యుద్ధం మధ్యలో భారత్ దౌత్యం
ఇటీవలి నెలల్లో భారతదేశాన్ని సందర్శించే ప్రపంచ నాయకుల సంఖ్య భారీగా ఉంది. అలా భారతదేశాన్ని సందర్శించిన అగ్ర నాయకులలో రష్యా నాయకుడు వ్లాదిమిర్ పుతిన్, ఫ్రెంచ్ అధ్యక్షుడు…
ఇటీవలి నెలల్లో భారతదేశాన్ని సందర్శించే ప్రపంచ నాయకుల సంఖ్య భారీగా ఉంది. అలా భారతదేశాన్ని సందర్శించిన అగ్ర నాయకులలో రష్యా నాయకుడు వ్లాదిమిర్ పుతిన్, ఫ్రెంచ్ అధ్యక్షుడు…
ఆర్ఎస్ఎస్ అఖిల భారతీయ ప్రతినిధి సభ గత యేడాదిగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సంస్థాగతంగా బాగా విస్తరించిందని సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబసలె అన్నారు. యేడాదిలోనే…
ఆర్ఎస్ఎస్ అఖిల భారతీయ ప్రతినిధి సభ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరఎసఎస్) సర్కార్యవాహ దత్తాత్రేయ హోసబళే సంత్ శిరోమణి సద్గురు శ్రీ రవిదాస్ 650వ జయంతి సందర్భంగా…
‘‘ఏకాదశ రుద్రులలో శంకరుని నేను’’ అంటాడు శ్రీకృష్ణుడు భగవద్గీతలో విభూతియోగంలో. ఈ శంకరునికి ఎనిమిది రూపాలు. వాటిలో జలమూర్తి ఒకరు. ‘భవము’ అనగా ‘అగునది’ అని అర్థము.…
రామాయణం కొన్ని వేల ఏళ్ల క్రితం నాటిది కావొచ్చు, కానీ అందులోని ఇతివృత్తం, సంఘర్షణలు, మానవ సంబంధాలు ఇప్పటి ఆధునిక కాలానికి కూడా అద్దం పడుతుంటాయి. ‘రామాయణం’…
ఆ కుగ్రామానికి వెళ్లిన కొందరు స్వయంసేవకులు అక్కడి మట్టిని తీసి నుదుట అద్దుకున్నారు. ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు డాక్టర్ కేశవ్రావ్ బలీరామ్ హెడ్గెవార్ పూర్వీకులు నడిచిన నేల అదే.…
రామాయణం, భారతం.. ఇవి భారతీయ సమాజానికి జాతీయ కావ్యాలు. ఇవి శతాబ్దాలుగా భారతజాతిని ఉత్తేజితం చేస్తున్నాయి, మార్గదర్శనం చేస్తున్నాయి. కుటుంబ విలువలు, నైతిక విలువలను బోధిస్తున్నాయి. భారతదేశంలోనే…
రఘూజీ రాజే భోంస్లే (రెండో రఘూజీ) నాగ్పూర్ సంస్థానాధీశుడు. ఈయనకు కందకుర్తితో చిత్రంగా పరిచయం కలిగింది. అది కూడా పిండారీల కారణంగా జరగడమే వింత. ఈయన కాలంలోనే…
వేంగి చాళుక్య అని కూడా పేరొందిన తూర్పు చాళుక్య రాజవంశం, క్రీ.శ. 624-1189 వరకు దక్కన్ను ఎక్కువ కాలం పాలించిన రాజవంశం. ఇదే కాలం ప్రాకృత భాష,…
కందకుర్తికి నడిబొడ్డు అనదగిన ప్రదేశంలో స్కంద మందిరం ఉంది. తూర్పు ముఖంగా దీనిని నిర్మించారు. ఏడువందల ఏళ్ల నాటి ఈ మందిరం శిథిలమైంది. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, కొందరు…