Category: వ్యాసాలు

‘మానవ దర్శనం’ చేసిన మహనీయుడి మరణం

ఏకాత్మ మానవ దర్శనం చేసిన మహనీయుడి జీవితం విషాదాంతం కావడమే గొప్ప విషాదం. ఫిబ్రవరి 11, 1968న ఆ మహనీయుని భౌతిక కాయం వారణాసి సమీపంలోని మొగల్‌సరాయ్‌…

భారత రాజకీయ రంగంలో నూతనాధ్యాయానికి శ్రీకారం

1965 నాటి విజయవాడ జనసంఘ్ మహాసభలపై జాగృతి 08.02.1965 వెలువరించిన సమీక్ష విజయవాడ జనసంఘ మహాపభలు ప్రజానీకానికొక నూతనానుభవం. రాజకీయ మహాసభలంటే ప్రజానీకానికి కొన్ని నిశ్చితాభిప్రాయా లున్నాయి.…

కళారమణి

మృణాళిని అంటే పద్మాల సమూహం. తామరపువ్వు, కమలం. అరవిందం. కుముదం. జలజం. శతపత్రం. సరోజమన్నా, రాజీవమన్నా, వనజ అని పిలిచినా, సరోజనిగా వర్ణించినా అది అందానికీ ఆనందప్రదానికీ…

మానసిక పరివర్తన తేవడమే నిజమైన మహిమ!

శ్రీ సత్యసాయిబాబా శతజయంతి వేడుకలను యావత్‌ ప్రపంచం జరుపుకుంటున్న తరుణంలో మానవాళికి ప్రేమను పంచుతూ ఆయన ఇచ్చిన సందేశం మరో శతాబ్దం తర్వాత కూడా అంతే ఆవశ్యకతను…

దీనదయాళ్‌ చింతన – నరేంద్ర మోదీ పాలన

దేశం స్వాతంత్య్రమైతే రాజకీయ వ్యవస్థలో ఎలాంటి విలువలు? అభివృద్ధికి కొలమానం ఏది? ఈ మౌలిక ప్రశ్నలకు భారతీయతతో కూడిన స్పష్టమైన సమాధానాలు ఇచ్చిన ద్రష్ట దీనదయాళ్‌ ఉపాధ్యాయ.…

గణపతిదేవుడు-19

‘జాగృతి’ నిర్వహించిన స్వర్గీయ కొండపాక కిషన్‌రావు స్మారక నవలల పోటీలో ప్రథమ బహుమతి పొందిన రచన అనంతరం చింతనా శిబిరానికి ముగింపు ఉపన్యాసం చేశాడు గణపతిదేవుడు. ‘‘రాజ్ఞి…

దేవాలయాలలో ఆమె సజీవంగా ఉన్నారు

భారత చరిత్ర రచన ప్రధానంగా బ్రిటిష్‌ వలస చరిత్రకారుల చేతుల మీదుగానే జరిగింది. తరచుగా పక్షపాత దృక్పథమే రాజ్యమేలేది. నిర్దిష్టంగా కీలకపాత్ర వహించిన రాజవంశాలపై, వారి సేవలపై…

1948 ‌నాటి నిషేదం తొందరపాటు చర్య

ఆర్‌ఎస్‌ఎస్‌ ‌మీద విధించిన నిషేధం చట్టబద్ధం కాదని దేశం నలుమూలల నుంచి స్వతంత్ర భారత ప్రథమ ప్రభుత్వం మీద ఒత్తిడి తీవ్రమైంది.ఆ ఒత్తిడి ఉద్దేశం ఒక్కటే. నిన్నగాక…

యువతరమే భావికి వరం

నాలుగు పదులైనా నిండని ఆ మహనీయుడు శతాబ్దాలుగా తరతరాల భారతీయులకు స్ఫూర్తిగా నిలిచారు. ఆ కొద్ది జీవితంలోనే భారత ఆధ్యాత్మిక వైభవాన్ని ప్రాచీన సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి…

నాటి సంక్రాంతిలో నేడు ‘కాంతి’ ఎంత!?

సంక్రాంతి అంటే ఉత్సాహ పడనివారు ఉండరు. ముఖ్యంగా పల్లె సీమల్లో ఈ పండుగకు విశేష ప్రాధాన్యం ఉంది. పుష్య మాస బహుళ పక్షంలో వచ్చే తెలుగువారి ఈ…

Twitter
YOUTUBE