Tag: 21-27 March 2022

‌ప్రబల శక్తి

ఈ తీర్పు చరిత్రాత్మకం. గుణాత్మకం. నిజానికి ఆ ఐదు రాష్ట్రాలలో నాలుగింటిలో భారతీయ జనతా పార్టీ సాధించిన విజయం గురించి అంచనా వేయడానికి ఈ మాటలు చాలవు.…

గోవా.. నాలుగు నుంచి ఇరవై

ఈ ఎన్నికల్లో గోవాలో బీజేపీ స్పష్టమైన ఆధిక్యత ప్రదర్శించింది. మొత్తం 40 స్థానాలున్న ఈ రాష్ట్రంలో 20 స్థానాల్లో గెలుపొంది భాజపా అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్‌…

మణిపూర్‌లో సంకీర్ణాలకు చరమగీతం!

గత కొన్నేళ్లుగా ఈశాన్య భారతంలో పట్టు పెంచుకుంటూ వస్తున్న భాజపా ఈసారి మణిపూర్‌లో ఘనవిజయం సాధించింది. ఐదేళ్లుగా సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతున్న పార్టీ ఈసారి సొంతంగా మెజారిటీ…

పంజాబ్‌ ‌భవితవ్యం ఆప్‌ ‌చేతిలో..

– గోపరాజు విశ్వేశ్వరప్రసాద్‌ ‌కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సాగుచట్టాలకు వ్యతిరేకంగా సుదీర్ఘకాలం పాటు పంజాబ్‌ ‌రైతులు ఉద్యమించారు. ఈ ప్రభావం ఎన్నికలపై కచ్చితంగా ఉంటుందని విశ్లేషకులు భావించారు.…

‌సరైన అడుగు

సంపాదకీయం శాలివాహన 1943 శ్రీ ప్లవ ఫాల్గుణ మహుళ తదియ 21 మార్చ్చి 2022, సోమవారం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ…

మహమ్మారి వేళ పరిమళించిన మానవత్వం

సర్‌ ‌కర్యవాహ ఆర్‌ఎస్‌ఎస్‌ ‌ప్రతినిధి సభకు సమర్పించిన నివేదిక కీలక నిర్ణయాలు తీసుకునే రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌ అఖిల భారతీయ ప్రతినిధి సభ (మార్చి 11-13) మూడు…

అనుమానం పెనుభూతం

నేతాజీ- 37 – ఎం.వి.ఆర్‌. ‌శాస్త్రి అనుమానం లేని చోట అనుమానాలు పెట్టటంలో మన నేతాశ్రీలు అఖండ ప్రజ్ఞావంతులు. విమాన ప్రమాదంలో నేతాజీ సుభాస్‌ ‌చంద్రబోస్‌ ‌మరణించి…

ఉరితాడును ముద్దాడారు

ఆజాదీ కా అమృత్‌ ‌మహోత్సవం ‘రంగ్‌ ‌దే బసంతి చోలా మాయె రంగ్‌ ‌దే’ మా చొక్కాకు వసంతపు వర్ణాన్ని (కుంకుమ పువ్వు రంగుని) పులమండి అంటూ…

మద్యం మత్తులో రాలిపోతున్న పేదలు

– తురగా నాగభూషణం మద్యం మత్తులో పేదలు రాలిపోతున్నారు. ప్రభుత్వం అనుసరిస్తోన్న విధానం పేదలకు ఆర్థిక, ప్రాణ నష్టాలు కలిగిస్తోంది. ఇసుక పాలసీతో నిర్మాణరంగ కార్మికుల ఉపాధి…

ఉత్తరాఖండ్‌లో ముఖ్యమంత్రులు మారినా ప్రజా తీర్పు యథాతథం

అధికారంలో ఉన్న పార్టీ తర్వాత ఎన్నికల్లో ప్రతిపక్ష స్థానానికి వెళ్లడం అక్కడ ఆనవాయితీ.. కానీ తాజా ఎన్నికల్లో ఇందుకు భిన్నంగా అధికార పార్టీకి మరోసారి అవకాశం ఇచ్చారు…

Twitter
Instagram