పారిశ్రామిక కేంద్రం… ప్రమాదాల కూడలి
విశాఖపట్నం నగరం భారీ పరిశ్రమలకు నిలయంగా, దేశ ప్రగతికి చోదక శక్తిగా పేరుగాంచింది. కానీ, తరచూ జరుగుతున్న పారిశ్రామిక ప్రమాదాలలో ఎందరో అమాయక కార్మికుల ప్రాణాలు గాలిలో…
విశాఖపట్నం నగరం భారీ పరిశ్రమలకు నిలయంగా, దేశ ప్రగతికి చోదక శక్తిగా పేరుగాంచింది. కానీ, తరచూ జరుగుతున్న పారిశ్రామిక ప్రమాదాలలో ఎందరో అమాయక కార్మికుల ప్రాణాలు గాలిలో…
సోమేపల్లి సోమయ్యగారు తెలుగునాట 30 సంవత్సరాలపాటు ప్రాంత ప్రచారక్గా గ్రామగ్రామాన సంఘకార్యం కోసం అవిశ్రాంతంగా పర్యటిస్తూ ఒక్కొక్క స్వయంసేవక్ను గుర్తించి కార్యకర్తగా మలచిన తీరు అద్భుతం. సామాజిక…
సృష్టిలో తొలుత జన్మించింది జలమని చెబుతారు. బ్రహ్మదేవుడు మొదట సృష్టించింది నీరే (శాకున్తలం). ‘ఎప్పుడు ఎడతెగక పారే ఏరు’ ఉన్నచోటనే కాపురం పెట్టమన్నాడు సుమతీ శతక కర్త…
జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి (జూన్ 27) హిందూ సామ్రాజ్య దినోత్సవం సింహాల్లా గర్జించడంకాదు, గర్జించే సింహాలను, గడగడ లాడించిన చరిత్ర మనది. భారతచరిత్రలో క్రీ.శ.712లో దాహిర్ రాజు…
‘జాగృతి’ నిర్వహించిన స్వర్గీయ కొండపాక కిషన్రావు స్మారక నవలల పోటీలో ప్రథమ బహుమతి పొందిన రచన మరి కాసేపటికి బలిష్టమైన కర్రలతో కట్టిన కొన్ని పెద్ద పెద్ద…
దేశానికి అతి పెద్ద సమస్యగా కాంగ్రెస్ పార్టీ మారిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం 12 సంవత్సరాల మైలు రాయిని చేరుకున్న సందర్భంగా…
వ్యవసాయ ప్రధానమైన మన దేశంలోని గ్రామాల్లో హెచ్చుమందికి జీవనోపాధి కల్పనకు, వ్యవసాయాధారిత పరిశ్రమలను ఇతోధికంగా ప్రోత్సహిస్తూ, రైతుల ఆర్థిక స్వావలంబన ద్వారా దేశ ఆర్థిక ప్రగతికి కేంద్ర…
భారతదేశ ‘ప్రధాన సేవక’ ప్రస్థానం 140 కోట్ల మంది ప్రజల పాలనాపరమైన అంచనాలను పునర్లిఖించింది. ఆధునిక ప్రపంచ చరిత్రలోనే అత్యంత కీలకమైన అధ్యాయాలలో ఒకదానిని రాసింది. ప్రధాని…
రాజకీయాల్లో విభేదాలు సహజం. రాజకీయ పార్టీల మధ్య సిద్ధాంతపరమైన వ్యత్యాసాలు కూడా సహజమే. అలాగే, ఒకే పార్టీలోని నేతల మధ్య అభిప్రాయ భేదాలూ సర్వ సాధారణమే. కానీ,…
జూన్ 10, 2026 భారతదేశ రాజకీయ చరిత్రలో ఒక కీలకమైన ఘట్టం. ఈ రోజున, ఎన్నికైన ప్రధానమంత్రిగా వరుసగా 4,398 రోజులు పదవిలో కొనసాగిన జవాహర్లాల్ నెహ్రూ…