డాక్టర్‌ ‌తౌఫీక్‌ అహ్మద్‌ ఈజిప్ట్‌కు చెందిన వైద్యుడు. ఒకప్పుడు అల్‌ ‌కాయిదా, అల్‌ ‌గమాల్‌ ఇస్లామియా అనే ముస్లిం మతోన్మాద సంస్థలలో సభ్యుడు. తాను ముస్లింలలో అరుదైన వాడిననీ, ఇప్పుడు ముస్లిం ఉగ్రవాదానికి దూరంగా ఉంటూ ప్రపంచమంతా తిరుగుతూ ఆ అంశం మీదనే ఉపన్యాసాలు ఇస్తున్నాననీ డాక్టర్‌ ‌తౌఫీక్‌ ‌తనని తాను పరిచయం చేసుకున్నారు. 1980 దశకంలో ఆయన జీవితమంతా వాటితోనే నిండి ఉంది. ఇప్పుడు ఆయన చేస్తున్నదంతా మితవాద ముస్లిం పంథాలకు భిన్నమైనది కాదు. అయితే ఒక మాజీ ఉగ్రవాది చెప్పే మాటలను ఇంతవరకు ఎవరైనా ఆలకించారా? ఈ కోణమే నన్ను పుస్తకం పట్ల ఆసక్తిని పెంచింది.

మొదట్లో రచయిత మనలని మనకు తెలియకుండానే మనని ఇస్లాం వైపు ఆకర్షితులను చేస్తున్నాడా అన్న అనుమానం కలిగింది. కొన్ని పేజీలు చదివిన తరువాత రచయిత నిజాయితీ అవగాహనకు వచ్చింది. అసలు ఉగ్రవాద ఇస్లాం ఇంత ప్రాణాంతక బెడదగా ఎలా రూపాంతరం చెందింది? ముస్లిం ప్రపంచం మీద ఇది ఎందుకు ఇంతగా స్వారీ చేయగలుగుతున్నది? డాక్టర్‌ ‌తౌఫీక్‌ ఇలాంటి అంశాలను గాఢంగా చర్చించారు. ఆయన చేరిన జామా ఇస్లామియా అనే ఉగ్ర సంస్థకు నాయకుడు డాక్టర్‌ అయ్‌మన్‌ అల్‌ ‌జవహరి. ఒసామా బిన్‌ ‌లాడెన్‌ ‌తరువాత అల్‌ ‌కాయిదాకు నాయకత్వం వహించడానికి వెళ్లిన వ్యక్తి ఇతడే. కాబట్టి డాక్టర్‌ ‌తౌఫీక్‌ అనుభవాలు చాలా లోతైనవి. అయినప్పటికీ తౌఫీక్‌ ‌నెమ్మదిగా ఖురాన్‌ ‌ప్రబోధాలకీ, వాస్తవంగా ఆ మత వ్యాప్తి పేరుతో జరుగుతున్న దానికీ ఎక్కడా పొంతన లేదన్న సంగతి గ్రహించారు. ముస్లింలు అతి పవిత్రంగా భావించే ఖురాన్‌కు ఉగ్రవాదులు ఎన్ని వక్రభాష్యాలు చెబుతున్నారో అర్ధం చేసుకున్నారు. అప్పటి నుంచి ఇస్లాంను సంస్క రించాలన్న ఆశయంతో పనిచేశారు. ఖురాన్‌ ‌మీద వచ్చిన వ్యాఖ్యానాలకు కొత్త వ్యాఖ్యానాలు రాశారాయన. చాలా మసీదులకు వెళ్లి తన అభిప్రాయాలను వెల్లడించారు. ఈ పుస్తకంలో రాసినవన్నీ ఒక ఉగ్రవాదిగా తాను నేరుగా చవిచూసిన అనుభవాల సారాంశం ప్రాతిపదికగా ఉన్నవే. హిజాబ్‌, ‌భయోత్పాతం, పెట్రోడాలర్లు ఉగ్రవాద వ్యాప్తికి ఏ విధంగా దోహదం చేస్తున్నాయో నిశితంగా చర్చించారు డాక్టర్‌ ‌తౌఫీక్‌. అం‌తేకాదు, ఉగ్రవాదం విస్తరింపచేయడంలో సెక్స్ ఆకర్షణల పాత్ర ఉందని ఆయన చెప్పారు. ఇది విస్మయం కలిగించేదే అయినా వాస్తవం.

