దీపకాంతిలో కమల వికాసం
భారతీయ జనతా పార్టీ నిబంధనావళి (రాజ్యాంగం)లోని 3వ అధికరణం ప్రకారం పండిత్ దీనదయాళ్ ఉపాధ్యాయ రూపొందించిన ఏకాత్మ మానవ దర్శనాన్ని సంస్థ తన మౌలిక సిద్ధాంతంగా ప్రకటించుకుంది.…
భారతీయ జనతా పార్టీ నిబంధనావళి (రాజ్యాంగం)లోని 3వ అధికరణం ప్రకారం పండిత్ దీనదయాళ్ ఉపాధ్యాయ రూపొందించిన ఏకాత్మ మానవ దర్శనాన్ని సంస్థ తన మౌలిక సిద్ధాంతంగా ప్రకటించుకుంది.…
ఏకాత్మ మానవ దర్శనం చేసిన మహనీయుడి జీవితం విషాదాంతం కావడమే గొప్ప విషాదం. ఫిబ్రవరి 11, 1968న ఆ మహనీయుని భౌతిక కాయం వారణాసి సమీపంలోని మొగల్సరాయ్…
1965 నాటి విజయవాడ జనసంఘ్ మహాసభలపై జాగృతి 08.02.1965 వెలువరించిన సమీక్ష విజయవాడ జనసంఘ మహాపభలు ప్రజానీకానికొక నూతనానుభవం. రాజకీయ మహాసభలంటే ప్రజానీకానికి కొన్ని నిశ్చితాభిప్రాయా లున్నాయి.…
శ్రీ సత్యసాయిబాబా శతజయంతి వేడుకలను యావత్ ప్రపంచం జరుపుకుంటున్న తరుణంలో మానవాళికి ప్రేమను పంచుతూ ఆయన ఇచ్చిన సందేశం మరో శతాబ్దం తర్వాత కూడా అంతే ఆవశ్యకతను…
దేశం స్వాతంత్య్రమైతే రాజకీయ వ్యవస్థలో ఎలాంటి విలువలు? అభివృద్ధికి కొలమానం ఏది? ఈ మౌలిక ప్రశ్నలకు భారతీయతతో కూడిన స్పష్టమైన సమాధానాలు ఇచ్చిన ద్రష్ట దీనదయాళ్ ఉపాధ్యాయ.…
‘జాగృతి’ నిర్వహించిన స్వర్గీయ కొండపాక కిషన్రావు స్మారక నవలల పోటీలో ప్రథమ బహుమతి పొందిన రచన అనంతరం చింతనా శిబిరానికి ముగింపు ఉపన్యాసం చేశాడు గణపతిదేవుడు. ‘‘రాజ్ఞి…
నాలుగు పదులైనా నిండని ఆ మహనీయుడు శతాబ్దాలుగా తరతరాల భారతీయులకు స్ఫూర్తిగా నిలిచారు. ఆ కొద్ది జీవితంలోనే భారత ఆధ్యాత్మిక వైభవాన్ని ప్రాచీన సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి…
సంక్రాంతి అంటే ఉత్సాహ పడనివారు ఉండరు. ముఖ్యంగా పల్లె సీమల్లో ఈ పండుగకు విశేష ప్రాధాన్యం ఉంది. పుష్య మాస బహుళ పక్షంలో వచ్చే తెలుగువారి ఈ…
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శతాబ్ది వేళ స్వయంసేవకులు అంకితమైన కొత్త సామాజికోద్యమం పంచపరివర్తన. ఈ ఉద్యమం ఉద్దేశం యుగధర్మాన్ని నిలుపుకోవడం అన్నారు సర్కార్యవాహ దత్తాత్రేయ హోసబళే. హిందూత్వం…
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రత్యర్థులు జనవరి 30, 1948న ఢిల్లీలో జరిగిన గాంధీజీ హత్యోదంతాన్ని ఏడున్నర దశాబ్దాల తరువాత కూడా వారి వారి రాజకీయాలకు అనుగుణంగా ఉపయో…