జ్ఞానజ్యోతులకు దివ్యజ్యోతలు
జూలై 21 వ్యాసపూర్ణిమ డా।। ఆరవల్లి జగన్నాథస్వామి సీనియర్ జర్నలిస్ట్ గురు ప్రసక్తి రాగానే వ్యాసుని స్మరణ చేయడం సహజం. ఆయన గురువులకు గురువు. వేదాలను విభజించాడు.…
జూలై 21 వ్యాసపూర్ణిమ డా।। ఆరవల్లి జగన్నాథస్వామి సీనియర్ జర్నలిస్ట్ గురు ప్రసక్తి రాగానే వ్యాసుని స్మరణ చేయడం సహజం. ఆయన గురువులకు గురువు. వేదాలను విభజించాడు.…
సినారె… శివశంకరి ‘విశ్వంభర’ జాతీయ పురస్కారం ఈ మూడూ అంశాలూ తెలుగు, తమిళ ప్రాంతాలతోపాటు దేశ విదేశాల్లోని సాహితీప్రియుల మానసవీణలను మధుర మనోహరంగా పలికిస్తున్నాయి. జులై 29న…
శరీరంలో జరగాల్సిన ప్రక్రియలన్నీ సజావుగా జరిగితేనే ఆరోగ్య భాగ్యం సిద్ధిస్తుంది. పోషకాహారం తీసుకొనడంతో ఆరోగ్యంతో పాటు దేహానికి అవసరమైన శక్తి లభిస్తుంది. అలా జరగని పక్షంలో అనారోగ్యం…
భారత రాజ్యాంగ ప్రతిని చేతబూని రాహుల్ గాంధీ, అఖిలేశ్ యాదవ్, కొందరు డీఎంకే సభ్యులు, ఇండీ కూటమి సభ్యులు 18వ లోక్సభలో సభ్యులుగా ప్రమాణస్వీకారం చేశారు. నిజం…
అధికరణం-356 అమల్లోకి వచ్చిన దగ్గరినుంచి దీనిపై చర్చలు కొనసా గుతూనే ఉన్నాయి. ముఖ్యంగా రాష్ట్రపతిపాలన విధింపు వల్ల దేశంలో సమాఖ్య వ్యవస్థ దెబ్బతింటున్నదనేది ఈ చర్చల్లోని ముఖ్యాంశం.…
బీజేపీకి నాలుగు వందల స్థానాలు ఇస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తుందని, రిజర్వేషన్లు రద్దవుతాయని కాంగ్రెస్ విషప్రచారం సాగించింది. రాహుల్ గాంధీ చేతిలో రాజ్యాంగ ప్రతిని ఉంచుకుని మరీ ఎన్నికల్లో…
జూన్ 25, 2024 సాయంత్రం ఆచార్య ముదిగొండ శివప్రసాద్గారితో కూర్చున్నాను. కొత్త లోక్సభ కొలువు తీరడం, మూడోసారి ప్రధాని అయిన నరేంద్ర మోదీ ఆ ముందురోజు మాట్లాడుతూ…
21 జూలై గురుపూర్ణిమ భారతీయ సంస్కృతిలో త్యాగవైరాగ్యాలకూ, జ్ఞాన బలోపాసనలకూ సమ ప్రాధాన్యం ఇచ్చారు. ఈ భావాలకు ప్రతీకప్రాయులుగా, నిలయాలుగా, ప్రచారకులుగా వెలుగొందిన సన్యాసులను, విరాగులను పూజించి…
అత్యంత ఘాతుకమైన పేలుడు పదార్ధాన్ని, బాంబును అభివృద్ధి చేయడం ద్వారా రక్షణ రంగంలో ఆత్మనిర్భరత దిశగా భారత్ మరొక అంగవేసింది. దేశీయంగా ఉత్పత్తి చేసిన సెబెక్స్-2 (SEBEX-2)…
ఈ లోక్సభ ఎన్నికలలో లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్) ఘోర పరాజయానికి ముఖ్యమంత్రి పినరయి విజయన్ అహంకారమే కారణమని కేరళ వామపక్ష శిబిరం ఎలుగెత్తి చాటింది. సొంత…