జైలు బిల్లుకు అడ్డంకులు
ప్రధానమంత్రి సహా మంత్రులు ఎవరికైనా ఐదేళ్లకు మించి శిక్షపడే కేసులో 30 రోజులు జైల్లో ఉండాల్సివస్తే వారు పదవి కోల్పోయే విధంగా కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం పార్లమెంట్లో…
ప్రధానమంత్రి సహా మంత్రులు ఎవరికైనా ఐదేళ్లకు మించి శిక్షపడే కేసులో 30 రోజులు జైల్లో ఉండాల్సివస్తే వారు పదవి కోల్పోయే విధంగా కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం పార్లమెంట్లో…
ధర్మస్థల-దక్షిణ భారతదేశంలోనే ప్రఖ్యాత హిందూ పుణ్యక్షేత్రం. అక్కడ మంజునాథేశ్వరుడు కొలువై ఉన్నాడు. అంటే శివుని రూపమే. బెంగళూరు నగరానికి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ మహా…
చరిత్ర రచన ఒక చరిత్రకారుడితో ముగిసిపోదు. ఒక తరంతో ఆగిపోదు. అదొక నిరంతర పక్రియ. సర్వం రాజకీయ మయం చేసిన ఒక యాభయ్ ఏళ్ల స్వతంత్ర భారత…
కర్ణాటకలో ప్రజల విశ్వసనీయతను కాపాడు కోవడానికి నానాతంటాలు పడుతున్న అధికార కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర సహకార మంత్రి కేఎన్ రాజన్న రూపేణా కొత్త సంక్షోభం వచ్చిపడింది. రాజన్న…
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ చరిత్ర గతి మారుతోంది. పాశ్చాత్య దేశాల ఆధిపత్యం, డాలర్ ఆధిపత్యం ఇంకానా అంటున్నాయి పేద దేశాలు. కొత్త చరిత్ర నిర్మాణానికి పరిస్థితులను వేగవంతం…
ఆగస్టు 11న దేశరాజధానిలో, పార్లమెంట్కు దగ్గర్లో విపక్షాలు ఆడిన వీధి నాటకం రక్తి కట్టలేదు సరికదా.. నవ్వులపాలైంది. అభాసుపాలైన ఈ నాటకానికి కథానాయకుడు, సూత్రధారి కాంగ్రెస్ ఎంపీ…
జాతి గుండెలలో స్వాతంత్య్ర కాంక్ష పెల్లుబికితే, జైళ్లు నిండిపోక తప్పదు. దేశం ఆత్మ విస్మృతిని వదలించుకోవాలన్న క్షణంలోనే దేహం మీద సంకెళ్లు బిగుసుకుంటాయి. రెండు శతాబ్దాల పాటు…
జాతీయోద్యమంలో రచయితలు దేశభక్తి తత్పరతతో, స్వాతంత్య్ర సాధనా లక్ష్యంతో అన్ని పక్రియల్లో విరివిగా రచనలు చేశారు. ప్రత్యేకించి నాటక పక్రియ ద్వారా ప్రజల్లో చైతన్యాన్ని రేకెత్తించటం సులువని…
కఠిన కారాగార శిక్ష అనుభవిస్తున్నా స్వాతంత్య్ర కాంక్ష వీడని దేశభక్తుల ఆకాంక్ష నుంచి మనకు స్వాతంత్య్రం వచ్చింది. అండమాన్లోని సెల్యులార్ జైలుతో పాటు ఇంకొన్ని కూడా మన…
ఆగస్ట్ 15 అరవింద జయంతి జాతి అంటే భౌగోళిక ఆకారమనీ, నదులు, పర్వతాలు, పొలాలతో కూడినదనీ ఇతర దేశాలు భావిస్తాయి. కానీ భారతీయ మహర్షులు, మనీషులు జాతిని…