Month: October 2020

కథల పోటీ-2020 ఫలితాలు

డా।। శిష్ట రామచంద్రరావు, శ్రీమతి డా।। శిష్ట సత్యదేవిరాజ్యలక్ష్మి; డా।। శ్రీగిరిరాజు శ్రీనివాస్‌ ఉమామహేశ్‌, శ్రీ‌మతి డా।। శ్రీగిరిరాజు హైందవి ఆధ్వర్యంలో జాగృతి నిర్వహించిన శ్రీగిరిరాజు ధర్మసంరక్షణ…

‘‌సాక్షి’ కలం సౌరభాలు

ఇరవయ్యవ శతాబ్దం తొలి దశకం నుంచి తెలుగులో వెలువడిన సాహిత్యం కొత్త వేకువలను దర్శింప చేసింది. యథాతథస్థితిని పూర్తిగా ద్వేషించిన అక్షరాలవి. ఆధునిక ప్రపంచం అవతరిస్తున్న కాలంలో,…

హిందూధర్మ వాణి సోదరి నివేదిత

అక్టోబర్‌ 28 ‌సోదరి నివేదిత జయంతి మేరీ నోబెల్‌ ‌తన మొదటి సంతానం కోసం వేయి కళ్లతో ఎదురుచూశారు. ఆ పుణ్యాత్మురాలు తన మొదటి బిడ్డ జన్మించటానికి…

ఉత్తరాంధ్ర ‘పైడి’తల్లి వేడుక… సిరిమాను

విజయనగరంలో పైడితల్లి సిరిమానోత్సవం, అక్టోబర్‌ 27 ‌విద్యల నగరం విజయనగరానికే పరిమితమైన ఒకనాటి గ్రామదేవత ఉత్సవం అనంతరకాలంలో కళింగ దేశానికి విస్తరించింది. దేశవిదేశీయులను ఆకట్టుకుంటోంది. రెండున్నర శతాబ్దాలకుపైగా…

కూచిపూడి నాట్య శోభ

కొందరు కారణజన్ములు. కూచిపూడి నాట్యానికి మరింత వన్నె తెచ్చి ఆ కళాసేవలో తన జీవితాన్ని గడిపి తన పాత్ర ముగియగానే రంగస్థలం నుంచి నిష్క్రమించే పాత్రలా మనల్నందరినీ…

వెంకన్న సొమ్ముపైన కన్ను!

జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం, టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) పాలక మండలి ప్రస్తుతానికి ఒక అడుగు వెనక్కి వేస్తే వేసి ఉండవచ్చు. కానీ, ఏడుకొండల వెంకన్న దేవుడి ఆస్తులను…

ఈ ‌శాపం ఎవరి పాపం?

హైదరాబాద్‌ ‌మహానగరం చెరువైంది. కాలనీలన్నీ నీట మునిగాయి. వీధులు కాలువలయ్యాయి. కార్లు పడవలైనాయి. ద్విచక్ర వాహనాలు మరబోట్లుగా మారాయి. చెరువులు తెగిపోయాయి. వంతెనలు కూలిపోయాయి. భారీ వరదలకు…

‘‌వందే వాల్మీకి కోకిలమ్‌’

అక్టోబర్‌ 31 ‌వాల్మీకి జయంతి ‘‌కూజింతం రామరామేతి మధురం మధురాక్షరం/ఆరుష్య కవితాశాఖం వందే వాల్మీకి కోకిలమ్‌’ (‌కవిత్వమనే కొమ్మనెక్కి రామా! రామా! అని కూస్తున్న వాల్మీకి అనే…

ఆయన ఆస్తి

పేద దేశం భారత్‌ ‌పార్లమెంట్‌లో 795 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో ఎనభయ్‌ ‌శాతం కోటీశ్వరులే. కోటీశ్వరులు లోక్‌సభలో ఎక్కువా? రాజ్యసభలో ఎక్కువా? దీనికి సమాధానం వెంటనే…

పదవుల పందేరం… రాజకీయ హోదాకు దూరం

చివరి భాగం ఎంకెఏ సంయుక్త కార్యదర్శి 1952లో ఈ ప్రాంతాల ప్రతినిధిగా మారాడు. 1967లో అలాంటి పదవి మరొకటి సృష్టించారు. గిల్గిత్‌, ‌బాల్టిస్తాన్‌లకు వేరువేరుగా ఎంకెఏ అన్ని…

Twitter
Instagram