ఐఎస్‌ఐఎస్‌ ‌వంటి ముస్లిం ఉగ్రవాద ముఠాల మనస్తత్త్వం, నమ్మకాలు ఎలా ఉంటాయో చర్చించడమే ఈ పుస్తకం ముఖ్య ఆశయం. భూమి బల్లపరుపుగానే ఉంటుందన్న ఆలోచనకే ఇస్లాం ఇప్పటికీ కట్టుబడి ఉండడానికి ఉన్న నేపథ్యం ఏమిటో, మానని పుండులాగే అది ఎందుకు ఉండిపోయిందో రచయిత వివరించారు. ఎడారి మతాల ఆరాధనలోని మౌలిక సిద్ధాంతానికి అద్దం పట్టే ఒక ప్రకటనతో ఈ పుస్తకం ఆరంభించారు. దానిని అర్థం చేసుకోవడం కష్టమేమీ కాదు. ఆ తత్త్వం ఆధారంగానే ఒక చేతిలో కత్తినీ, ఇంకో చేతిలో ఖురాన్‌నూ ఉంచుకుని ప్రపంచంలో సగభాగాన్ని ఇస్లాం ఏలగలిగింది. ప్రతి కాఫిర్‌ను, అంటే ఇస్లాం స్వీకరించని వారిని, చంపడమే తన బాధ్యత అని ఆ మతం విశ్వసిస్తుంది.

నిజానికి ఇస్లాం గడచిన రెండు దశాబ్దాల నుంచి కూడా తిరిగి లేవలేనంత పతనమైంది. ఇది ప్రపంచ మంతటా కనిపించిన పరిణామమే. స్విట్జర్లాండ్‌తో ఖలీఫా బంధం ఏర్పడిన తరువాతి పరిణామమిది. అయితే 1970 దశకం ఆరంభంలో చమురు ఎగుమతి దేశాల సమాఖ్యలో తలెత్తిన సంక్షోభంతో (అమెరికా రుచి చూసిన తొలి ఇంధన సంక్షోభం) ముడి చమురు ధర భగ్గుమంటూ చుక్కలను తాకింది. కొన్ని నెలల వ్యవధిలోనే బ్యారెల్‌ ఒక్కంటికి 12 డాలర్ల నుంచి 42 డాలర్లకు ఎగబాకింది. చమురు ఎగుమతి చేసే దేశాలకు ఇబ్బడిముబ్బడిగా లాభాలు వచ్చిపడ్డాయి.

ప్రధానంగా సౌదీ అరేబియాకు లాభాలు వెల్లువెత్తాయి. ఈ ‘బల్లపరుపు’ భూమి మీద ఒకప్పుడు దారిద్య్రం అనుభవించిన దేశం సంపన్న దేశాల సరసన చేరింది. ఇదంతా ఒక దశాబ్దంలోనే జరి గింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముస్లింలంతా సౌదీ సంపద దైవ ప్రసాదంగా నమ్మడం ప్రారంభించారు. చమురు బాగా అందుబాటులోకి వచ్చింది. ఈ వ్యవహారమంతా కొందరు అమెరికా, ఐరోపా బానిసలు చూసుకున్నారు. చమురు వెలికితీత కేవలం సౌదీని సంపన్నంచేయడమే కాదు, ఈజిప్ట్, ‌పాకిస్తాన్‌, ‌సూడాన్‌ ‌వంటి సోదర ముస్లిం దేశాలకు కూడా అంతో ఇంతో మేలు చేసింది. క్షణాలలోనే ఇస్లాం పునరుద్ధరణ అనే పదబంధం ముస్లిం దేశాలలో విరివిగా వినపడడమూ మొదలయింది. ఆ వెంటనే ఇస్లామిక్‌ ఉ‌గ్రవాదం అన్న పదం పదకోశంలోకి వచ్చి చేరింది. సౌదీలో పెరిగిన సంపద కొత్త యుగపు మిలిటెన్సీని తెచ్చింది. గతంలోను ఇలాంటి మిలిటెన్సీ ఉన్నప్పటికీ, ఇప్పటి మిలిటెన్సీకీ దానికీ ఉన్న తేడా ఒక్కటే. ఇది విశ్వవ్యాప్తం.

