పుస్తకాల పండుగ
ప్రపంచ వ్యాప్తంగా ఈ బుక్స్, ఆడియో పుస్తకాలు, పాడ్కాస్ట్లు విరివిగా వాడకంలోకి వచ్చిన తరువాత కూడా భారతదేశంలో సంప్రదాయ పుస్తకాలకు ఆదరణ తగ్గలేదు. అందుకు దేశంలో ఏటా…
ప్రపంచ వ్యాప్తంగా ఈ బుక్స్, ఆడియో పుస్తకాలు, పాడ్కాస్ట్లు విరివిగా వాడకంలోకి వచ్చిన తరువాత కూడా భారతదేశంలో సంప్రదాయ పుస్తకాలకు ఆదరణ తగ్గలేదు. అందుకు దేశంలో ఏటా…
భారతదేశంలో ధర్మానికి ప్రతీక విక్రమార్క సింహాసనం. ప్రజారంజక పాలకులు మాత్రమే అధిష్టించగలరు. కొరవి గోపరాజు అనే కవి ఈ సింహాసనం నేపథ్యంతో ‘సింహాసన ద్వాత్రింశిక’ కథాకావ్యం రాశాడు.…
ఆధునికాంధ్ర సాహిత్యంలో విశ్వనాథవారి కిన్నెరసాని పాటలు విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్నాయి. కిన్నెరసాని గేయకావ్యంలో విశ్వనాథవారు జడ ప్రకృతిగా ఉన్న కొండను మానవీకరించి మానవత్వాన్ని పూయించి పరిమళింపజేశారు. విశ్వనాథవారి…
గళమెత్తిన గతం ‘సస్యానందము (వర్షశాస్త్రము)’` కీ॥శ॥ 1356లో దోనయామాత్యుడు అనే పండితుడు ఈ గ్రంథం రాశాడు. ‘దాదాపు 660 సంవత్సరాల నాడు ఆంధ్ర సాహిత్య భూమిపై కురిసిన…
ఆంధ్ర వాఙ్మయంలో కథాకావ్యాలకు విశిష్ట స్థానం ఉంది. అవి నేటికాలంలో వచ్చిన విజ్ఞాన సర్వస్వాల వంటివి. మనో వికాసానికి, నిత్య జీవితానికవసరమైన వివిధ శాస్త్ర విషయాలను ఒక్కచోట…
తెలుగు, తమిళం తోబుట్టువులు. అందువల్ల భాషా సాహిత్యాల మధ్య దగ్గరి చుట్టరికంలో ఆశ్చర్యం లేదు. ‘నిన్న మొన్నటి చుట్టరికం కాదిది. ఎన్నో యేండ్లుగా పెనవేసుకున్నదిది’ తమిళ కవి…
తెలుగు కథా రచయితల్లో ద్వితీయుడైనా, అద్వితీయుడైన కథా రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. గురజాడతో ఆరంభమైన కథానిక రచనను సుసంపన్నం చేసిన విశిష్ట రచయిత శ్రీపాద. తనదైన…
‘ఇప్పటికీ చినుకు పడలేదు/ మా ఇంటికి ఎదురుగా ఉన్న చెట్టేమో కొట్టేశారు/ కారణం అదేనా?’ ఇది 59వ జ్ఞానపీఠ్ అవార్డుకు ఎంపికైన వినోద్కుమార్ శుక్లా కవితలలో ఒకటి.…
అనాదిగా వస్తున్న బంధాలను అనుబంధాలను పక్కకు జరుపుతున్న నేటితరం వసంతలక్ష్మిని స్వాగతిస్తుందని ఆశిద్దాం.. డబ్బు వ్యామోహంలో తూగుతున్న సమాజం సంప్రదాయాలనూ మరువకుండా మధుమాసపు సంబరాల్ని జరుపుతుందని ఆశిద్దాం..…
మార్చి 21 కవితా దినోత్సవం కవిత్వాన్ని సమాజానికి మరింత చేరువ చేయడం, భాషా వైవిధ్యానికి మద్దతు ఇవ్వడం, అంతరించిపోతున్న భాషలను కాపాడే లక్ష్యంతో ఐక్యరాజ్యసమితి విద్యా, వైజ్ఞానిక,…