శ్యామ్ప్రసాద్ ముఖర్జీ స్వప్న సాక్షాత్కారం
కేంద్రంలో మొదటిసారి ఏర్పడిన బీజేపీ ప్రభుత్వం సంఖ్యాబలం లేని పరిస్థితుల్లో 1996లో పార్లమెంట్లో నాటి ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్పేయి కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాలను ఉద్దేశించి…
కేంద్రంలో మొదటిసారి ఏర్పడిన బీజేపీ ప్రభుత్వం సంఖ్యాబలం లేని పరిస్థితుల్లో 1996లో పార్లమెంట్లో నాటి ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్పేయి కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాలను ఉద్దేశించి…
రాష్ట్రంలోని తిరుపతి, చిత్తూరు, కడప, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల పరిధిలో విశాలంగా విస్తరించి ఉన్న శేషాచలం అడవులు ప్రపంచ ప్రఖ్యాతి గాంచినవి. ఈ అడవులకు మాత్రమే…
రాష్ట్రంలో కొత్త విద్యా సంవత్సరం మొదలవుతున్న వేళ విద్యార్థులు, తల్లిదండ్రులపైకి రాష్ట్ర ప్రభుత్వం పిడుగులాంటి నిర్ణయాన్ని సంధించింది. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల పిల్లలకు ఉన్నత విద్య అందించే…
డిజిటల్ అరెస్టులతో ప్రమేయం ఉన్న 9,400 ఖాతాలను రద్దు చేసినట్టు ప్రముఖ సోషల్ మీడియా సంస్థ వాట్సప్ సుప్రీంకోర్టుకు తెలియపరిచింది. వినియోగదారుల రక్షణ కోసం పలు ఫీచర్లను…
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలవేళ ఇటీవల కీలక పరిణామం చోటుచేసుకొంది. మే 1 నుంచి చమురు ఉత్పత్తి చేసే దేశాల కూటమి ఆర్గనైజేషన్ ఆఫ్ ది పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్-…
మూడేళ్ల సంక్షోభం తర్వాత రాష్ట్రంలో నూలు మిల్లులు లాభాల బాటలో పయనిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో జౌళి ఉత్పత్తులకు పెరిగిన భారీ డిమాండ్, చైనా, బాంగ్లాదేశ్లకు తిరిగి భారీగా…
“లెక్చర్లు ఇచ్చి జనాలను మెప్పించడం నాకు వెన్నతో పెట్టిన విద్య” అని గిరీశం కన్యాశుల్కంలో చెప్పిన వ్యాఖ్యలు ఆమఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్కు సరిగ్గా…
పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికల మొదటి దశలో అత్యధికంగా 92 శాతం పోలింగ్ జరగడం ఒక రికార్డు కాగా, గత పదిహేనేళ్లలో కనీవినీ ఎరుగని విధంగా తక్కువ…
ప్రభుత్వాలు మారుతున్నాయి, పార్టీలు మారుతున్నాయి, కానీ, తెలంగాణ రాష్ట్రం మీదుగా అప్పుల వరద మాత్రం ఆగడం లేదు. ఒకనాడు భారీ రుణాలతో విమర్శలకు గురైన భారత రాష్ట్ర…
అమెరికా-ఇరాన్ యుద్ధం ఆగుతుందా? ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతాయా? అనే ప్రశ్నలకు ఇప్పటి వరకూ సమాధానం లేదు. ప్రస్తుతానికి కాల్పుల విరమణ కొనసాగుతోంది. అమెరికా-ఇరాన్ పైకి…