Category: సాహిత్య విశ్లేషణ

అవి ‘జ్ఞాన’చక్షువులు

సంస్కృత పండితుడు జగద్గురు రామభద్రాచార్య, ప్రముఖ చలనచిత్ర గేయ రచయిత (హిందీ) గుల్జార్‌లకు 2023 సంవత్సరానికి గాను జ్ఞాన్‌పీఠ్‌ ‌పురస్కారానికి ఎంపిక చేశారు. జ్ఞాన్‌పీఠ్‌ ‌దేశంలోనే అత్యున్నత…

అక్షర తోటమాలి

దేశ విభజన రక్తపాత దృశ్యాలూ, నాటి కన్నీటి ప్రయాణాలూ, వెండితెర గీతాల జలపాతాల సమ్మేళనమే గుల్జార్‌. ‌సంపూరణ్‌ ‌సింగ్‌ ‌కాల్రా లేదా గుల్జార్‌. ‌హిందీ చలనచిత్రాల కోసం…

జాతీయోద్యమంలో తెలుగు ‘కలాలు’

భారతదేశం మూడు శతాబ్దాలపాటు పారతంత్య్ర కుతంత్రాల్లో అలమటించింది. బ్రిటీష్‌ ‌వారి కుటిల దాస్య శృంఖలాల్లో మగ్గింది. భారతీయులు స్వాతంత్య్రరహిత జీవనాన్ని భరించలేకపోయారు. పారతంత్య్ర జీవనాన్ని అనుభవిస్తున్న భారతీయులకు…

పారదర్శక దృష్టి కోసం పతంజలి అన్వేషణ

తెలుగు కథానికా సాహిత్యంలో ప్రత్యేక స్థానం ఉన్న తల్లావజ్ఘల పతంజలిశాస్త్రిని 2023 కేంద్ర సాహిత్య అకాడెమి పురస్కారం వరించింది.ఆయన పర్యావరణవేత్త కూడా. ‘రామేశ్వరం కాకులు, మరికొన్ని కథలు’…

చరిత్ర పుస్తకాలు తక్కువ

‘భారతదేశానికి ఆకాశమంత చరిత్ర ఉంది. కానీ దానిని నమోదు చేసిన పుస్తకాలు మాత్రం చాలా తక్కువ’ అన్నారు కేరళ పురావస్తు పరిశోధకుడు ఆచార్య శశిభూషణ్‌. ‌దీనికి ఇంకొక…

‌ప్రణబ్‌ ‌కుమార్తె జ్ఞాపకాలు : కాంగ్రెస్‌, ‌గాంధీ కుటుంబ వాస్తవికతలు

ఇటీవల జరిగిన శాసనసభల ఎన్నికలలో శృంగభంగమైన కాంగ్రెస్‌కు ఆ బాధ నుంచి తేరుకోక ముందే కొత్త తలనొప్పి పట్టుకుంది. ఎన్నికల ఫలితాలు వచ్చీ రాగానే జరిగిన ఐఎన్‌డిఐ…

‘అధికారంలో ఉన్నవారు చెప్పిందే చరిత్ర కాదు’

‘జాగృతి.. అమృత భారతి’ని ఆవిష్కరించిన భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు చిన్నతనం నుంచి విరివిగా పత్రికలు చదవడం వల్ల రాజకీయాలపట్ల,ఉద్యమాలపట్ల ఆసక్తి ఏర్పడిరదని, ‘జాగృతి’ జాతీయ…

గురజాడ కథానికలు సంఘ సంస్కరణ దీపికలు

నన్నయ నుండి ఆరంభమైన ఆంధ్ర సాహిత్యం 19వ శతాబ్ది వరకు పౌరాణిక కథలతో, పద్యాలతో సాహితీయానం సాగించింది. సాహితీ సంస్కరణ వైతాళికుడు కందుకూరి వీరేశలింగం నవల, ప్రహసనం…

తిరుమల రామచంద్ర మనసారా జీవించిన మహనీయుడు

చలంతి గిరయః కామం యుగాంత పవనాహతాః కృచ్చ్రేపిన చలత్వేన ధరాణా నిశ్చలం మనః (ప్రళయకాలంలో పెనుగాలులు వీచినప్పుడు పర్వతాలు కూడా చలించిపోతాయి. కానీ ఎంతటి కష్టకాలంలోనైనా ధీరుల…

ఆధునిక సాహిత్య దృష్టికి ‘సాక్షి’

డా।।పి.వి. సుబ్బారావు: రిటైర్ట్ ‌ప్రొఫెసర్‌, 9849177594 ‌నాటక రచయితగా, అధిక్షేపాత్మక ‘సాక్షి’ వ్యాసాల కర్తగా ప్రముఖ నటులుగా, ఆధునిక సాహిత్య చరిత్రలో పానుగంటి లక్ష్మీనరసింహారావు చిరస్మరణీయులు. సంస్కరణా…

Twitter
Instagram