Category: ప్రత్యేక వ్యాసం

భారత రాజకీయ రంగంలో నూతనాధ్యాయానికి శ్రీకారం

1965 నాటి విజయవాడ జనసంఘ్ మహాసభలపై జాగృతి 08.02.1965 వెలువరించిన సమీక్ష విజయవాడ జనసంఘ మహాపభలు ప్రజానీకానికొక నూతనానుభవం. రాజకీయ మహాసభలంటే ప్రజానీకానికి కొన్ని నిశ్చితాభిప్రాయా లున్నాయి.…

మానసిక పరివర్తన తేవడమే నిజమైన మహిమ!

శ్రీ సత్యసాయిబాబా శతజయంతి వేడుకలను యావత్‌ ప్రపంచం జరుపుకుంటున్న తరుణంలో మానవాళికి ప్రేమను పంచుతూ ఆయన ఇచ్చిన సందేశం మరో శతాబ్దం తర్వాత కూడా అంతే ఆవశ్యకతను…

దీనదయాళ్‌ చింతన – నరేంద్ర మోదీ పాలన

దేశం స్వాతంత్య్రమైతే రాజకీయ వ్యవస్థలో ఎలాంటి విలువలు? అభివృద్ధికి కొలమానం ఏది? ఈ మౌలిక ప్రశ్నలకు భారతీయతతో కూడిన స్పష్టమైన సమాధానాలు ఇచ్చిన ద్రష్ట దీనదయాళ్‌ ఉపాధ్యాయ.…

గణపతిదేవుడు-19

‘జాగృతి’ నిర్వహించిన స్వర్గీయ కొండపాక కిషన్‌రావు స్మారక నవలల పోటీలో ప్రథమ బహుమతి పొందిన రచన అనంతరం చింతనా శిబిరానికి ముగింపు ఉపన్యాసం చేశాడు గణపతిదేవుడు. ‘‘రాజ్ఞి…

యువతరమే భావికి వరం

నాలుగు పదులైనా నిండని ఆ మహనీయుడు శతాబ్దాలుగా తరతరాల భారతీయులకు స్ఫూర్తిగా నిలిచారు. ఆ కొద్ది జీవితంలోనే భారత ఆధ్యాత్మిక వైభవాన్ని ప్రాచీన సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి…

నాటి సంక్రాంతిలో నేడు ‘కాంతి’ ఎంత!?

సంక్రాంతి అంటే ఉత్సాహ పడనివారు ఉండరు. ముఖ్యంగా పల్లె సీమల్లో ఈ పండుగకు విశేష ప్రాధాన్యం ఉంది. పుష్య మాస బహుళ పక్షంలో వచ్చే తెలుగువారి ఈ…

‘పంచపరివర్తన అంటే యుగధర్మాన్ని నిలుపుకోవడమే!’

రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్ శతాబ్ది వేళ స్వయంసేవకులు అంకితమైన కొత్త సామాజికోద్యమం పంచపరివర్తన. ఈ ఉద్యమం ఉద్దేశం యుగధర్మాన్ని నిలుపుకోవడం అన్నారు సర్‌కార్యవాహ దత్తాత్రేయ హోసబళే. హిందూత్వం…

రాజకీయాలు, రాయబారాలు

రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌ ‌ప్రత్యర్థులు జనవరి 30, 1948న ఢిల్లీలో జరిగిన గాంధీజీ హత్యోదంతాన్ని ఏడున్నర దశాబ్దాల తరువాత కూడా వారి వారి రాజకీయాలకు అనుగుణంగా ఉపయో…

‌డోన్యి-పోలో-తులోమ్‌ ‌రుక్బో- వనవాసి కల్యాణ్‌ ఆ‌శ్రమం

వనవాసులలో జాతీయ చైతన్యం తీసుకు రావడానికి ఆర్‌ఎస్‌ఎస్‌ ‌చేస్తున్న కృషి బయటి ప్రపంచానికి అంతగా తెలియదు. చత్తీస్‌గడ్‌ ‌జష్‌పూర్‌ ‌నుండి ఆర్‌ఎస్‌ఎస్‌ ఈ ‌పని ఆరంభించింది. ఈ…

తంజావూరు సరస్వతీ మహల్‌ ‌రహస్యం

తంజావూరు సరస్వతి మహల్‌ ‌గ్రంథాలయం నేటికీ ఒక అద్భుతం. ఇలాంటివి ఇంకొన్ని- చెన్నై కన్నెమరా పౌర గ్రంథాలయం, ఇండియా ఆఫీస్‌ ‌గ్రంథాలయం, బొంబాయి కేంద్ర గ్రంథాలయం, బిహార్‌…