మోహిని చేతికి భిక్షాపాత్ర
సంధ్యా సమయం. ప్రభువులు శ్రీమన్మహామండలేశ్వర కఠారి సాళ్వరాజు పెరుమాళ్లు దర్బారులో ఆశీనులై, చప్పట్లు చరిచారు! తెర తొలగింది. నృత్యం ప్రారంభమైంది- క్షీరసాగర మథనం. అమృత కలశం చేబూని…
సంధ్యా సమయం. ప్రభువులు శ్రీమన్మహామండలేశ్వర కఠారి సాళ్వరాజు పెరుమాళ్లు దర్బారులో ఆశీనులై, చప్పట్లు చరిచారు! తెర తొలగింది. నృత్యం ప్రారంభమైంది- క్షీరసాగర మథనం. అమృత కలశం చేబూని…
తమిళ కావ్యాలలో తెలుగు మాటలకు స్థానం కల్పించిన మహాకవులలో కంబ కవి ప్రథముడు. ఆయన ‘‘తమ్మి, అక్కలు’’ మొదలైన తెలుగు మాటలను ప్రయోగించాడు. ఉత్తమ కవిత గోదావరి…
‘‘అన్నం న నింద్యాత్! అన్నం న పరిచక్షీత’’ తైత్తరీయోపనిషత్ లోని ఈ శ్లోక పాదాల భావం- అన్నాన్ని ఎప్పుడు నిందించ కూడదు, అవమానించ కూడదు. నిరసన భావంతో…
మానవుడు స్వాతంత్య్రాభిలాషి. తల్లి పట్ల ప్రేమ ఎలాంటిదో జన్మభూమి పట్ల కూడా అలాంటిదే. ‘జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి’ అని వాల్మీకి ఘంటం నుంచి మాత్రమే వెలువడడానికి…
తీరాంధ్ర ప్రాంతంలో పంచారామాలు – అమరావతి, పాలకొల్లు, భీమవరం, ద్రాక్షారామం, సామర్లకోట. శివుడు త్రిపురాసురులను జయించి, వారి ఇష్టలింగాన్ని భగ్నం చేసినప్పుడు, అది ముక్కలై ఈ ఐదు…
సమీప గతం వరకు కూడా దక్షిణాసియాలో చాలా భాగం భారతదేశంగానే ప్రవర్ధిల్లిందా? చరిత్ర పుస్తకాలలో చెప్పకపోతేనేం! ఐదుసార్లు దక్షిణాసియాకు సరిహద్దులు ఏర్పడ్డాయని సామ్ డాల్రింపుల్ తన కొత్త…
డా. కాశింశెట్టి సత్యనారాయణ, విశ్రాంత ఆచార్యుడు అధర్వణ వేదంలో ఒక అంశం ధనుర్వేదం. ఖగోళ ఆయుధాల జ్ఞానం (అస్త్రాలు) ఉపయోగం కూడా అందులో ప్రస్తావనకు వస్తుందని చెబుతారు.…
భారతదేశాన్ని రెండు శతాబ్దాలకు పైగా పాలించినా, ఇంగ్లిష్ వారి ఆధిపత్యానికి ఎప్పుడూ సవాళ్లే. 19వ శతాబ్దం మధ్యకాలం నుండే ఆ పరి పాలనపై తిరుగుబాటు జ్వాలలు రేగటం…
శ్రీరాముడు దేవుడే. శ్రీమద్రామాయణం వేదమే. ఆ దేవుడు దశరథుని ఇంట అవతరించాడు. ఆ వేదం వాల్మీకి నోటనవతరించింది. కానీ రాముడు తన నడతతో దైవత్వాన్ని మరుగుపరిచాడు. ఈ…
ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీకి యాభయ్యేళ్లు నిండాయి. అయిదు దశాబ్దాల అనంతరం కూడా ఈ అత్యవసర పరిస్థితి దారుణాలు ప్రజల మనసుల్లో నుంచి చెరగకపోవడమే కాదు, ఆ…