నవశకానికి శంకుస్థాపన
అయోధ్య శ్రీరామ జన్మభూమిలో 5 ఆగస్టు 2020న జరిగిన భవ్య మందిర నిర్మాణానికి శంకుస్థాపన, శిలాఫలక ఆవిష్కరణ కార్యక్రమాలు జరిగాయి. దేశవ్యాప్తంగా భారతీయులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ…
అయోధ్య శ్రీరామ జన్మభూమిలో 5 ఆగస్టు 2020న జరిగిన భవ్య మందిర నిర్మాణానికి శంకుస్థాపన, శిలాఫలక ఆవిష్కరణ కార్యక్రమాలు జరిగాయి. దేశవ్యాప్తంగా భారతీయులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ…
కాంగ్రెస్ పార్టీ నేడున్న ఇరకాటంలో చరిత్రలో ఏనాడూ లేదు. పార్టీ అధ్యక్ష ఎన్నిక/నియామకంలోనూ అదే పితలాటకం. అంతా గందరగోళం, వాగాడంబరమే. మాటలకీ చర్యలకీ పొంతన లేకపోవడమే. ఎన్నికలలో…
కరోనా బారిన పడినవారు ఎలాంటి భయాందోళనలకు గురి కావొద్దని, ధైర్యంగా ఉంటే ఎంతటి రోగాన్నైనా సులభంగా జయించవచ్చని క్షేత్ర (కర్నాటక, ఆంధ్ర, తెలంగాణ) సేవాప్రముఖ్ ఎక్కా చంద్రశేఖర్…
మూడున్నర దశాబ్దాల తరువాత దేశీయ విద్యావిధానంలో కీలక మార్పులు రాబోతున్నాయి. కనీసం ప్రాథమిక స్థాయి వరకు మాతృభాషలో విద్యాబోధన, విద్యార్థులపై పాఠ్యాంశాల భారం తగ్గించడం, వారి నైపుణ్యానికి…
అక్షరాభ్యాసం నుంచి పరిశోధన స్థాయి వరకు నూతన జాతీయ విద్యా విధానం పెను మార్పులను సూచించిందని అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపి) అఖిల భారత సంఘటన…
1528: మొఘల్ చక్రవర్తి బాబర్ కమాండర్ మీర్ బకి బాబ్రీ మసీదును నిర్మించారు. 1885: బాబ్రీ మసీదు ప్రాంతానికి పక్కనే దేవాలయ నిర్మాణానికి అనుమతివ్వాల్సిందిగా ఫైజాబాద్ కోర్టులో…
అయోధ్య భూమిపూజకు హాజరైన ఒక ముస్లిం చెప్పిన నాలుగు మాటలను ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ ప్రచురించింది. మందిర నిర్మాణానికి ముస్లింలు వ్యతిరేకం కాదు అన్న విషయం ప్రజలకు…
‘శిల్ప సుందరం.. శీల బంధురం’… అయోధ్యలో నిర్మించ తలపెట్టిన రామమందిరం గురించి అవధాన సరస్వతి డాక్టర్ మాడుగుల నాగఫణిశర్మ అన్న మాటలివి. భూమిపూజ సందర్భంగా ఒక టీవీ…
అయోధ్య, ఆగస్టు 5, మధ్యాహ్నం 12.44, అభిజిత్ లగ్నం. శతాబ్దాల నిరీక్షణ ఫలించిన క్షణమది. ఎంత నిరీక్షణ… అక్షరాలా 491 సంవత్సరాలు. ఇప్పుడు రామమందిరానికి భారత ప్రధాని…
అయోధ్యలో భూమిపూజ సుముహూర్తానికి భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎందరో టీవీ చానెళ్లకు కళ్లప్పగించారు. జాతీయత, ధార్మికత మేళవించిన ఆ అద్భుత, అపురూప ఉత్సవాన్ని వీక్షించారు. ఎందరికో తనువు…