డ్రాగన్‌ ఉచ్చు నుంచి తప్పించడానికే!

డ్రాగన్‌ ఉచ్చు నుంచి తప్పించడానికే!

దక్షిణాసియా ప్రాంతంలో భారత వ్యూహాత్మక సంబంధాలు చాలాకాలం సార్క్‌ దేశాలకే పరిమితమయ్యాయి. ఈ పరిధిని దాటి మొదటిసారిగా భారత్‌ తన సంబంధాలను మరింత విస్తృతపరచుకునే ప్రయత్నం చేసింది. రెండవసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన నరేంద్ర మోదీ ఆ కార్యక్రమానికి బింస్టెక్‌ దేశాధి నేతలను ఆహ్వానించారు. అలాగే తన విదేశీ పర్యటనలను మాల్దీవులతో ప్రారంభించారు.

About Author

By ganesh

Twitter
Instagram