సంఘే శక్తిః కలౌయుగే
జనవరి 22న అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రపంచం మొత్తం పండుగలా జరుపుకుంది. కానీ భారతదేశంలో అదే రోజు తలపెట్టిన రామ శోభాయాత్రల మీద, ఇతర ఉత్సవాల…
జనవరి 22న అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రపంచం మొత్తం పండుగలా జరుపుకుంది. కానీ భారతదేశంలో అదే రోజు తలపెట్టిన రామ శోభాయాత్రల మీద, ఇతర ఉత్సవాల…
కాలు తొక్కినప్పుడే కాపురం సంగతి తెలిసిపోతుందంటారు. 1947 నాటి దేశ విభజన తొలి క్షణాలలోనే పాకిస్తాన్లో మిగిలిన మైనారిటీల భవిష్యత్తు తేలిపోయింది. హిందువులు, సిక్కులు, క్రైస్తవులు, బౌద్ధులు,…
భారతదేశం అధికారికంగా ‘కటిక పేదరికాన్ని’ (యాబ్సల్యూట్ పావర్టీ)ని జయించింది. ఈ విషయాన్ని ప్రభుత్వం వెల్లడిరచింది. విదేశీ యూనివర్సిటీ ‘బ్రూక్లిన్ యూనివర్సిటీ’ అధ్యయనం చేసి మరీ తమ నివేదికను…
జనవరి 22,2024- భారత నాగరికత చరిత్రలో చిరస్మరణీయమైన, స్ఫూర్తిదాయకమైన రోజు. ఐదు వందల ఏళ్ల పోరాటం తరువాత అయోధ్యలో నిర్మించుకున్న భవ్య రామమందిరంలో బాలక్రామ్ను హిందూ సమాజం…
భారతదేశ దక్షిణ ప్రాంతానికి ఏమైంది? కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న వారందరినీ వేధిస్తున్న ప్రశ్న ఇది. ఉచిత హామీలతో పది నెలల క్రితం…
నరేంద్ర మోదీ గుజరాత్ నమూనాకు పోటీగా ద్రావిడ నమూనా అని డంబాలు పలుకుతూ, అనవసరమైన హడావిడి చేస్తున్న డీఎంకే ప్రభుత్వం నానాటికి తీసికట్టుగా తయారవుతోంది. ఆ వైఖరి…
ఇటీవల కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో చోటుచేసుకున్న సంఘటనలు మాతృదేశాభిమానుల్ని కలవరపాటుకు గురిచేశాయి. కర్ణాటకనుంచి రాజ్యసభకు పోటీచేసిన కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు సాధించడంతో ఆయన అనుయాయులు ‘పాక్’ అనుకూల…
ఇది సినిమా థియేటర్లో వినిపించినా, మూడున్నర దశాబ్దాల పాటు ఆసియా ఖండాన్నీ, నిజానికి ప్రపంచాన్నీ కలత పెట్టిన కశ్మీర్ కల్లోలం మీద లోతైన వ్యాఖ్య. ఉగ్రవాదం ఆ…
ప్రధాని నరేంద్రమోదీ ఫిబ్రవరి 20న జమ్ములో జరిపిన పర్యటనకు ఒక ప్రత్యేకత ఉంది. ఉగ్రవాదుల పీడ నుంచి బయటపడి, రాష్ట్ర అభివృద్ధికి ప్రధాన ఆటంకంగా మారిన 370…
ఒకవైపు జమ్ము-కశ్మీర్ ప్రాంతం అభివృద్ధిలో అంగలు వేస్తూ దూసుకు పోతుండగా మరోవైపు పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) ప్రాంతాలు నిరసన ప్రదర్శనలతో అట్టుడికిపోతున్నాయి. గిల్గిత్ బల్టిస్తాన్ వంటి…