అజేయ శక్తి భారత్!
ప్రపంచ ఆరోగ్య, వైద్య రంగ చరిత్రలో ఘోరమైన అధ్యాయం కరోనా వైరస్, లేదా కొవిడ్ 19. ఇది సృష్టించిన భీతావహానికీ, బీభత్సానికీ సంతాపం ప్రకటిస్తూనే, కొన్ని దేశాలు, కొన్ని మతాల విషయంలో అది తొలగించిన భ్రమల గురించి చెప్పుకోవాలి. రెండో అంశం ద్వారా మానవాళికి జరిగిన మేలును గమనించాలి. ఇప్పటి దాకా భారతీయుల గురిచి ప్రపంచంలో సామాజిక, సాస్కృతిక, రాజకీయ, ఆధ్యాత్మిక రంగాలకు చెదినవారికి పలు నిశ్చితాభిప్రాయలు ఉడేవి. ‘భారతీయులకు క్రమశిక్షణ తెలీదు. పారిశుద్ధ్య పట్ల శ్రద్ధే ఉడదు. కుల, మత భేదాలతో ఎవరి దారి వారిదే. అయినా వారిలో ఐకమత్య మచ్చుకైనా కానరాదు.’ విదేశీ దురాక్రమణలకు, ప్రకృతి విలయాలకు సులువుగా బలయ్యే బలహీనులు. భారతీయులను ఏకతాటి మీద నడిపిచడం ఎవరి వల్లా కాదు.…