Month: September 2020

బాపూ బాట

భారత స్వాతంత్య్రోద్యమం, స్వరాజ్య సాధన ప్రపంచ చరిత్రలోనే మలుపు. స్వరాజ్యోద్యమంలో అగ్రతాంబూలం అందుకోగల నాయకుడు మోహన్‌దాస్‌ ‌కరంచంద్‌ ‌గాంధీ. స్వాతంత్య్ర సాధన అనేక సంస్థల, అనేక పంథాల,…

స్వాతంత్ర్యోద్యమం నేర్పిన పాఠం – హిందూ ఐక్యత

గాంధీజీ 150వ జయంతి ముగింపు సందర్భంగా.. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మహాత్మా గాంధీపట్ల రాష్ట్రీయ స్వయంసేవక సంఘం దృష్టికోణం గురించి రాజకీయ రంగంలోనూ, విద్యారంగంలోనూ నిరంతరం చర్చ…

పలికెడిది గాంధి కథయట…

గాంధీజీ 150వ జయంతి ముగింపు సందర్భంగా.. పారతంత్య్ర కుతంత్రాల్లో, బ్రిటిష్‌ ‌కుటిల దాస్య శృంఖలాల్లో భారతజాతి అలమటిస్తున్న తరుణంలో మహాత్మా గాంధీ 1919 సంవత్సరంలో ఉద్యమంలో ప్రవేశించాడు.…

‘‌వందనం’ అభినందనం

నమస్కారం భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తోంది. మనసునిండా గౌరవం నింపుకొని వినయ విధేయతలు ఉట్టిపడేలా ఎదుటివారి హృదయాన్ని తాకేలా చేసేదే నమస్కారం. అందుకే దీనిని హృదయాంజలి…

ఆదివాసీల ఆపద్బాంధవుడు దువ్వన్న

విదేశీయుల దాస్యశృంఖాల నుంచి భారతావనిని విముక్తి చేసేందుకు ఎందరో యోధులు తమ ప్రాణాలను బలిదానం చేశారు. భారత గడ్డలోని తూర్పు, పశ్చిమ, దక్షిణ, ఉత్తర ప్రాంత మారుమూల…

ముదిమిలో వెతలెన్నో..!

అక్టోబర్‌ 1 అం‌తర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం ప్రశాంతంగా సాగాల్సిన జీవిత చరమాంకం శోకమయం కావడం శోచనీయం. యాంత్రిక ప్రపంచంలో ఏ కొందరు అమ్మానాన్నాలో తప్ప పిల్లల ఆదరాభిమానాలకు…

హిందువుల మనోభావాలతో చెలగాటమే!

ఆంధప్రదేశ్‌లో వైఎస్సార్‌ ‌క్రాగెస్‌ ‌పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూ ఆలయాలపై, హిందువుల మనోభావాల మీద నిత్యం ఏదోరకంగా దాడి జరుగుతూనే ఉంది. అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహస్వామి…

ఫ్లోరైడ్‌ ‌నుంచి విముక్తి నిజమా?

దేశంలోని కొన్ని రాష్ట్రాలతో పాటు, తెలంగాణను కూడా ఫ్లోరైడ్‌ ‌విముక్త రాష్ట్రంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ వార్తను సహజంగానే మీడియా వెంటనే పెద్ద ఎత్తున ప్రాముఖ్యం…

మహమ్మారి కనుమరుగైన వేళ..

దశాబ్దాలుగా వెంటాడిన మహమ్మారి కనుమరుగైపోయింది. ఫ్లోరైడ్‌ ‌రహిత రాష్ట్రంగా తెలంగాణ నమోదైంది. మనుషులను జీవచ్ఛవాలుగా మార్చే ఆ మహమ్మారికి సమాధి కట్టినట్టయింది. కేందప్రభుత్వం పార్లమెంటు వేదికగా ఈ…

Twitter
Instagram