Category: ఆంధ్రప్రదేశ్

అమలుకాని హామీలు.. జనం కళ్లకు గంతలు..

వైసీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్‌మోహనరెడ్డి రాయలసీమలో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. కడప, ప్రొద్దుటూరు, నంద్యాల, ఎమ్మిగన్నూరు, కర్నూలులో పర్యటించి, తన ప్రభుత్వంలో జరిగిన మేలు గురించి ప్రజలకు…

డ్రగ్స్‌కు అడ్డా విశాఖ..

ప్రశాంతతకు మారుపేరుగా, అందాల నగరంగా పేరున్న విశాఖ అక్రమాలకు, మాదకద్రవ్యాలకు అడ్డాగా మారుతోంది. ఇప్పటివరకు గంజాయికి పుట్టినిల్లుగా చెప్పుకునే నగరం డ్రగ్స్‌కు కేంద్రంగా మారుతోంది. ఇలాంటి వాటిని…

డబుల్ ఇంజన్ సర్కార్ తోనే శీఘ్ర ప్రగతి

నేషనల్‌డెమొక్రటిక్‌ అలయెన్స్(ఎన్‌డిఏ) భాగస్వామ్య పక్షాలు బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీలు ఆంధప్రదేశ్‌లోని చిలకలూరిపేట బొప్పూడిలో మార్చి 17న నిర్వహించిన ప్రజాగళం సభ రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, వైసీసీ…

ఎన్‌డిఏ లోకి టీడీపీ పునః ప్రవేశం  

నేషనల్‌ ‌డెమొక్రటిక్‌ ఎలయన్స్ (ఎన్‌డీఏ)లో తెలుగుదేశం పార్టీ అధికారికంగా చేరింది. జనసేన ఇప్పటికే ఎన్‌డీఏతో కలిసి ఉంది. టీడీపీ కూడా కలవడంతో ఇప్పుడు బీజేపీ, జనసేన, తెలుగుదేశం…

అప్పుల కోసం తాకట్టులో ప్రభుత్వ ఆస్తులు 

వైసీపీ పాలనల సంక్షేమ కార్యక్రమాలకే తప్ప అభివృద్ధి పథకాలకు అవకాశం లేకుండా పోయిందని ఒకపక్క ఆవేదన వ్యక్తమవుతుంటే, ఆర్థిక వనరలు సమీకరణ కోసం ప్రభుత్వ ఆస్తులను తాకట్టు…

ఇసుక తవ్వకాలపై నివేదికతో వైసీపీలో మథనం

రాష్ట్రంలో పెద్దఎత్తున ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్న విషయం నిజమేనని అందిన నివేదికను సర్వోన్నత న్యాయస్థానం ముందు ఉంచాలని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్‌జీటీ ) ఆదేశించడంతో…

అధికార దుర్వినియోగానికి అంతెక్కడ

‌ప్రభుత్వ కార్యక్రమాలను తమ పార్టీ ప్రయోజనాలకు వాడుకుంటూ వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది. ఇప్పటికే ‘గడపగడపకూ మన ప్రభుత్వం’, ‘బస్సు యాత్రలు’ వంటి కార్యక్రమాలకు జన సమీకరణ,…

ఎన్నికల కరపత్రంగా మధ్యంతర బడ్జెట్‌

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో మధ్యంతర బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌, మరుసటి రోజు ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి చేసిన ప్రసంగాలు వైసీపీ ఎన్నికల కరపత్రాన్ని…

‌వైకాపా విధానాలతో నిరుద్యోగుల్లో తీవ్ర నిరాశ

వైసీపీ ప్రభుత్వం విధానాలు నిరుద్యోగులను తీవ్ర నిరాశకు గురిచేశాయి. అటు ప్రతిపక్ష నేతగా, ఇటు సీఎంగా 2.30 లక్షల ఉద్యోగాలను జాబ్‌ ‌క్యాలెండర్‌ ‌ద్వారా భర్తీచేస్తామని ఇచ్చిన…

వైసీపీ పాలనలో  బీసీలే బాధితులు

బీసీల పక్షపాతిగా చెప్పుకుంటున్న వైసీపీలో తామే బాధితులమని బీసీలు చెబుతున్నారు. తమకు అసెంబ్లీ సీట్లు, పార్టీ బాధ్యతలు ఇచ్చినా పెత్తనం మాత్రం రెడ్లదే. 56 బీసీ కార్పొరేషన్లు…

Twitter
Instagram