ఇంకొక లక్షణం- ఈ మిలిటెన్సీకి పెట్టుబడి, సిద్ధాంతం సౌదీ ఇవ్వగా, అమెరికా, యూరప్‌లు సర్వ హంగులూ, పరికరాలూ కూర్చాయి. అలాగే ప్రపంచం నలుమూలల నుంచి ఈ మిలిటెన్సీలో భాగం కావడానికి జనం వచ్చారు. వీటిలో కీలక పాత్ర పోషించినవి మాత్రం పాకిస్తాన్‌, అఫ్ఘానిస్తాన్‌లే. అది ఎవరికీ అంతుపట్టనిదే అయినా, ఇందులో జన్నత్‌ ‌మీద మోజు కూడా ఉంది. ఉగ్రవాదంలో భాగస్వాముల కోసం 72 మంది భోగస్త్రీలు పై లోకాలలో సిద్ధంగా ఉంటారన్న నమ్మకం ఒకటి. ఈ నమ్మకం ఏమాత్రం సడలిపోకుండా ఆ మత గురువులు నిరంతరం పాటు పడుతూనే ఉంటారు. ఇది తప్పనిసరిగా చదవ వలసిన పుస్తకమని ఎందుకు చెప్పాలంటే, ఒక ఇస్లామిక్‌ ఉ‌గ్రవాది బుర్రలో ఏమి ఉంటుంది అన్న అంశాన్ని చర్చించడమే కాకుండా, ఈ బెడదతో పోరాడే వాస్తవ వ్యూహం గురించి కూడా ఈ పుస్తకం చెబుతుంది. ఇవన్నీ కూడా ఒక మాజీ ఉగ్రవాది అనుభవాలు కావడం ఇక్కడ ఆసక్తి కలిగించే అంశం. ఏ విధంగా చూసినా ఈ పుస్తకం అందించిన కొన్ని అంశాలు తప్పనిసరిగా అధ్యయనం చేయవలసినవే.

భూమ్మీద పుట్టిన ప్రతి ముస్లిం ప్రాథమిక లక్ష్యం ఏమిటి? ఇస్లాం ఆధిపత్యానికి ప్రపంచం మొత్తాన్ని దాసోహమనేటట్టు చేయడమే. అంతవరకు ఏ ఒక్క యువకుడు తప్పుదోవ పట్టినవాడని భావించ నక్కరలేదు. వాళ్ల ఏకైక అస్తిత్వమే ముస్లిం అనిపించు కోవడం. ముస్లిం మాత్రమే ముస్లిం. క్రైస్తవులు, యూదులు, బౌద్ధులు, హిందువులు కేవలం కాఫిర్లు. వీళ్లు ఎందుకు భూమ్మీద ఉన్నారంటే ముస్లింలు ఉపయోగించుకోవడానికే ఉన్నారు. ఇంకా చెప్పాలంటే ముస్లింలు లైంగిక అత్యాచారాలు జరుపు కోవడానికీ, ముస్లింల చేతిలో చావడానికీ మాత్రమే ఉన్నారు. కాబట్టి ముస్లింలకు వాళ్ల లక్ష్యాల మీద స్పష్టమైన అవగాహన ఉంది. ప్రతి ముస్లిం కుటుంబంలోని బిడ్డకు ఇదే చెబుతారు. ఇదే బోధిస్తారు.

వాళ్లు నమ్మేలా బోధిస్తారు తప్ప, ఆ బోధనల గురించి పిల్లలు ఆలోచించేటట్టు చేయడం వాళ్ల ఉద్దేశం కానేకాదు. ఆ అవకాశం ఇవ్వరు. దీనికి విరుద్ధంగా హిందువులు తమకు తాము సత్యాన్వేషకులుగా మాత్రమే భావించుకుంటారు. బోధనలు వినడానికే ఉన్నామని అనుకుంటారు. ఇవే కాకుండా ఇతరులు ఉగ్రవాదం వైపు ఆకర్షితులను చేయడానికి ముస్లింలు చేసే ప్రమాణాలు కూడా ఉన్నాయి. మనిషికి హద్దులు లేని శక్తి, కాఫిరులైన బానిసల ద్వారా లభించే ఎల్లలులేని లైంగిక సు•ం దక్కుతాయని ప్రమాణం చేస్తారు.

