Tag: 14-20 February 2022

‘‌మేడారం’ భక్తజన మందారం

ఫిబ్రవరి 16 – 19, సమ్మక్క-సారలమ్మ జాతర దక్షిణ భారతదేశంలోనే అతిపెద్దదిగా పేర్కొనే మేడారం ‘సమ్మక్క-సారలమ్మ’ జాతరను ‘గిరిజన కుంభమేళా’గా చెబుతారు. ప్రజల కోసం ప్రాణాలను తృణప్రాయంగా…

రాష్ట్రానికి పీఎం గతిశక్తి ఊతం

– తురగా నాగభూషణం, సీనియర్‌ ‌జర్నలిస్ట్ రాష్ట్రంలో మౌలిక సదుపాయాలకు రూపాయి కూడా కేటాయించలేని దౌర్భాగ్య స్థితిలో వైకాపా ప్రభుత్వానికి కేంద్రం నిర్మించే సదుపాయాలే శ్వాసను అందించనున్నాయి.…

తాయిలాలకు కాదు, మౌలిక వ్యవస్థలకే అగ్రతాంబూలం

రాజకీయంగా ఎంతో ప్రాధాన్యం ఉన్న కొన్ని రాష్ట్రాల శాసనసభల ఎన్నికలకు కొద్ది రోజులలోనే పోలింగ్‌ ‌జరగబోతున్నది. వీటి ఫలితాలు వచ్చే లోక్‌సభ ఎన్నికల మీద, బీజేపీ గెలుపు…

కర్షకుడి మీద అదే కరుణ

ఎన్‌డీయే ప్రభుత్వం వచ్చిననాటి నుండి వ్యవసాయమే ప్రధానమైన మన దేశంలో ఆ రంగానికి ప్రత్యేక ప్రాధాన్యమిస్తూ పలు పథకాలతో దేశ ఆర్థిక ప్రగతికి దోహదం చేస్తున్నది. రకరకాల…

ఆకర్షణలు కాదు, ఆర్థిక వృద్ధికోసం…

– ఎస్‌. ‌గురుమూర్తి, ఎడిటర్‌, ‌తుగ్లక్‌ ఆర్థిక-రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత 2022-బడ్జెట్‌లో ‘మొట్టమొదటిసారి’ అనదగ్గ అంశాలు చాలానే చోటుచేసు కున్నాయి. మళ్లీ వీటన్నింటిలో మొట్ట మొదటగా చెప్పుకోవాల్సింది,…

బడ్జెట్‌ 2022: ‌భారత్‌ ‌స్వాతంత్య్ర శతాబ్దికి చుక్కాని

– చంద్రజిత్‌ ‌బెనర్జీ, డైరెక్టర్‌ ‌జనరల్‌, ‌భారత పారిశ్రామిక సమాఖ్య (CII) వృద్ధికి ఊతమిస్తూ కీలక సంస్కరణాయుతమైన వరుస అంకురార్పణలకు నాంది పలుకుతామన్న వాగ్దానాన్ని సాకారం చేస్తున్నట్టుగా…

రాజకీయంలో బడుగుల స్వరం, దామోదరం

– కాశింశెట్టి సత్యనారాయణ, విశ్రాంత చరిత్రోపన్యాసకులు దామోదరం సంజీవయ్య (ఫిబ్రవరి 14, 1921- మే 8,1972) కర్నూలు జిల్లా కల్లూరు మండలం, పెదపాడులో మునియ్య, సుంకులమ్మ దంపతుల…

గల్వాన్‌పై బీజింగ్‌ ‌డొల్లవాదన బట్టబయలు

యథార్థాలను తొక్కిపెట్టడం, వాటిని వక్రీకరించడం, మసిపూసి మారేడుకాయ చేయడం.. వంటి విద్యల్లో చైనాది అందెవేసిన చేయి. వాస్తవాలకు వక్రభాష్యం చెప్పి ప్రజలను నమ్మించడానికి ప్రయత్నించడంలోనూ బీజింగ్‌ ‌దిట్టే.…

తరతరాల ఘనత లతా మంగేష్కర్‌

‌లతాజీ… ఈ మూడు అక్షరాలే కోట్లాది గుండెల్లో మారుమ్రోగుతున్నాయి. దేశవిదేశాల్లోని అనేక భాషల వారి మనోమందిరాల్లో ఆమె పాటలు ఇంకా ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. ప్రత్యేకించి భారత స్వాతంత్య్ర…

ముఖ్యమంత్రికి ‘పొలిటికల్‌’ ‌ఫీవర్‌!

‌దేశ ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్‌ ‌పర్యటనకు వస్తే.. సీఎం కేసీఆర్‌ ‌ప్రగతి భవన్‌లోనే ఉన్నా ఆ కార్యక్రమానికి డుమ్మా కొట్టడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అనారోగ్యం కారణంగా…

Twitter
Instagram