Category: వ్యాసాలు

అదిగో కందకుర్తి!

ఆ ‌కుగ్రామానికి వెళ్లిన కొందరు స్వయంసేవకులు అక్కడి మట్టిని తీసి నుదుట అద్దుకున్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ‌వ్యవస్థాపకులు డాక్టర్‌ ‌కేశవ్‌రావ్‌ ‌బలీరామ్‌ ‌హెడ్గెవార్‌ ‌పూర్వీకులు నడిచిన నేల అదే.…

ఆ ‌క‘వన’నాలలో కనిపించేది మా జీ‘వనమే!’

‌రామాయణం, భారతం.. ఇవి భారతీయ సమాజానికి జాతీయ కావ్యాలు. ఇవి శతాబ్దాలుగా భారతజాతిని ఉత్తేజితం చేస్తున్నాయి, మార్గదర్శనం చేస్తున్నాయి. కుటుంబ విలువలు, నైతిక విలువలను బోధిస్తున్నాయి. భారతదేశంలోనే…

మత స్వేచ్ఛను వెతుక్కుంటూ..

రఘూజీ రాజే భోంస్లే (రెండో రఘూజీ) నాగ్‌పూర్‌ ‌సంస్థానాధీశుడు. ఈయనకు కందకుర్తితో చిత్రంగా పరిచయం కలిగింది. అది కూడా పిండారీల కారణంగా జరగడమే వింత. ఈయన కాలంలోనే…

తెలుగులిపికి వెలుగులిచ్చిన కాలం

వేంగి చాళుక్య అని కూడా పేరొందిన తూర్పు చాళుక్య రాజవంశం, క్రీ.శ. 624-1189 వరకు దక్కన్‌ను ఎక్కువ కాలం పాలించిన రాజవంశం. ఇదే కాలం ప్రాకృత భాష,…

పల్లె ఎగరేసిన పతాకం

కందకుర్తికి నడిబొడ్డు అనదగిన ప్రదేశంలో స్కంద మందిరం ఉంది. తూర్పు ముఖంగా దీనిని నిర్మించారు. ఏడువందల ఏళ్ల నాటి ఈ మందిరం శిథిలమైంది. ఆర్‌ఎస్‌ఎస్‌ ‌కార్యకర్తలు, కొందరు…

కష్టాల కౌమారం, స్వేచ్ఛకై సమరం

ఇంగ్లిష్ చదువులు, విదేశాలలో విద్య తరువాత పాశ్చాత్య రాజకీయ, ఉదారవాద సిద్ధాంతాల ఆధారంగా భారతదేశ పరాధీనతను అర్థం చేసుకున్నవారు కనిపిస్తారు. వీరితో పాటు భారతీయ పురాణాలు, ఆర్ష…

జానపద రామాయణాలలో చమత్కార బాణాలు

‘‌మధురము రామాయణ కథ/మధురము వాల్మీకి వాక్కు’ అంటారు కరుణశ్రీ, ‘తెలుగు రామాయణాలు’ వ్యాసంలో. వాస్తవానికి వాల్మీకి మహర్షియే తన రామాయణాన్ని ‘పాఠ్యే గేయేచ మధురమ్‌’ అని ఉగ్గడించాడు.…

తల్లి దాస్యంలో ఉంటే..

ఆత్మ గౌరవం అంటే ఏమిటో, అస్తిత్వ భావన అవసరం ఏమిటో, దాస్యం ఎంత నీచమో, విముక్తి ఎంత అవసరమో ఒక పురాణగాథ డాక్టర్జీకి అవగాహనకు వచ్చేటట్టు చేసిందనవచ్చు.…

భారత్ కీర్తికిరీటం ఏఐ సదస్సు

కృత్రిమ మేధ(ఏఐ) విషయంలో అంతర్జాతీయ దిగ్గజ దేశాలకు భారత్ ఏ మాత్రం తీసిపోదనే సంగతిని ఇటీవల జరిగిన ఏఐ సదస్సు తేటతెల్లం చేసింది. ఏఐను ఒక ఉపకరణంగా…

రాష్ట్రపతి భవన్‌లో రాజాజీ విగ్రహం

చక్రవర్తి రాజగోపాలాచారి బస్ట్ పరిమాణంలోని విగ్రహాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్‌లో ఫిబ్రవరి 23న ఆవిష్కరించారు. రాజ గోపాలా చారి లేదా రాజాజీ స్వతంత్ర భారత…

Twitter
YOUTUBE