Category: ప్రత్యేక వ్యాసం

హిందూ సామ్రాజ్యాధిపతి ఛత్రపతి శివాజీ

జూన్‌ 03 ‌హిందూ సామ్రాజ్య దినోత్సవం ‌సాధారణ వ్యక్తులను అసాధారణ మనుషులుగా తీర్చిదిద్ది వారిలో పోరాట స్ఫూర్తిని, దేశభక్తిని నింపిన అసమాన స్వాభిమాన చక్రవర్తి శివాజీ. ఆయన…

కొవిడ్‌ 19 ‌కోరలకు పదును పెంచకండి!

పత్రికల మొదటి పేజీలలో కొవిడ్‌ 19 ‌వార్తలు పలచబడుతున్నాయి. టీవీ చానళ్లలో కూడా అంతే. ఆర్థిక కార్యకలాపాలు, వాణిజ్యం అడుగులు వేయడం ఆరంభించాయి. అంటే, కొవిడ్‌ 19…

కరోనా భారతంలో సేవాపర్వం

కొవిడ్‌ 19 ‌కల్లోలం సద్దుమణగలేదు. ఈ వ్యాసం రాసేనాటికి భారతదేశంలో పాజిటివ్‌ ‌కేసుల సంఖ్య లక్ష దాటింది. మరణాలు 3,164. నాలుగో దశ లాక్‌డౌన్‌ ఆరంభ మైంది.…

వలసపోతున్న వాస్తవాలు

లాక్‌డౌన్‌ను విమర్శించలేం. లాక్‌డౌన్‌ను విమర్శించడం అంటే కొన్ని కోట్ల ప్రాణాలకు విలువ లేదని చెప్పడమే. ఆ కారణంగా తలెత్తుతున్న కొన్ని దుష్ఫలితాలను విస్మరించలేం కూడా. విస్మరిస్తే మానవత్వం…

త్వరలోనే వ్యాక్సిన్!

ఇప్పుడు ప్రపంచ శాస్త్రవేత్తల మీద ఉన్న ఏకైక కర్తవ్యం- కొవిడ్‌ 19‌ను తక్షణం కట్టడి చేసే వ్యాక్సిన్‌ను మానవాళికి అందించడం. గంటగంటకు మృతుల సంఖ్యను వందలకూ వేలకూ…

ఒక యుద్ధం.. రెండు వ్యూహాలు

కొవిడ్‌ 19 ‌మహమ్మారితో యుద్ధానికి విరామం ఇవ్వలేం. ఆర్థిక వ్యవస్థ పునర్‌ ‌నిర్మాణ యజ్ఞం ప్రారంభించకుండా ఇక ఉండలేం. ఇలాంటి అత్యంత కీలక దశకు భారతదేశం చేరింది.…

సాలెగూడు

– జాగృతి డెస్క్ గోరక్షణ పేరుతో కొంతమంది, ఒక సమయంలో అజ్ఞానంతో వ్యవహరించారు. కొందరిని చంపారు. ఇది హేయమైన చర్య. సాక్షాత్తు భారత ప్రధాని నరేంద్ర మోదీ…

దేశం కాదు స్వార్థ రాజకీయాలే ముఖ్యం

– ‌కరోనా సంకట సమయంలో మోదీ విరోధుల సిగ్గుమాలిన చర్యలు – లాక్‌డౌన్‌ ‌నెపంతో ప్రజాస్వామ్యంపై తిరుగుబాటు మీ స్వంత పూచీతో ఈ కథనాన్ని చదవండి. ఇది పూర్తిగా రాజకీయపరమైన అంశం. బహుశా ‘రాజకీయంగా తప్పుడు’ వ్యాసం. నేను గతంలో నా రాజకీయ అభిప్రాయాలను ఎవరితోనూ పంచుకోలేదు. మొదటిసారి నా రాజకీయ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నాను. కానీ ఈ రోజు ఇది జీవన్మరణ సమస్య. అలాంటి సమయంలో మాట్లాడటం చాలా ముఖ్యం అని నేను అనుకుంటున్నాను. నేను రాసిన ప్రతిదాన్ని చదివినప్పటికీ మీకు నా మాటలు అర్థం కాకపోతే, దయచేసి ఇక్కడ ద్వేషపూరిత వ్యాఖ్యలు, ప్రతికూల వ్యాఖ్యలు చేయవద్దు. నా వద్ద సమయం లేదు. శక్తి అంతకంటే లేదు. మీతో వాదించాలనే కోరిక నా మనసులో లేదు. మీరు నన్ను అనుసరించకపోయినా ఫర్వాలేదు. జీవన్మరణ సంక్షోభ సమయంలో ఒక వ్యక్తి ఉద్దేశాలు, ఆలోచనలు బాగా అర్థం చేసుకోవచ్చు.…

‌శ్రీరాముడే మనకు స్ఫూర్తి

మా. భయ్యాజీ జోషి   శ్రీరామనవమి పర్వదినాన్ని దేశవ్యాప్తంగా మనం ఒక భిన్నమైన వాతావరణంలో నిర్వహించుకున్నాం. శ్రీరాముడు భగవంతుని అవతారం. ఆయన అసురులను సంహరిస్తూ, జీవన విలువలను, సర్వమానవులను రక్షించారు. నేడు మానవాళి ఒక విపత్కరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నది. ప్రజలంతా దీనివల్ల భయకంపితులవుతున్నారు. ఈ మహమ్మారి ఒకరి నుంచి మరొకరికి సంక్రమించే వ్యాధి. ఈ సంక్రమణను నివారించడమే ఏకైక పరిష్కారం. ప్రభుత్వం, వైద్యులు సూచిస్తున్నట్లు నడుచుకుంటే ప్రస్తుత పరిస్థితుల నుంచి గట్టెక్కుతాం. భారతీయులైన మనం ఇటువంటి ఎన్ని సమస్యలు ఎదురైనా సమర్థవంతంగా ఎదుర్కొని ఒక ఆదర్శవంతమైన స్థితిని నిర్మాణం చేసి శ్రీరాముని స్ఫూర్తితో మనం ఈ ప్రపంచానికి చాటిచెబుదాం. నేడు దేశవ్యాప్తంగా ఆర్‌ఎస్‌ఎస్‌ ‌కార్యకర్తలు వివిధ సేవా కార్యక్రమాల్లో నిమగ్న మయ్యారు. సమాజాన్ని మేల్కొల్పే దిశగా క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. ఏ అవసరం వచ్చినా ముందుండి స్వయంసేవకులు సమాజ హితంకోసం పని చేస్తున్న సందర్భాలు అనేకం కనిపిస్తున్నాయి. పదివేలకు పైగా స్థలాల్లో లక్షలాది స్వయం సేవకులు వివిధ రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ యోజన ప్రకారం సుమారు పది లక్షల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతోంది.…

Twitter
Instagram