శ్రీలంకకు ‘రామాయణ’ యాత్ర
‘‘లంకాయాం శాంకరీ దేవీ….. ’’ ఆదిశంకరులు చెప్పిన అష్టాదశ శక్తిపీఠాలను స్మరించే శ్లోకంలో మొదటగా చదువుకునేది శాంకరీదేవి శక్తిపీఠం గురించే. ఈ అమ్మవారు శ్రీలంకలో కొలువై ఉంది.…
‘‘లంకాయాం శాంకరీ దేవీ….. ’’ ఆదిశంకరులు చెప్పిన అష్టాదశ శక్తిపీఠాలను స్మరించే శ్లోకంలో మొదటగా చదువుకునేది శాంకరీదేవి శక్తిపీఠం గురించే. ఈ అమ్మవారు శ్రీలంకలో కొలువై ఉంది.…
అసత్యాలను మళ్లీ మళ్లీ చెబుతూ అవే నిజమనేలా గోబెల్స్ ప్రచారం చేయడంలో సిద్దహస్తులైన కాంగ్రెస్ పార్టీ నేతలు ‘నవ్వి పోదురు గాక మాకేటి సిగ్గు’ అనేలా దిగజారారు.…
భారతదేశంలో ధర్మానికి ప్రతీక విక్రమార్క సింహాసనం. ప్రజారంజక పాలకులు మాత్రమే అధిష్టించగలరు. కొరవి గోపరాజు అనే కవి ఈ సింహాసనం నేపథ్యంతో ‘సింహాసన ద్వాత్రింశిక’ కథాకావ్యం రాశాడు.…
స్వతంత్ర భారతదేశ తొలి పత్రికా సంపాదకులలో ఒకరైన బుద్ధవరపు వేంకటరత్నం సమాజం కోసం నిరంతరం సేవలు అందించి, నమ్మిన సిద్దాంతం కోసం కడవరకు నిలిచిన చిరస్మరణీయులు అని…
‘కృషి ఉంటే మనుషులు రుషులవుతారు…’అన్నట్టు… ప్రాథమిక పాఠశాల గడప తొక్కని వ్యక్తి విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. తాపీ కార్మికుడు భాషా (సాహిత్య) శిల్పిగా ఎదిగాడు.…
‘వృత్త పత్రమే నామ ఛపేగా పహనూంగా స్వాగత సుమహార్ చోడ్ చలో యహ క్షుద్ర భాననా’ (స్వరాజ్య సంగ్రామంలో ఆహుతి అయితే భారతమాత చరణాల వద్ద పుష్పంలా…
ఆయన ఒక్క వాక్యంతో ఎన్నో నిర్జీవమైన బ్రాండ్లను మార్కెట్లో నిలబెట్టారు. కేవలం 60 సెకన్లలో బోల్డన్ని కథలు చెప్పగలిగారు. ఆ కథలతో నవ్వించారు, ఆశ్చర్యపరిచారు, అప్పుడప్పుడు కళ్లు…
రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత నాజీజం పట్ల పెంచుకున్న తమ అక్కసునంతా వెళ్లగక్కడానికి ఐరోపా దేశాల రచయితలు ఉపమానాలు, ఉత్ప్రేక్షలతో నిండిన రచనా శైలిని ఆశ్రయించారు.…
నివాళి జ్యేష్ట స్వయంసేవక్ మధుభాయ్ కులకర్ణి సెప్టెంబర్ 18న కన్నుమూశారన్న వార్త బాధించింది. భాగ్యనగర్ కేంద్రంగా వారు మా అందరికీ పాలక్గా ఉండేవారు. పూర్వ ఆంధ్రప్రదేశ్లో పర్యటించినప్పుడు…
ఈ సెప్టెంబర్ 5న భారతదేశంలోను,కలకత్తా హైకోర్టు జోక్యంతో దాదాపు పది రోజులు ఆలస్యంగా పశ్చిమ బెంగాల్లోను విడుదలైన చిత్రం ‘బెంగాల్ ఫైల్స్’. దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోతి.…