రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దిక్సూచి అమరావతి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును అత్యున్నత శిఖరాలకు చేర్చే చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. పన్నెండేళ్ల సుదీర్ఘ నిరీక్షణ, సందిగ్ధతలకు శాశ్వత ముగింపు పలుకుతూ, అమరావతిని రాష్ట్ర ఏకైక రాజధానిగా…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును అత్యున్నత శిఖరాలకు చేర్చే చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. పన్నెండేళ్ల సుదీర్ఘ నిరీక్షణ, సందిగ్ధతలకు శాశ్వత ముగింపు పలుకుతూ, అమరావతిని రాష్ట్ర ఏకైక రాజధానిగా…
ఈ ఆధునిక యుగంలో యుద్ధం చేయడానికి అనేక కారణాలు ఉండొచ్చు. యుద్ధంలో గెలిచిన వారికి అనేక ప్రయోజనాలు లభించొచ్చు. కాని యుద్ధం మాత్రం ప్రాణనష్టానికి, వాతావరణ కాలుష్యానికి…
యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియని అనిశ్చితి ఒకవైపు, దేశంలో చమురు, గ్యాస్కు ఇబ్బందులు తలెత్తే పరిస్థితులు నెలకొన్న తరుణంలో భారత్ సహా రష్యా, చైనా, ఇరాక్, పాకిస్తాన్లు…
ఆంధ్రప్రదేశ్లో ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. కొందరు దుండగులు మత కలహాల ముసుగులో కూటమి ప్రభుత్వ నాయకులనే లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతున్నారు. రాష్ట్రంలో…
లోక్సభ, శాసనసభ నియోజకవర్గాలను పునర్విభజించడం, పునర్వ్యవస్థీకరించడం అన్నది అన్ని ప్రజాస్వామ్య దేశాల్లోనూ సాధారణ విషయమే. ప్రజలకు సరైన ప్రాతినిధ్యం లభించేందుకు కనీసం పదేళ్ల కొకసారి నియోజకవర్గాలను పునర్విభజించడం…
అన్నాప్రగడ శివరామప్రసాద్ (ASR ప్రసాద్) గుంటూరు జిల్లా కారుమంచిలో, 1955లో జన్మించారు. 2025, డిసెంబర్ 7న స్వర్గస్తు లయ్యారు. ఆంధ్రప్రభలో జర్నలిస్ట్గా వీరి రచనలు, వీరి విషయ…
ప్రతినిత్యం ప్రజాసేవలో సేవాభావంతో తరించే సంస్థ సేవాభారతి అని తెలగాణ రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రశంసించారు. భాగ్యనగర్ కోఠీలో వైఎమఐఎస్ భవనంలో ‘రక్తనిధి’కేంద్రాన్ని ఆయన మార్చి…
రాష్ట్ర ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్లో అంచనాలు గత యేడాది కంటే పెరిగాయి. అయితే పైకి ఈ అంకెలు ఆకర్షణీయంగా కనిపిస్తున్నా ఈ బడ్జెట్…
పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా దేశాల మధ్య కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, యుద్ధ వాతావరణం దేశ వ్యవసాయ రంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టేస్తున్నాయి. భౌతికంగా యుద్ధం…
ఇటీవలి నెలల్లో భారతదేశాన్ని సందర్శించే ప్రపంచ నాయకుల సంఖ్య భారీగా ఉంది. అలా భారతదేశాన్ని సందర్శించిన అగ్ర నాయకులలో రష్యా నాయకుడు వ్లాదిమిర్ పుతిన్, ఫ్రెంచ్ అధ్యక్షుడు…