కుర్చీ కోసం కుమ్ములాట!
ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీలో భయంకర సంక్షోభం తలెత్తింది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ మధ్య భగ్గుమన్న అగ్ని…
ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీలో భయంకర సంక్షోభం తలెత్తింది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ మధ్య భగ్గుమన్న అగ్ని…
రాష్ట్రంలో వచ్చే ఏడాది జరిగే ఎన్నికల లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ క్షేత్రస్థాయిలో బలోపేతానికి కృషి చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలకు అందిస్తున్న చేయూత,…
వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న తరుణంలో గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ నుంచి ఇటీవలి కాలంలో ముఖ్యమైన నేతల వలసలు పార్టీని కుదిపేస్తున్నాయి. ముఖ్యంగా దక్షిణాదిలో…
డెబ్భైల్లో అమెరికా ఆధిపత్యానికి నాటి సోవియట్ యూనియన్ రూపంలో సవాల్ ఎదురైంది. 90ల్లో సోవియట్ యూనియన్ పతనం కావడంతో పెద్దన్నకు ఎదురులేకుండాపోయింది. నిన్న మొన్నటి వరకూ దాదాపు…
– వల్లూరు జయప్రకాష్ నారాయణ విశాఖలో కార్యనిర్వాహక రాజధానికి ఉత్తరాంధ్ర ప్రజలు మద్దతు ఇవ్వరని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తేలిపోవడంతో అమరావతి రాజధాని, దానిని డిమాండ్ చేసే…
ఆధునిక కాలంలో రాజకీయాలను, నేరాలను వేరు చేసి చూడలేం. రెండూ కలగాపులగమయ్యాయి. రెండింటి మధ్య అవినాభావ సంబంధం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో రెండింటి మధ్య సంబంధం నానాటికీ…
మతపరమైన రిజర్వేషన్లకు తాము వ్యతిరేకమని బీజేపీ మరొకసారి ఆచరణాత్మకంగా చూపించింది. మార్చి 25న కర్ణాటక ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై ప్రకటించిన సరికొత్త రిజర్వేషన్ విధానం ఇందులో భాగమే.…
తెలంగాణను ప్రశ్నపత్రాల లీకేజీ బెడద పట్టి పీడిస్తోంది. విద్యార్థులను మానసికంగా ఆందోళనకు గురిచేస్తోంది. కొందరి దుర్మార్గపు చేష్టలు లక్షల మందిని బాధ పెడుతున్నాయి. ఇప్పటికే ఉద్యోగ నియామకాల…
వైసీపీ ప్రభుత్వం క్రైస్తవ మతంలో చేరినవారికి ఎస్సీ రిజర్వేషన్లు ఇచ్చేలా తీర్మానం చేసి వారిని మోసం చేస్తోంది. ఈ ప్రభుత్వం మొదటి నుంచి ఓట్ల రాజకీయం చేస్తూ,…
బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు సంస్కరణ చట్టాలను ఉపసంహరించుకొనక తప్పని పరిస్థితిని మనం చూశాం. ఈ చట్టాలకు నిరసనోద్యమం పేరుతో నకిలీ రైతులు 2020లో అరాచకం సృష్టించారు.…