Month: October 2021

కశ్మీర్‌ ‌యాత్ర ‘జ్ఞాపకాలకు కంకుమపూల పరిమళం’

భారతీయ సనాతన ధర్మంలో ‘రుషుల’ స్థానం మహోన్నతమైనది. భారత వర్షంలోని అలనాటి కశ్యప రుషి పేరుతో పిలిచే కశ్యపరాజ్యం (నేటి కశ్మీరం) ఎంతగానో ప్రసిద్ధి చెందింది. ప్రకృతి…

అదనపు ఛార్జీలు తిరిగి ఎలా చెల్లిస్తారు?

– సుజాత గోపగోని రాష్ట్రంలో ఎవరూ ఊహించని పరిణామం ఆవిష్కృతమయింది. కేసీఆర్‌ ‌ప్రభుత్వం అధికారంలో ఉన్నంతకాలం సాధ్యం కాదనుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.…

అఫ్ఘాన్‌లో మూగబోయిన గళాలు, కలాలు

అఫ్ఘానిస్తాన్‌లో తుపాకీ మాటున తాలిబన్‌ అధికారం హస్తగతం చేసుకున్నప్పటి నుంచీ ప్రజలకు నిద్రాహారాలు కరువయ్యాయి. ఎప్పుడు ఏ మూల నుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని భయానక…

‌ప్రజారోగ్యంలో కొత్త విప్లవం – ‘ఆయుష్మాన్‌ ‌భారత్‌ ‌డిజిటల్‌ ‌మిషన్‌’

ఆరోగ్యంగా ఉండడం, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంత ముఖ్యమో కరోనా మొత్తం ప్రపంచానికి పాఠం చెప్పింది. ఆరోగ్యమే మహాభాగ్యం… అన్నది జగమెరిగిన నానుడి. నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ…

విజయోస్తు ‘దశమీ…!’

అక్టోబర్‌ 15 ‌విజయదశమి దేశంలోని అష్టాదశ పీఠాలు సహా అనేకానేక శక్తిక్షేత్రాలలో శ్రీ ప్లవనామ సంవత్సర ఆశ్వయుజ శుక్ల పాడ్యమి నుంచి దేవీ నవరాత్రుల ఉత్సవాలు కొనసాగుతున్నాయి.…

చేతికి అందని వారసుడు

సమస్యను పరిష్కరించుకోవడమనేది కాంగ్రెస్‌ ‌పార్టీ చరిత్రలో ఉండదు. సిద్ధాంతంలో కానరాదు. ఇలాంటి పార్టీ సంస్కృతే ప్రభుత్వ నిర్వహణలో కూడా కనిపించేది. దేశాన్ని చిరకాలం పట్టి పీడించిన చాలా…

పూలగండువనం-1

– డా।। చింతకింది శ్రీనివాసరావు ‘‘ఏం నాయనా! ఇంకా పొర్లాడుతున్నావు. భూమికరిచే ఉన్నావే. ఎంత నిద్దరతీస్తావట. లేవయ్యా. పొద్దుపారిపోతోంది.’’ ఇంటి పనులతో అలసిపోతున్న రేక గలగలలాడింది. పట్టించుకోలేదు…

జడమతులకు జ్ఞానమార్గం

సనాతన ధర్మపరంపరలో అద్వైతానిదో విశిష్ట స్థానం. అది ప్రబోధించిన వారు జగద్గురు శ్రీశంకరాచార్యులవారు. మనకు ఇద్దరు జగద్గురువులు. ఒకరు శ్రీకృష్ణ పరమాత్యుడు. రెండవవారు ఆది శంకరాచార్యులవారు. శంకరాచార్యులది…

Twitter
Instagram