రాముడి అడుగుజాడలు
అయోధ్యలో రామాలయ నిర్మాణం ఆరంభమైంది. ఇది భారతీయ జాగృతిలో కొత్త మలుపు. ఇందుకు అనేక కారణాలు. ఆధ్యాత్మిక పరమైనవి, రాజకీయ, సామాజిక కారణాలు కూడా ఇందుకు తోడ్పడినాయి.…
అయోధ్యలో రామాలయ నిర్మాణం ఆరంభమైంది. ఇది భారతీయ జాగృతిలో కొత్త మలుపు. ఇందుకు అనేక కారణాలు. ఆధ్యాత్మిక పరమైనవి, రాజకీయ, సామాజిక కారణాలు కూడా ఇందుకు తోడ్పడినాయి.…
పర్యావరణ కార్యకలాపాలను నిర్వహించడం ఒక ప్యాషన్గా తయారయింది. దానికి కారణం మూల్లోకి వెళ్లి సమస్యను చూడలేకపోవడమే. పర్యావరణాన్ని చెడగొట్టడం వలన ఇక్కడ, అక్కడ అని కాకుండా యావత్…
జాతి గౌరవ ప్రతీకకు వందేళ్లు ‘‘స్వాతంత్య్ర జాతికిది చక్కని వెలుగు జాతి పేరు జగాన స్థాపించగలుగు’’ (గురజాడ రాఘవశర్మ) స్వేచ్ఛకీ, జాతి గౌరవానికీ, చరిత్రకూ ప్రతీక మన…
వందేళ్ల ఖిలాఫత్ ఉద్యమం-6 అక్టోబరు 27,1919న మనదేశంలో ఖిలాఫత్ ఉద్యమం ప్రారంభం అయింది. ఆ తర్వాత సంవత్స రానికే లోకమాన్య బాలగంగాధర్ తిలక్ అసువులు బాశారు. దానితో…
కాలం గడుస్తున్న కొలది జాతి జీవనంలో సంఘం ఆవశ్యకత, గొప్పదనం మరింతగా దృగ్గోచరమవుతున్నాయి. రాష్ట్రీయ స్వయంసేవక సంఘానికి చెందిన స్వయంసేవకులు అన్ని రంగాల్లో సకారాత్మక పరివర్తన తెచ్చేందుకు…
అక్షయ్ కృషి పరివార్ సామజిక ధార్మిక సంస్థలతో కలసి భూమి సుపోషణ ఉద్యమం నిర్వహించడం ముదావహం. ఇదెంతో ఉపయోగకరం. మన దేశం ప్రధానంగా గ్రామీణ దేశం. కరోనా…
మట్టిపనీ, పొలం పనులూ చేస్తూ భూమిని నమ్ముకున్న రైతులు వ్యవసాయ శాస్త్రవేత్తలకేమాత్రం తీసిపోరు. కొందరు వ్యవసాయ శాస్త్రవేత్తల ధోరణితో రైతులు అయోమయానికి గురయి నష్టపోతున్నారు. సాగు పద్ధతుల్లో…
జాగృతి నిర్వహించిన స్వర్గీయ ఎం.డి.వై రామమూర్తి స్మారక నవలల పోటీ ఫలితాలు – 2020 పోటీకి మంచి స్పందన వచ్చింది. మా ఆహ్వానం మేరకు పోటీలో పాల్గొన్న…
సామాజిక సమరసతా వేదిక కార్యక్రమాలను రూపొందించుకొని నిర్వహించటంలో ఏప్రిల్ మాసం చాలా కీలకమైనది. ప్రముఖ సామాజిక సంస్కర్తలు, అణగారిన వర్గాలను పైకి తీసికొని రావడానికి నిరంతర కృషి…
మీడియా సమావేశంలో డాక్టర్ మన్మోహన్ వైద్య అఖిల భారతీయ ప్రతినిధి సభ ప్రతిఏటా జరుగుతుందనీ, సంవత్సరమంతా జరిగిన సంఘ కార్యకలాపాలను ఈ సమావేశాలోనే సింహావలోకనం చేసుకుంటామనీ, అదే…