అన్ని కాఫిర్‌ ‌దేశాలు నిర్మాణంలోనే సహనం కలిగి ఉంటాయి. లేకపోతే సహనం కలిగి ఉన్నట్టు కనిపించడానికి తపన పడతాయి. దీనినే ముస్లిం దేశాలు ‘ఇస్లాంకి తాకత్‌’ అని చెబుతాయి. అంటే మనం ఒదిగి ఉండే కొద్దీ, ముస్లిం దేశాలు ఇంకా ఇంకా ఒదిగి ఉండాలని కోరుకుంటాయి. సహనం, స్వేచ్ఛ వంటి అంశాలను ఇస్లామిస్టులు కేవలం బలహీనతగానే పరిగణిస్తారు. వీధులలో హిజాబ్‌లు ఎంత ఎక్కువగా కనిపిస్తే, ఇస్లామిక్‌ ఉ‌గ్రవాదానికి అంత అవకాశం ఉందనే అర్థం. ఇందుకు సంబం ధించి ఈ పుస్తక రచయిత లోతైన అవగాహనతో ఒక వ్యాఖ్య చేశారు. అది, హిజాబ్‌ ‌విస్తరణకీ, ఇస్లామిక్‌ ఉ‌గ్రవాదం వ్యాప్తికీ అవినాభావ సంబంధం ఉంది.

ఇండోనేషియా, ఈజిప్ట్, అల్జీరియా, బ్రిటన్‌ ‌వంటి దేశాలలో హిజాబ్‌ ‌ధారణ ముస్లిం యువతులకు అనివార్యం చేశారు. ఇస్లామిక్‌ ఉ‌గ్రవాదం అక్కడే ఎక్కువగా కనిపిస్తున్నది. వాళ్ల పుస్తకాలు జిహాద్‌ను, హింసను బోధిస్తాయి. ఇలాంటి బోధనలకు మూలాలు మదర్సాలలో ఉంటాయి. వాళ్లు దేశంలో మరొక దేశం సృష్టిస్తారు. అది భారత్‌ ‌కావచ్చు, అమెరికా, ఐరోపా కూడా కావచ్చు. వాళ్లు చేసేది ఇదే. వీళ్లు బలపడిన ఏ దేశాన్నయినా పరిశీలించండి! అక్కడ ఒక చిన్న పాకిస్తాన్‌, ‌బుల్లి అరబ్‌, ‌మినీ సిరియా కనిపిస్తాయి. ఆ ప్రాంతానికి ఇతరులను అనుమతించరు. ఒకవేళ లోపలికి ప్రవేశిస్తే మెడ మీద పడడానికి కత్తి సిద్ధంగా ఉంటుంది. ఇంకొకటి- వాళ్లు బలహీనులను చిన్నచూపు చూస్తారు. చైనా అంటే వాళ్లకి ఎంత గౌరవమో, అంత భయం. డేనిష్‌ ‌పత్రిక ఒకటి మహమ్మద్‌ ‌మీద 2005లో వ్యంగ్య చిత్రాలు ప్రచురించింది. ఇందుకు క్షమాపణ చెప్పిన తరువాత మాత్రమే అక్కడ ముస్లిం అల్లరి మూకలు రెచ్చిపోయాయి. వాళ్ల లక్ష్యసాధనలో లైంగిక అత్యా చారం పెద్ద ఆయుధం. ఇందుకు సంబంధించిన ఒక వాస్తవం ఉన్నది. ముస్లిమేతర దేశాలలో లైంగిక అత్యాచారాలకు పాల్పడినవారిలో ముస్లింలే ఎక్కువ. డెన్మార్క్‌లో జరిగిన అత్యాచారాలు 75 శాతం, నార్వేలో 65 శాతం, భారత్‌లోను 65 శాతం ముస్లింలు చేసినవిగానే తేలింది. కానీ, ఎక్కడైనా సరే, ఏ సందర్భంలో అయినా సరే, ముస్లింలు తాము బలిపశువులుగా మిగిలిపోయామని వాదిస్తారు. ఇందుకు భారతీయ ముస్లింలు మినహాయింపు కాదు. వీళ్లు ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడానికి ప్రజాస్వామ్యాన్నే ఉపయోగించు కుంటారు. ఏడో శతాబ్దంలోకి మళ్లడానికి ఆధునిక మార్గాలను ఉపయోగించుకోవాలని చూస్తారు. వాళ్లతో కఠినంగా ఉంటే కనుక విజయం అవతలివారిదే అవుతూ ఉంటుంది.

