనే భావనతో దగ్గరకు చేర్చిన గొప్ప హిందూ సంప్రదాయం రాఖీ బంధనం. సోదరీసోదరుల మధ్య నుంచి రాఖీ బంధనం ఇప్పుడు సామాజిక…
జయము జయము భరతావని, సకల భువన పావనీ! స్వేచ్ఛాప్రియ జనతా సంజీవనీ! స్వతంత్రభారతి, స్వరాజ్యభారతి నమోస్తుతే సువర్ణ భారతి, సుపర్వభారతి జయోస్తుతే సత్య విభాసిని, నిత్య సువాసిని…