Month: March 2021

చల్లటి యాత్ర.. వెచ్చటి జ్ఞాపకం

హిమాలయాల్లో గడిపినవి పదిరోజులే. కానీ లెక్కలేనన్ని మధురానుభూతులతో మనసంతా నిండిపోయింది. హైదరాబాద్‌ ‌నుండి ఢిల్లీ మీదుగా శ్రీనగర్‌ ఆరుగంటల గగనయానం. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో వంద…

ఈ ‌తప్పును సరిదిద్దాలి

– డా. హిమన్షు కె. చతుర్వేది స్వతంత్ర పోరాట చరిత్రలో దేశ ప్రజల ప్రగాఢమైన ‘స్వరాజ్య’ భావనను ప్రతిబింబించే చౌరీచౌరా వంటి సంఘటనలను ‘అల్లరి మూకల విధ్వంసం’,…

ఏం ‌మాట్లాడుతున్నారు వీళ్లు?

భారతీయ జనతా పార్టీని ప్రజాస్వామ్య పంథాలో ఓడించే సత్తా తమకు లేదని ఆ పార్టీ వ్యతిరేకులు ఏనాడో నిర్ధారణకు వచ్చేశారు. కాబట్టి భారతదేశ స్వరూపాన్నీ, సామరస్యాన్నీ వక్రీకరించి,…

దురాక్రమణ చైనా నైజం

మాఘ బహుళ ఏకాదశి (మార్చి 9) గురూజీ జయంతి రమారమి రెండునెలల నుంచే చైనా మన దేశం మీద దురాక్రమణ ఆరంభించింది. ‘ఆరంభించింది’ అని ఎందుకంటున్నానంటే, అది…

మాధ్యమాలకు ముగుతాడు 

– గోపరాజు విశ్వేశ్వర ప్రసాద్‌ ‌పౌర సవరణ చట్టం దరిమిలా దేశ రాజధానిలో జరిగిన విధ్వంసం, హింస, హత్యా కాండ యావద్దేశం వీక్షించింది. ఇందులో సామాజిక మాధ్యమాలు…

పాంగాంగ్‌ ‌పాఠాలు

– గోపరాజు విశ్వేశ్వర ప్రసాద్‌ ‌తూర్పు లద్దాఖ్‌లోని పాంగాంగ్‌ ‌సరస్సు ఉత్తర, దక్షిణ తీరాలు నిస్సైనికమయ్యాయి. దీనితోనే చైనా వంటి సరిహద్దు దేశంతో శాంతిభద్రతలు నెలకొని, ఆగమేఘాల…

పంజరం తలుపులు

– సత్యనారాయణ చిత్తలూరి శ్రీగిరిరాజు ధర్మసంరక్షణ పరిషత్తు కథల పోటీలో ప్రత్యేక బహుమతి పొందినది ఒకరకంగా తనకీ, నాకూ పెద్ద తేడా ఏమీ లేదనిపిస్తోంది. బాల్కనీలోంచి చూస్తే…

తిమ్మరుసు అప్రమత్తతే  ఆదర్శం

రాజకీయ స్వార్థ పండిచుకోడానికి దేశ స్వాతంత్య్రాన్ని, స్వాభిమానాన్ని తాకట్టు పెట్టగల వ్యక్తుల, శక్తుల జాడ కనిపెట్టడం కష్టమే. అభి, జయచంద్రుడు అంతరించినా దుష్టబుద్ధులు అంతరించలేదు. స్వతంత్ర భారత…

పాపమంతా గవర్నర్లదేనా?

భారత రాజ్యాంగం సమాఖ్య వ్యవస్థకు పట్టం కట్టింది. ఈ విధానంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలసిమెలసి పనిచేయాలి. పరస్పరం సహకరించుకోవాలి, గౌరవించుకోవాలి. పార్టీలపరంగా, సిద్ధాంతాలపరంగా, విధానాలపరంగా ఎన్ని…

Twitter
YOUTUBE
Instagram