Category: వ్యాసాలు

విద్యావిధాన స్ఫూర్తితో అమ్మభాషలో బోధన

ఫిబ్రవరి 21 అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ‌ప్రపంచంలో కొన్ని వేల మంది మాట్లాడే చిన్నచిన్న భాషలు మనుగడ కోల్పోతుండగా, పెద్ద సంఖ్యలో మాట్లాడుకొనే భాషలు కొత్త సవాళ్లను…

బడ్జెట్‌ 2026-27 ‌సమగ్ర వ్యవసాయాభివృద్ధి, రైతు సంక్షేమం

‌ప్రపంచంలోనే అత్యధిక జనాభా (148 కోట్లు) కలిగిన దేశం భారత్‌. ‌శరవేగంతో దూసుకుపోతున్న ఆర్థిక వ్యవస్థగా గుర్తింపు పొందిన దేశం కూడా. మిగిలిన అంశాలు ప్రాధాన్యం వహిస్తున్నప్పటికి,…

ఆ వైకల్యాలకు బాల్యం బలికారాదు!

ఏదో ఒక వైకల్యంతో పుట్టిన పిల్లలను అక్కున చేర్చుకుని, వారికి నయం చేయడానికి ఉద్దేశించిన సంస్థ సక్షమ్. మారుతున్న కాలానికీ, పెరుగుతున్న వ్యాపార సంస్కృతికి బలైపోతున్న బాల్యానికి…

వికసిత భారత్ ఆర్థికవ్యవస్థలో ఆలయ వృత్తుల  పునరుజ్జీవన విప్లవం

దేవాలయం అంటే కేవలం భక్తి కాదు-ఉపాధి, సంస్కృతి, శాస్త్రం, సేవల సమ్మేళనం. ఉదాహరణకి` నూరు వృత్తులకు కేంద్రమైన తిరుమల ఆలయం ఒక మహానగరానికి సమానమైన జీవన వ్యవస్థ.…

భారతీయ ధార్మిక న్యాయవ్యవస్థ కావాలి

భారతీయ న్యాయవ్యవస్థ సమూలమైన మార్పునకు లోనవుతోంది. తనకు తాను కొత్త ఊపిరి పోసుకుంటోంది. ధార్మిక న్యాయ వ్యవస్థ కోసం వాదిస్తోంది. డిసెంబర్‌ 26, 2021‌న జరిగిన అఖిల…

చైతన్యపూరిత సమాజంలో ఆర్ఎస్ఎస్ కు అగ్రతాంబూలం

సభికులందరికీ నమస్కారం ఒక మెరుగైన భారత్‌ను నిర్మించడానికి కలిసి కట్టుగా పనిచేయాలనే ఏకైక లక్ష్యంతో, విశ్వాసంతో మనం అంతా ఇక్కడ సమావేశమయ్యాం. మీలో అత్యధికులు మన ఈ…

ఆత్మనిర్భరతే ఆయువుపట్టు

ఒకే ప్రధాని సారథ్యంలో తొమ్మిదిసార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రిగా, అందునా మహిళా ఆర్థికమంత్రిగా రికార్డు సృష్టించి, గతంలో ఎన్నడూ లేని విధంగా ఫిబ్రవరి 1 తేదీన 2026-27-బడ్జెట్‌ను…

సైన్సు, ధర్మం సమన్వయంతో విశ్వగురువుగా భారత్

– విజయవాడలో డాక్టర్ మోహన్ భాగవత్ విజ్ఞానశాస్త్రం, ధర్మశాస్త్రాల మధ్య విభేదాలు లేవు; రెండింటినీ సమన్వయం చేసుకుని మూఢనమ్మకాలను వదిలేయాలి. భారత్ విశ్వగురువుగా ఉద్భవించాలంటే ఇలాంటి సమన్వయం,…

శ్రీ‌నాథ మహాకవి ‘శివరాత్రి మాహాత్మ్యాం’ పరిశీలన

శ్రీ‌నాథుని కావ్యాల్లో కాశీఖండం, భీమేశ్వర పురాణం, హరవిలాసం, శివరాత్రి మాహాత్మ్యం వంటి కావ్యాలు శివభక్తి పారమ్యాలు. ‘శివరాత్రి మాహాత్మ్యం’ కావ్యాన్ని పరిశీలించటమే ప్రస్తుత వ్యాస ముఖ్యోద్దేశ్యం. శ్రీ‌నాథుడు…

సంఘ్ అర్థం కావాలంటే సంఘ్‌కు రావాలి..

– హైదరాబాద్‌లో డాక్టర్ మోహన్ భాగవత్ దేశ నిర్మాణం కోసం తలపెట్టిన పంచపరివర్తన్ కార్యక్రమంలో పౌరులంతా భాగస్వాములు కావాలని, హిందూ రాష్ట్ర నిర్మాణం కోసం, సంస్థ నిర్దేశించుకున్న…

Twitter
YOUTUBE