‘అధికారంలో ఉన్నవారు చెప్పిందే చరిత్ర కాదు’
‘జాగృతి.. అమృత భారతి’ని ఆవిష్కరించిన భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు చిన్నతనం నుంచి విరివిగా పత్రికలు చదవడం వల్ల రాజకీయాలపట్ల,ఉద్యమాలపట్ల ఆసక్తి ఏర్పడిరదని, ‘జాగృతి’ జాతీయ…
‘జాగృతి.. అమృత భారతి’ని ఆవిష్కరించిన భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు చిన్నతనం నుంచి విరివిగా పత్రికలు చదవడం వల్ల రాజకీయాలపట్ల,ఉద్యమాలపట్ల ఆసక్తి ఏర్పడిరదని, ‘జాగృతి’ జాతీయ…
నన్నయ నుండి ఆరంభమైన ఆంధ్ర సాహిత్యం 19వ శతాబ్ది వరకు పౌరాణిక కథలతో, పద్యాలతో సాహితీయానం సాగించింది. సాహితీ సంస్కరణ వైతాళికుడు కందుకూరి వీరేశలింగం నవల, ప్రహసనం…
చలంతి గిరయః కామం యుగాంత పవనాహతాః కృచ్చ్రేపిన చలత్వేన ధరాణా నిశ్చలం మనః (ప్రళయకాలంలో పెనుగాలులు వీచినప్పుడు పర్వతాలు కూడా చలించిపోతాయి. కానీ ఎంతటి కష్టకాలంలోనైనా ధీరుల…
డా।।పి.వి. సుబ్బారావు: రిటైర్ట్ ప్రొఫెసర్, 9849177594 నాటక రచయితగా, అధిక్షేపాత్మక ‘సాక్షి’ వ్యాసాల కర్తగా ప్రముఖ నటులుగా, ఆధునిక సాహిత్య చరిత్రలో పానుగంటి లక్ష్మీనరసింహారావు చిరస్మరణీయులు. సంస్కరణా దృక్పథాన్ని…
జనాంతిక సంభాషణలు, అక్షరచిత్రాల మధ్య తారాడే జ్ఞాపకాల దొంతర్లు, లయాత్మక శైలితో మిళితమై ఉంటాయి ఈ ఏటి సాహిత్య నోబెల్ బహుమతి గ్రహీత జోన్ ఫాసె రచనలు.…
– కె. మురళీకృష్ణం రాజు ‘ఏకాత్మతా మానవదర్శనం’ దీనదయాళ్ ఉపాధ్యాయ చేతులలో రూపుదిద్దుకున్నది. 1965వ సంవత్సరంలో విజయవాడలో జరిగిన భారతీయ జనసంఘ్ మహాసభలలో దీనిని లాంఛనంగా ఆమోదించారు.…
‘‘శతేషు జాయతేశూర సహస్రేషుచ పండిత । వక్తా శత సహస్రేషు, దాతా భవతి వానవా ।’’ వందలమందిలో ఒక శూరుడు ఉంటాడు. కొన్నివేల మందిలో ఒక పండితుడు…
– జయసూర్య, సీనియర్ జర్నలిస్ట్ ఉత్తర పదేశ్లోని గోరఖ్పూర్లో షహబ్గంజ్ ప్రాంతం. అది ముస్లింలు అధికంగా ఉండే ప్రదేశం. పాములా మెలికలు తిరిగి ఉండే కొన్ని రహదారుల…
తెలుగు కథా రచయితల్లో ద్వితీయుడైనా అద్వితీయుడైన కథా రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. గురజాడతో ఆరంభమైన కథానిక రచనను సుసంపన్నం చేసిన విశిష్ట రచయిత. తెలుగువారి జీవితాలను…
‘‘నవ్వవు జంతువుల్ నరుడు నవ్వును, నవ్వులు చిత్తవృత్తికిన్ దివ్వెలు కొన్ని నవ్వులెటు తేలవు’’ అన్నారో కవి, మనిషికీ జంతువులకీ మధ్యన భేదం చెబుతూ. మరి ఎంత నవ్వించినా,…