Tag: 10-16 August 2020

‌త్రిభాషా విధానం వ్యతిరేకత పేరిట సంకుచిత రాజకీయం

– క్రాంతిదేవ్‌ ‌మిత్ర నూతన జాతీయ విద్యావిధానం-2020లోని త్రిభాషా సూత్రాన్ని అంగీకరించేది లేదని చెప్పడం ద్వారా జాతీయ సమైక్యత కన్నా సంకుచిత ప్రాంతీయ రాజకీయాలే తమకు ముఖ్యమని…

అయోధ్య: కీలక ఘట్టాలు (1528-2020)

1528: మొఘల్‌ ‌చక్రవర్తి బాబర్‌ ‌కమాండర్‌ ‌మీర్‌ ‌బకి బాబ్రీ మసీదును నిర్మించారు. 1885: బాబ్రీ మసీదు ప్రాంతానికి పక్కనే దేవాలయ నిర్మాణానికి అనుమతివ్వాల్సిందిగా ఫైజాబాద్‌ ‌కోర్టులో…

విపత్కర పరిస్థితుల్లోనూ విధ్వసంక నిర్ణయాలు

– సుజాత గోపగోని దేశవ్యాప్తంగా రోజురోజుకి కొవిడ్‌-19 ‌కేసుల సంఖ్య ప్రమాదకర స్థాయిలో పెరుగుతోంది. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కరోనా మీదే ప్రధానంగా దృష్టి…

‘మందిర్ కు ముస్లింలు వ్యతిరేకం కాదు’

అయోధ్య భూమిపూజకు హాజరైన ఒక ముస్లిం చెప్పిన నాలుగు మాటలను ‘టైమ్స్ ఆఫ్‌ ఇం‌డియా’ ప్రచురించింది. మందిర నిర్మాణానికి ముస్లింలు వ్యతిరేకం కాదు అన్న విషయం ప్రజలకు…

శిల్ప సుందరం… శీల బంధురం

‘శిల్ప సుందరం.. శీల బంధురం’… అయోధ్యలో నిర్మించ తలపెట్టిన రామమందిరం గురించి అవధాన సరస్వతి డాక్టర్‌ ‌మాడుగుల నాగఫణిశర్మ అన్న మాటలివి. భూమిపూజ సందర్భంగా ఒక టీవీ…

జాతి గుండె గుడి

అయోధ్య, ఆగస్టు 5, మధ్యాహ్నం 12.44, అభిజిత్‌ ‌లగ్నం. శతాబ్దాల నిరీక్షణ ఫలించిన క్షణమది. ఎంత నిరీక్షణ… అక్షరాలా 491 సంవత్సరాలు. ఇప్పుడు రామమందిరానికి భారత ప్రధాని…

భిన్నత్వంలో ఏకత్వమే రామతత్త్వం

అయోధ్యలో భూమిపూజ సుముహూర్తానికి భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎందరో టీవీ చానెళ్లకు కళ్లప్పగించారు. జాతీయత, ధార్మికత మేళవించిన ఆ అద్భుత, అపురూప ఉత్సవాన్ని వీక్షించారు. ఎందరికో తనువు…

‘‌ప్రతి మనసులోను ఓ మందిరం’

చరిత్రాత్మక భూమిపూజ మహోత్సవానికి పూజ్య సర్‌ ‌సంఘ్‌చాలక్‌ ‌మోహన్‌జీ భాగవత్‌ ‌గౌరవ అతిథిగా హాజరయ్యారు. ఈ భూమిపూజతో భవ్య మందిర నిర్మాణంతో పాటు ప్రజానీకంలో ఆత్మగౌరవ నిర్మాణానికీ,…

Twitter
Instagram