Category: ఆంధ్రప్రదేశ్

రాజకీయ ‘జల’క్రీడ

టి.ఎన్‌.భూషణ్‌ తెలంగాణ ఎన్నికల ఫలితాలు పాలకుల అహంకారం, అధికార దుర్వినియోగం, అవినీతి, అభివృద్ధినిరోధంవంటి అంశాలపై ప్రజల వ్యతిరేకతను ప్రతిబింబించాయి. బీఆర్‌ఎస్‌ నాయకులు, అనుచరుల అధికారమదానికి ఈ ఎన్నికల…

జలవనరులు వెలవెల రైతన్నలు విలవిల

రాష్ట్రంలో ఏర్పడిన వాతావరణ పరిస్థితులు రాబోయే కరవును సూచిస్తున్నాయి. పదేళ్లలో ఎన్నడూ లేనంత తీవ్ర వర్షాభావ పరిస్థితులు రైతులకు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రధాన జలాశయాలైన తుంగభద్ర, శ్రీశైలం,…

ప్రచార యావే తప్ప ప్రజా హితం ఏదీ?

వైసీపీ ‘ఆంధ్రప్రదేశ్‌కు జగనే ఎందుకు’ అనే కార్యక్రమాన్ని ప్రభుత్వ ఖర్చులతో నిర్వహిస్తూ, యంత్రాంగాన్ని ప్రచారంలో వాడుకుంటూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది. పాలనలో విఫలమైన వైకాపా ప్రభుత్వం, ప్రజా…

‌ప్రభుత్వ తీరుపై సర్వత్రా నిరసన వెల్లువ

రాష్ట్ర ప్రజలు వైసీపీ ప్రభుత్వాన్ని తిరస్కరిస్తున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు, హామీలను బుట్టదాఖలు చేయడమే కాదు… వనరులన్నీ దోచుకోవడం, అవినీతిని ప్రోత్సహించడం, ప్రశ్నించిన గొంతులను నలిపేయడం,…

‌ప్రభుత్వ విధానాలపై ‘కాగ్‌’ ‌కన్నెర్ర

ఆంధప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటును కంప్ట్రోలర్‌ అం‌డ్‌ ఆడిటర్‌ ‌జనరల్‌ (‌కాగ్‌) ‌తప్పుబట్టింది. ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం లేకుండా గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను ఏర్పాటు…

మద్యం దందాపై మహిళా మోర్చా దండయాత్ర

అధికారాన్ని అడ్డంపెట్టుకుని రాష్ట్రం మొత్తం తమ సొంత జాగీరులా భావిస్తున్న వైసీపీ ప్రభుత్వం మద్యం వ్యాపారం ద్వారా పెద్ద అవినీతికి పాల్పడుతున్నట్లు బీజేపీ మహిళా మోర్చా ఆరోపిస్తోంది.…

విద్యుత్‌ ‌విధానంపై వైసీపీ తీవ్ర వైఫల్యం

విద్యుత్‌ ఉత్పత్తి, సరఫరా రంగంలో వైసీపీ ప్రభుత్వం తీవ్ర వైఫల్యం చెందింది. విద్యుత్‌పైనే అన్ని వర్గాలు ఆధారపడి ఉన్నాయి. అందువల్ల డిమాండ్‌ ‌మేరకు విద్యుత్‌ను సరఫరా చేయవలసి…

‘ఇసుకా’సురుల స్వైర విహారం

రాష్ట్రంలో ఇసుకను విచ్చలవిడిగా తరలించుకుపోతున్నారు. ఇసుకను సరఫరా చేసేందుకు జేపీ వెంచర్స్ ‌సంస్థ ప్రభుత్వంతో చేసుకున్న రెండేళ్ల ఒప్పందం ఈ ఏడాది మే 13తో ముగిసింది. జేపీ…

ఆర్‌-5 ‌జోన్‌ ఇళ్లకు హైకోర్టు అడ్డు    

రాజధాని అమరావతిలోని ఆర్‌-5 ‌జోన్‌లో ఇళ్ల నిర్మాణంపై వైసీపీ ప్రభుత్వానికి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇళ్ల నిర్మాణంపై స్టే విధిస్తూ హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం మధ్యంతర…

జవాబు లేకే వ్యక్తిగత విమర్శలు

వైసీపీ ప్రభుత్వం నాలుగేళ్ల పాలనలో తీవ్ర వైఫల్యం చెందింది. ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. ధరలను అదుపు చేయలేదు. అభివృద్ధి జరగలేదు. సమస్యలను పరిష్కరించలేదు. పన్నుల భారాలు మోపింది.…

Twitter
YOUTUBE
Instagram