Tag: 27 april-03 may 2020

కష్టకాలంలో కలిసి నడుద్దాం

ప్రస్తుత దేశ పరిస్థితులు – స్వయంసేవకుల పాత్రపై ఆర్‌ఎస్‌ఎస్‌ ‌సర్‌ ‌సంఘచాలక్‌ ‌మోహన్‌జీ భాగవత్‌ ఉద్బోధ సమాజ సర్వతోముఖాభివృద్ధి మన లక్ష్యం. సంఘ స్వయంసేవకులు ఈ లక్ష్యాన్ని…

ఆధ్యాత్మిక జాతీయ భావాలకు ఆద్యుడు

ఏ‌ప్రిల్‌ 28 ఆదిశంకరాచార్యులు జయంతి సందర్భంగా.. ద్వాపర యుగాంతంలో ధర్మ సంరక్షణకై జరిగిన కురుక్షేత్ర సంగ్రామంలో 18 అక్షౌణీల సైన్యం ఆహుతి అయ్యింది. శ్రీకృష్ణుడు రక్షించిన ధర్మం…

భారత్‌ ‌వ్యూహాత్మక ఎత్తుగడ

– క్రాంతిదేవ్‌ ‌మిత్ర కరోనా మహమ్మారి ఎవరి సృష్టో ప్రపంచానికి తెలిసిపోయింది. ప్రపంచ దేశాలన్నీ కొవిడ్‌ 19 ‌వైరస్‌ ‌బారినపడి విలవిల్లాడుతూ వారి ఆర్థిక వ్యవస్థలన్నీ అతలాకుతలం…

సమతామూర్తి

భగవద్‌ ‌రామానుజాచార్యులు ధార్మికవేత్త మాత్రమే కాదు. దిగువ వర్గాల సముద్ధరణకు కృషి చేసిన సాంఘిక సంస్కర్త. మమతను మానవతను ప్రవచించిన సమతామూర్తి. వేదానికి సరైన నిర్వచనం చెప్పి,…

అర్ణబ్‌ ‌మీద దాడి: ప్రశ్నల జడి

ప్రసార మాధ్యమాల మీద, వాటి సారథుల మీద దాడులు కొత్త కాదు. సాధారణంగా అధికారంలో ఉన్నవారి మీద దాడి నెపం పడుతూ ఉంటుంది. ఎందుకంటే సాధారణంగా మీడియాది…

ఇప్పుడు రంజాన్ పండగ – ముందుంది ముసళ్ల ‘పండుగ’

కొవిడ్‌ 19‌ని కట్టడి చేయడానికి ఉన్న ఏకైక మార్గం లాక్‌డౌన్‌. ‌దీనిని అన్ని ప్రపంచ దేశాలు అంగీకరించాయి. ఆచరిస్తున్నాయి. ఫలితంగా జనజీవనం స్తంభించిపోయింది. మత విశ్వాసాల కంటే…

పాల్గర్‌ ‌పాపం ఆ అందరిదీ!

ఈ దేశంలో హిందువులకు రక్షణ లేదు. ఈ మాట అంటే వెక్కిరించడానికి కనీసం లక్ష గొంతులు లేస్తాయి. టీవీ చానళ్లు, గోష్టులు, సభలు మండిపడిపోతాయి. మహారాష్ట్రలోని పాల్గర్‌…

వ్యాపారం 70 శాతం కుదేలు

కొవిడ్‌ 19 ‌మానవాళినే కాదు, ప్రపంచ వ్యాపార రంగాన్ని కూడా పునాదులతో సహా కదిలిస్తున్నది. ఇది భారత్‌కు కూడా వర్తిస్తుంది. ప్రాణాల కంటే వ్యాపార వాణిజ్యాలు ఎక్కువ…

ఒక యుద్ధం.. రెండు వ్యూహాలు

కొవిడ్‌ 19 ‌మహమ్మారితో యుద్ధానికి విరామం ఇవ్వలేం. ఆర్థిక వ్యవస్థ పునర్‌ ‌నిర్మాణ యజ్ఞం ప్రారంభించకుండా ఇక ఉండలేం. ఇలాంటి అత్యంత కీలక దశకు భారతదేశం చేరింది.…

Twitter
Instagram