రచయిత వృత్తి రీత్యా వైద్యుడు. అందుకే ఇందులో ఉపమానాలు, పోలికలు వైద్యశాస్త్రం, దాని పరిభాషలో ఉన్నాయి. కేన్సర్‌ అనే పదం ఇందులో తరచు కనిపిస్తుంది. ముఖ్యంగా ఇస్లాం గురించిన ప్రస్తావనలలో రచయిత కేన్సర్‌ అన్న పదమే ఎంచుకున్నారు. రచయితను బట్టి, వాళ్ల ప్రవృత్తులను బట్టి ఈ ధోరణి సహజమైనదిగానే తీసుకోవాలి. ఇమ్రాన్‌ఖాన్‌ ‌క్రికెటర్‌. ఆయన తన ఉపన్యాసాలలో ఆ క్రీడకు సంబంధించిన పదబంధాన్ని ప్రయో గించడం తెలిసినదే. ఈ పుస్తకం ముస్లిం ఉగ్రవాదుల ఆలోచన, ఆచరణలకు సంబంధించి, దానిని ఎదుర్కొనడానికి ఉన్న పద్ధతుల గురించి గొప్ప అవగాహన కల్పిస్తున్నప్పటికీ, చాలా దేశాలు ఇస్తామిక్‌ ఉ‌గ్రవాదంతో కఠినంగా వ్యవహరించడానికి ముందుకు రావడం లేదు. కారణం చమురు దిగుమతుల మీద భయంతోనే.

దేశంలో ఏ మూల ఉన్న ముస్లిం సమాజంతో వైరం పెంచుకున్నా, ఆరేబియా దేశాల నుంచి చమురు ఆగిపోతుందని వీళ్లందరి ఊహ. చమురు ఎగుమతి దేశాలతో గొడవ పెట్టుకోవడమన్న ఆలోచన కూడా వీరికి రాదు. అందుకే ఈ పుస్తక రచయిత ఇలాంటి అంచనాకు వచ్చి ఉండవచ్చు. ఎప్పుడైతే పుడమితల్లి చమురు నిల్వలను ఇవ్వడం మానేస్తుందో, అప్పటి నుంచి ఇస్లామిక్‌ ఉ‌గ్రవాదం కూడా నశించిపోవడం మొదలవుతుందని ఆయన అంచనా.

రచయిత చదువుకున్నది వైద్యశాస్త్రం. దీనితో ఒక ముస్లిం ఉగ్రవాదిగా ఎదగడంలో కనిపించే పరిణామాలను చాలా చక్కగా విశదీకరించారు. ద్వేషం అనే లక్షణం దగ్గర మొదలై, అంతిమంగా ఉగ్రవాదిగా మారే క్రమాన్ని, ఆ దశలను విశ్లేషించారు. సహజమైన ఆలోచనలను చంపుకుని చావులు, హింస పట్ల ప్రదర్శించే మానవీయమైన స్పందన కూడా ఇంకిపోయి, ఆ దశకు ఎలా చేరుకుంటారో కూడా రచయిత చెబుతారు. ఒక సీనియర్‌ ఉ‌గ్రవాది తనకు చెప్పిన మాటలను రచయిత ఉటంకించారు. ‘ఒకరి మెదడు గాడిద కంటే తక్కువేమీ కాదు. ఆ గాడిద మీద నీవు అల్లా సౌధం వరకు రావచ్చు. లోపలికి ప్రవేశించి నప్పుడు మాత్రం ఆ గాడిదని అక్కడ వదిలిపెట్టాలి’ అన్నాడట. ఒక ముస్లిం ఉగ్రవాది ఆలోచనలో ఎంత పాశవికత ఉటుందో తెలుసుకోవడానికి ఈ పుస్తకం చదవడం అవసరం. అప్పుడే దానిని ఎదుర్కొనే మార్గాలు బోధపడతాయి. అందుకే దీనిని ప్రతి ఇస్లామేతరుడు చదవడం అనివార్యం.

‘ఇన్‌సైడ్‌ ‌జిహాద్‌:

అం‌డర్‌స్టాండింగ్‌ అం‌డ్‌ ‌కన్‌‌ఫ్రాంటింగ్‌ ‌రాడికల్‌ ఇస్లాం’

రచయిత: డాక్టర్‌ ‌తౌఫీక్‌ ‌హమీద్‌.

 (‘ఆర్గనైజర్‌’ ‌ప్రచురించిన అమిత్‌ అగర్వాల్‌ ‌సమీక్ష అధారంగా)

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram