Tag: 15 February 2021

మైనారిటీ స్వరాలు మారుతున్నాయి

నాలుగు పెద్ద రాష్ట్రాలలో, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఈ వేసవిలో ఎన్నికలు జరగనున్నాయి. ఆ నాలుగులోని మూడు రాష్ట్రాలలో మైనారిటీ ఓట్లు కీలకం. అస్సాంలో ముస్లిం…

ఈ ‌తీర్పయినా కళ్లు తెరిపిస్తుందా!

భారతదేశంలో సెక్యులరిజం అంటే ‘అన్ని మతాల పట్ల సమానంగా సహిష్ణుత కలిగి ఉండడం’. మద్రాస్‌ ‌హైకోర్టు ఫిబ్రవరి ఆరో తేదీన ఇలా పునరుద్ఘాటించవలసి వచ్చింది. పాశ్చాత్య దేశాలలో…

మనమెందుకు ఇక్కడే వున్నాం..

– ఆకురాతి భాస్కర్‌చంద్ర వాకాటి పాండు రంగరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది సుబ్రహ్మణ్యస్వామికి నోట మాటరాలేదు. మనవరాలు వెలుగు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయాడు.…

జై ‘అష్ట’ దిగ్బంధనం!

– డా. రామహరిత చైనా పట్ల అనుసరించవలసిన విధానాన్ని భారత్‌ ‌సవరించుకోవలసిన అవసరం ఉందని నిపుణులు, వ్యూహకర్తలు చాలాకాలంగా చెప్తున్నారు. ఏడు నెలలుగా సాగుతున్న ప్రతిష్టంభనకు ముగింపు…

ధర్మాగ్రహం

మధ్యయుగాల నాటి మతోన్మాదుల అరాచకాలను తలపిస్తూ ఆంధప్రదేశ్‌లో ఇటీవలికాలంలో హిందూ దేవాలయాల మీద జరిగిన దాడులు ఒక్క హిందువులనే కాదు, సరిగా ఆలోచించే వారందరినీ కలత పెట్టాయి.…

సైన్యం కోరల్లో మయన్మార్‌

‌మయన్మార్‌కు మిలటరీ పాలన కొత్తేమీ కాదు. దశాబ్దాల తరబడి ఈ ఆగ్నేయాసియా దేశం సైనిక పదఘట్టనల కింద నలిగిపోయింది. ఏడు దశాబ్దాలకు పైగా ప్రస్థానంలో అప్పు డప్పుడూ…

అం‌తర్వేది నారసింహుని కల్యాణ మహోత్సవ హేల

సంక్రాంతి సంబరాలు ముగిసిన తరువాత కోనసీమ ప్రజల వెంటనే హాజరయ్యే వేడుక అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహస్వామివారి కల్యాణ మహోత్సవం. నారసింహుని కల్యాణం తరువాతనే తమ సంతానానికి వివాహాలు…

ఇరాన్‌ ‌పనేనా?

ఢిల్లీలో అత్యంత భద్రత ఉండే ప్రాంతమది. అంతకు మూడు రోజుల క్రితమే గణతంత్ర దిన వేడుకలు జరిగాయి. రైతులుగా చెప్పుకుంటున్న కొందరు అరాచకవాదులు అదేరోజు భారీ హింసకు…

Twitter
Instagram